• Home » Lok Sabha

Lok Sabha

Central Goverment: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. కారణం ఇదే..

Central Goverment: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. కారణం ఇదే..

గత ఐదు సంవత్సరాలలో ఎంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారనే దానిపై వచ్చిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు.

Kalyan Banerjee: టీఎంసీ లోక్‌సభ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ గుడ్‌బై

Kalyan Banerjee: టీఎంసీ లోక్‌సభ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ గుడ్‌బై

కల్యాణ్ బెనర్జీ, కృష్ణానగర్ ఎంపీ మహువా మొయిత్రా మధ్య కొద్దికాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. దీనికి ముందు టీఎంసీ ఎంపీ కీర్తి అజాద్‌తోనూ మహువా మొయిత్రా గొడవపడ్డారు.

Pankaj Chaudhary: కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రీ షెడ్యూలింగ్.. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ

Pankaj Chaudhary: కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల రీ షెడ్యూలింగ్.. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ

లోక్‌సభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని పంకజ్ చౌదరి తెలిపారు.

PM Modi: జాతీయ భద్రతపై పరిహాసమా.. విపక్షాలపై మోదీ ఫైర్..

PM Modi: జాతీయ భద్రతపై పరిహాసమా.. విపక్షాలపై మోదీ ఫైర్..

కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పాక్‌ అధికార ప్రతినిధులుగా మారాయని ప్రధాని మోదీ విమర్శించారు. భారత్ సైన్యం విజయవంతంగా సర్జికల్స్ స్ట్రైక్స్ జరిపితే రుజువులు చూపించాలని అడుగుతోందని, అయితే సాక్ష్యాలకేమీ కొదవలేదని అన్నారు మోదీ.

Parliament Session: పాకిస్థాన్‌కు భారత్ 30 నిమిషాల్లోనే లొంగిపోయిందా..?: రాహుల్ గాంధీ..

Parliament Session: పాకిస్థాన్‌కు భారత్ 30 నిమిషాల్లోనే లొంగిపోయిందా..?: రాహుల్ గాంధీ..

హహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు, వృద్ధులు చనిపోయారని, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Parliament Session: పాక్ దురాగతమే.. సాక్ష్యాలున్నాయ్

Parliament Session: పాక్ దురాగతమే.. సాక్ష్యాలున్నాయ్

ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటర్ ఐడీ కార్డులు, చాకొలెట్ రేపర్లు పాకిస్థాన్‌లో తయారైనవేనని అమిత్‌షా చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజు మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.

Parliament Session: కాల్పుల విరమించి మంచి అవకాశం జారవిడిచారు.. అఖిలేష్ యాదవ్

Parliament Session: కాల్పుల విరమించి మంచి అవకాశం జారవిడిచారు.. అఖిలేష్ యాదవ్

నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పహల్గాం ఉగ్రదాడి నిరూపిస్తోందని అఖిలేష్ విమర్శించారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను తమకు ప్రయోజనకారిగా ప్రభుత్వం మార్చుకుంటోందని ఆరోపించారు.

Amit Shah: ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు..

Amit Shah: ఆనందపడతారనుకుంటే.. సందేహపడుతున్నారు..

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్‌పై విపక్షాలు సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారనుకుంటే.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో రెండో రోజు మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా మాట్లాడారు.

Amit Shah: 20 ఏళ్లు మీరు అక్కడే కూర్చోండి.. విపక్షాలపై షా ఫైర్

Amit Shah: 20 ఏళ్లు మీరు అక్కడే కూర్చోండి.. విపక్షాలపై షా ఫైర్

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో జైశంకర్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు పలుమార్లు అంతరాయం కలిగించారు. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకుంటూ.. మీ సొంత విదేశాంగ మంత్రినే మీరు నమ్మరా' అంటూ విపక్షాలపై మండిపడ్డారు.

PM  Modi: ఆపరేషన్ సిందూర్‌పై మోదీ ఎప్పుడు మాట్లాడతారంటే

PM Modi: ఆపరేషన్ సిందూర్‌పై మోదీ ఎప్పుడు మాట్లాడతారంటే

రాజ్యసభలోనూ ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై 16 గంటల సేపు చర్చ మంగళవారంనాడు జరుగనుంది. రాజ్యసభలోనూ రక్షణ మంత్రి చర్చను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చర్చలో పాల్గొంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి