Home » Lionel Messi
ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఉజ్బెకిస్థాన్పై పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రొనాల్డోకు మెస్సి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఫిఫా ప్రపంచ కప్లో ఆస్ట్రియాపై అర్జెంటీనా 2-0తో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సి మాట్లాడాడు. మ్యాచ్ ఆరంభంలో పెనాల్టీని వృథా చేసుకున్నందుకు తనపై తనకే కోపం వచ్చిందనని వెల్లడించాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026లో భాగంగా బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సికి ఇది 200వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోని.. మెస్సిపై ప్రశంసలు కురిపించాడు.
ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే దిగ్గజ ప్లేయర్లు లియోనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో ఎదురెదురుగా తలపడితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 70 అడుగుల భారీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా లేక్టౌన్ ప్రాంతంలో ఆరునెలల క్రితం స్వయంగా మెస్సినే వచ్చి ఈ విగ్రహావిష్కరణ చేసిన సంగతి తెలిసిందే.
ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు అర్జెంటీనా జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి గాయపడినట్లు సమాచారం.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. ప్రపంచ కప్ ఆడుతాడా? లేదా? ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. అయితే తాజాగా తన స్వదేశంలో మ్యాచ్ ఆడుతూ మెస్సి కన్నీటి పర్యంతం అయ్యాడు. రిటైర్మెంట్కు సంకేతాలు ఇస్తూ అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాడు.
సౌదీ ప్రో లీగ్లో పోర్చుగీస్ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టయానో రొనాల్డో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. అల్ నస్ర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో అల్ అఖ్డౌద్తో జరుగుతున్న మ్యాచులో రెండు గోల్స్ కొట్టి.. 14 సార్లు ఒకే క్యాలెండర్ ఇయర్లో 40 గోల్స్ కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
మెస్సి కోల్కతా పర్యటనలో విధ్వంసం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అర్జెంటీనా ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు ఉత్తమ సాహా.. టీమిండియా క్రికెట్ దిగ్గజం గంగూలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వాటిని ఖండించి దాదా.. కోర్టును ఆశ్రయించి సాహాపై పరువు నష్టం దావా వేశాడు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సి భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. కోల్కతాలోని ఈవెంట్లో మెస్సి ఎక్కువ సేపు ఉండలేదని అభిమానులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.