• Home » Lpg Price

Lpg Price

వ్యాపారాలు కుదేలు

వ్యాపారాలు కుదేలు

తాజాగా కేంద్రప్రభుత్వం కమర్షియల్‌ విభాగం గ్యాస్‌ సిలిండర్ల ధరలను ఊహించని రీతిలో పెంచడంతో వ్యాపారం కొనసాగని పరిస్థితి నెలకొన్నది. రూ.2350 ధరలో ఉన్న కమర్షియల్‌ సిలిండర్‌ ధరపై రూ.993ను కేంద్రం పెంచింది. దీంతో సిలిండర్‌ ధర రూ.3,343కు పెరిగింది. దీంతో టీకొట్లు, స్వీట్‌ దుకాణాలు, చిరుతిండ్లు, ఇతర తిను బండారాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు ఇక తాము బతకడం కష్టమని భావిస్తున్నారు.

హోటళ్లపై బండ

హోటళ్లపై బండ

కేంద్ర ప్రభుత్వం అంతా ఊహించినట్టుగానే వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన రేట్లు పెంచుతుందని ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి.

నేను ముందే చెప్పా.. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుపై రాహుల్ గాంధీ

నేను ముందే చెప్పా.. కమర్షియల్ గ్యాస్ ధర పెంపుపై రాహుల్ గాంధీ

దేశంలో కమర్షియల్ గ్యాస్ ధర భారీగా పెరగడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇలా జరుగుతుందని ముందే చెప్పానంటూ ఎక్స్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి

15,00,000 రాష్ట్రవ్యాప్తంగా డెలివరీ పెండింగ్‌లో ఉన్న సిలిండర్ల సంఖ్య ఇదీ..

15,00,000 రాష్ట్రవ్యాప్తంగా డెలివరీ పెండింగ్‌లో ఉన్న సిలిండర్ల సంఖ్య ఇదీ..

రాష్ట్రంలో 15లక్షలపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. వీటి సరఫరాకు వారంపైనే పట్టే అవకాశం కనిపిస్తోంది. ఒక వైపు ‘లాక్‌’ సిస్టమ్‌, మరోవైపు సాఫ్ట్‌వేర్‌ చిక్కులతో గ్యాస్‌ బుకింగ్‌ల సంఖ్య భారీగా తగ్గిపోయినా...

ఇంధన కొరత లేదు

ఇంధన కొరత లేదు

దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయని వెల్లడించింది...

కొరతకు కారణం చమురు కంపెనీలే..

కొరతకు కారణం చమురు కంపెనీలే..

పొద్దున లేచి ఉద్యోగానికి వెళ్లాలంటే సగటు పౌరుడు బైక్‌లో పెట్రోల్‌ పోయించుకొనేందుకు పోరాటం.. ఓ ఆటోవాలా తన ఆటోతో ట్రిప్పులకు వెళ్లాలన్నా పెట్రోల్‌ కోసమో, సీఎన్జీ కోసమో ఆరాటం..

క్యూ కట్టిన రాజధాని

క్యూ కట్టిన రాజధాని

పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నాయి! రాష్ట్రంలో పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ బుధవారం ప్రకటన.....

దేశంలో ఇంధన కొరత లేదు

దేశంలో ఇంధన కొరత లేదు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ కొరత లేదని, వీటి సరఫరా పూర్తిగా నియంత్రణలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే నాలుగు భారతీయ నౌకలు హోర్ముజ్‌ జలసంధిని దాటాయని.....

గ్యాస్ సిలిండర్ల సమస్య..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి: కేటీఆర్

గ్యాస్ సిలిండర్ల సమస్య.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి: కేటీఆర్

పశ్చిమాసిమా యుద్ధం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఎక్కువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి