Home » London
లండన్కు చెందిన ఓ మహిళ జీవితం పెంపుడు కుక్క కారణంగా తలకిందులైంది. శరీరంపై అయిన చిన్న గాయాన్ని కుక్క నాకడం వల్ల ఆమె సెస్పిస్కు గురైంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలై కాళ్లు, చేతులు కోల్పోయింది.
అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మంత్రి నారాయణ బృందం లండన్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా, 2012లో లండన్లో ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రాంతాలను ఈ బృందం పరిశీలించనుంది.
మంత్రి నారాయణ బృందం లండన్కు చేరుకుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా అక్కడ పలు ప్రాజెక్టులను మంత్రి అధ్యయనం చేయనున్నారు.
లండన్లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడు వివక్షను ఎదుర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. తిలకం పెట్టుకుని స్కూల్కు రావడం కారణంగా అతడిపై ఉపాధ్యాయులు వివక్షత చూపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
బరువు తగ్గాలని చాలా మంది తపిస్తుంటారు. అయితే.. ప్రయత్న లోపాలతో అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఒక పార్టీలో ఆమెకు ఎదురైన ఇబ్బందితో గట్టి నిర్ణయం తీసుకున్న ఓ మహిళ కేవలం ఏడాదిలో ఏకంగా 38 కిలోల బరువు తగ్గి తానేంటో నిరూపించుకున్నారు.
వేదాంతా గ్రూప్ అధిపతి, బిలియనీర్.. అనిల్ అగర్వాల్ మరోమారు తానిచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. తన కుమారుడు అగ్నివేశ్ హఠాన్మరణం వేళ బాధాతప్త హృదయంతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన జీవితంలో చీకట్లు కమ్మాయని..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన కొనసాగుతోంది. పర్సనల్ టూర్ అని ప్రకటించినప్పటికీ సీఎం చంద్రబాబు, ఏపీకి పెట్టుబడుల వేట అక్కడ కూడా కొనసాగిస్తున్నారు.
ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశాలు నిర్వహించారు. లండన్లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్గెరాల్డ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
లండన్లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన చేయనున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు లండన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది.