Home » Leopard
Leopard Scare: రంగారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాయచూరు తాలూకాలోని డి.రాంపూర్ (డొంగరాంపూర్) సమీపంలోని పరమేశ్వర గుట్టలో మరో సారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపుతోంది.
గ్రామస్థులంతా కలిసి చిరుతను బంధించారు. మంగళవారం బాగేపల్లి తాలూకా పరిధిలోని వర్లకొండ గ్రామం వరాహగిరి కొండపై కరేనహళ్ళికి చెందిన రైతుపై చిరుత దాడి చేసింది.
తమిళ నాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో బాలికను హతమార్చిన చిరుత అటవీశాఖ ఏర్పాటుచేసిన బోనుకు చిక్కింది. పచ్చమలై ఎస్టేట్లోని తేయాకు తోటలో పనిచేస్తున్న జార్ఖండ్కు చెందిన మనోన్ముండా, మోనిక దంపతుల పెద్ద కుమార్తె రోషిణి ఇంటి బయట ఆడుకుంటుండగా చిరుత బాలికను నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది.
Viral Video: అరటి తోటలోకి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి చిరుత నుంచి తప్పించుకున్నాడు. జనాల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిరుత మాత్రం తోటలోనే ఉండిపోయింది. చిరుత గురించి అటవీ శాఖ అధికారులకు సమాచారం వెళ్లింది.
కర్నూలు జిల్లాలో ఆదివారం రెండు చిరుతలు కలకలం రేపాయి. కోసిగిలోని పులికనుమ ప్రాజెక్టు సమీపంలోని బసవన్న కొండ దగ్గరలోని ఎర్రవంకలో ఓ చిరుతపులి గాండ్రిస్తూ.. నడవలేని స్థితిలో ఉంది.
బెంగళూరు నగర పరిసరాలలో 85 చిరుతలు ఉన్నట్లు పర్యావరణ నిపుణుడు డాక్టర్ సంజయ్గుబ్బి నేతృత్వంలోని హోళిమత్తె నేచర్ ఫౌండేషన్ బృందం అధ్యయనంలో గుర్తించింది. కెమెరా ట్రాప్ల ఆధారంగా ఏడాదిపాటు అధ్యయనం చేశారు.
Leopard IN Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం సృష్టిచింది. చిరుత కదలికలతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. టీటీడీ అధికారులు భక్తుల రక్షణ కోసం చర్యలు చేపట్టారు.
దానికేం తెలుసు.. అది పోలీసుస్టేషన్ అని. ఓ చిరుతపులి దర్జాగా స్టేషన్లోకి చొరబడింది. నీలగిరి జిల్లా ఊటీ సమీపం నడువట్టమ్ ప్రాంతంలో అడవి నుండి వచ్చిన చిరుతపులి అక్కడి పోలీసుస్టేషన్లోకి చొరబడింది. ఆ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇక్రిశాట్ క్యాంపస్లో సంచరిస్తున్న చిరుతను జూపార్కు అధికారులు బంధించి దానిని అక్కడకు తరలించారు. పటాన్చెరువు మండలం ఇక్రిశాట్ క్యాంపస్లో వేలిది ఎకరాల్లో వివిధ పంటలకు సంబంధించిన పరిశోదనలు జరుగుతుంటాయి. అయితే.. ఎక్కడినుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కాని చిరుతపులి సంచారాన్ని సిబ్బందితోపాటు స్థానికులు గుర్తించారు. అనంతరవ విషయాన్ని అదికారులకు తెలియజేయగా ఎట్టకేలకు దానిని గుర్తించి బంధించారు.