Home » London
లండన్ నగరంలో జరిగిన రెండు ర్యాలీలు అక్కడి సమస్యలను, ఉద్రిక్తతలను స్పష్టం చేస్తున్నాయి. వలసలు, జాత్యాహంకారం వంటి కారణాలతో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఇవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని హరీష్రావు చెప్పుకొచ్చారు.
శుక్రవారం లండన్లోని ఓ భారతీయ రెస్టారెంట్కు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలీసులు ఇప్పటికే ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Hair Derived Toothpaste: సాధారణంగా మనం కింద పడిపోయిన జుట్టును చెత్తతో పాటు ఊడ్చి చెత్త బుట్టలో పడేస్తాం. కానీ, చెత్త బుట్టలో పాడేసే ఆ జుట్టు వల్ల మన పళ్లు పుచ్చిపోకుండా ఉంటాయట. మొదటి స్టేజీలోని పుచ్చు పళ్లు.. వెంట్రుకలతో తయారైన టూత్ పేస్ట్ వాడటం వల్ల సాధారణ స్థితిలోకి వస్తాయట.
Urvashi Rautelas Dior Bag: ఊర్వశి రౌతేలా చివరగా సన్నీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలో కనిపించింది. అంతకు ముందు బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘డాకూ మహరాజ్’ సినిమాలో నటించింది.
భారత్-బ్రిటన్ సంబంధాల్లో ఇవాళ చరిత్రాత్మక రోజు అని ప్రకటించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. చాలా ఏళ్ల కృషి తర్వాత భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగడం సంతోషకరమన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం లండన్ నగరానికి చేరుకున్నారు. ఆయన చేరుకున్న క్రమంలో అక్కడి ప్రవాస భారతీయులు ఉత్సాహభరితంగా స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Plane Crash: ఇక, ప్రమాదానికి గురైన విమానంలో ఎంత మంది ఉన్నారన్నదానిపై సమాచారం లేదు. అది మెడికల్ ట్రాన్స్పోర్ట్ జెట్గా తెలుస్తోంది. ఆ మినీ విమానంలో పేషంట్లను తరలిస్తూ ఉంటారు.
అమెరికా దాటి ఆలోచనలు చేస్తోంది భారత్. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చేస్తున్న జాప్యాన్ని అధిగమించేందుకు యూకే కు చెందిన రక్షణ తయారీ దిగ్గజం రోల్స్ రాయిస్, లేదా ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్తో కలిసి..
ఓ రెస్టారెంట్ యాజమాన్యం స్పైసీ ఫుడ్ ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరింది. తమ హోటల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత ఘాటైన కూరను (రూ.2500) 15 నిముషాల్లో తింటే హోటల్లో ఏ భోజనమైనా ఉచితంగా అందిస్తాం.. అంటూ ఆఫర్ ఇచ్చింది. దీంతో చాలా మంది ఆహార ప్రియులు.. ఆ హోటల్కు క్యూ కడుతున్నారు. అయితే..