Home » Lok Sabha
ఎప్స్టీన్ను తాను కలిసిన మాట నిజమేనని, అయితే ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధుల బృందంలో భాగంగానే తాను ఆయనను కలిశానని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం, కేంద్ర బడ్జెట్పై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాతో ట్రేడ్ డీల్తో 140 కోట్ల ప్రజానీకం భవిష్యత్తును పణంగా పెట్టారని ఆరోపించారు.
డాలర్ ఆధిపత్యంపై కొన్ని దేశాలు పోరాడుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా ఆధిపత్యానికి పలు దేశాలు సవాళ్లు విసురుతున్నాయని తెలిపారు. ఇంధన, ఆర్థిక రంగాలను ఆయుధాలుగా మార్చుకుంటున్నాయని చెప్పుకొచ్చారు..
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై మార్చి 9వ తేదీన చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్పీకర్ను తొలగించే తీర్మానంపై చర్చ బడ్జెట్ సమావేశాల రెండో భాగం మొదటి రోజు అయిన మార్చి 9న జరిగే అవకాశముందని లోక్సభ వర్గాలు తెలిపాయి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యేంత వరకూ సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.
లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. మరి ఈ ప్రక్రియకు సంబంధించి రాజ్యాంగం ఏం చెబుతోందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మంగళవారంనాడు ఇచ్చిన నోటీసులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లోపాన్ని సరిచేసి విపక్ష ఎంపీలు తిరిగి నోటీసును లోక్సభ సెక్రటరీకి అందజేశారు.
కాంగ్రెస్ మహిళా ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి సిద్ధమయ్యారన్న ఆరోపణలను మహిళా ఎంపీలు ఆ లేఖలో తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చ మొదలైంది. చర్చ మొదలైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గాంధీ తన ప్రసంగంలో లద్దాఖ్ ఘటనను ప్రస్తావించారు. ఈ క్రమంలో..
లోక్సభలో విపక్షాల ఆందోళనతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గురువారం నాడు సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. ఈ నేపథ్యలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యసభలో ప్రసంగిస్తున్నారు.