• Home » London

London

Vedanta: 75 శాతం సంపాదన దానం చేసేస్తా: వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పునరుద్ఘాటన

Vedanta: 75 శాతం సంపాదన దానం చేసేస్తా: వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ పునరుద్ఘాటన

వేదాంతా గ్రూప్ అధిపతి, బిలియనీర్‌.. అనిల్‌ అగర్వాల్‌ మరోమారు తానిచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు అగ్నివేశ్‌ హఠాన్మరణం వేళ బాధాతప్త హృదయంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన జీవితంలో చీకట్లు కమ్మాయని..

Chandrababu Naidu, London Visit: లండన్‌లో భారత హైకమిషనర్‌తో బాబు భేటీ..

Chandrababu Naidu, London Visit: లండన్‌లో భారత హైకమిషనర్‌తో బాబు భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్‌ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు.

CM Chandrababu: ఏపీకి పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. లండన్ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీ

CM Chandrababu: ఏపీకి పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. లండన్ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీ

ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశాలు నిర్వహించారు. లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌గెరాల్డ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.

London Visit: లండన్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. పారిశ్రామిక దిగ్గజాలతో

London Visit: లండన్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. పారిశ్రామిక దిగ్గజాలతో

లండన్‌లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.

CM Chandrababu On London: సీఎం చంద్రబాబు లండన్‌ పర్యటన.. పూర్తి వివరాలివే..

CM Chandrababu On London: సీఎం చంద్రబాబు లండన్‌ పర్యటన.. పూర్తి వివరాలివే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన చేయనున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది.

Chennai News: గిఫ్ట్‌ ప్యాక్‌ పేరిట టోకరా.. రూ.47 లక్షలు గోవిందా..

Chennai News: గిఫ్ట్‌ ప్యాక్‌ పేరిట టోకరా.. రూ.47 లక్షలు గోవిందా..

లండన్‌ నుంచి గిఫ్ట్‌ ప్యాక్‌ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్‌ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్‌ఫోన్‌కు జూలై 8వ తేది ఫోన్‌ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్‌మేట్‌నంటూ పరిచయం చేసుకుంది.

Hyderabad Cyber Fraud: ‘ మీ అబ్బాయికి ప్రమాదం జరిగింది’.. రూ.35.23 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Hyderabad Cyber Fraud: ‘ మీ అబ్బాయికి ప్రమాదం జరిగింది’.. రూ.35.23 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

చదువుకున్న వాళ్లు, వృద్ధులు, మహిళలు, యువకులు ఇలా అన్ని వర్గాల వారిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. 'మీ కొడుక్కి ప్రమాదం జరిగిందంటూ' తాజాగా ఓ మహిళ నుంచి లక్షల్లో డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేశారు.

India-UK: భారత్‌కు UK పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది: పీఎం మోదీ

India-UK: భారత్‌కు UK పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది: పీఎం మోదీ

ఇంగ్లాండ్ దేశం, భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇది అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్-యుకె వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా ఇరు దేశాల ప్రధానులు అభివర్ణించారు.

UK PM Keir Starmer: భారత్‌కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్

UK PM Keir Starmer: భారత్‌కు 135 మందితో వచ్చిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్

బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌‌కు ముంబైలో ఘన స్వాగతం దక్కింది. ముంబైలో వ్యాపార వేత్తలతో కీర్ సమావేశమయ్యారు. రేపు ప్రధానితో భేటీ ఉంటుంది. తన పర్యటన గురించి, కీర్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Gandhi statue vandalised: లండన్‌లో మహాత్ముడి విగ్రహంపై పిచ్చి రాతలు.. జాత్యాహంకారుల దుశ్చర్య

Gandhi statue vandalised: లండన్‌లో మహాత్ముడి విగ్రహంపై పిచ్చి రాతలు.. జాత్యాహంకారుల దుశ్చర్య

బ్రిటన్ రాజధాని లండన్‌లో మహాత్మా గాంధీ విగ్రహంపై జాత్యాహంకారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి