• Home » Latest News

Latest News

డిప్యూటీ కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు.. కేసు నమోదు

డిప్యూటీ కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు.. కేసు నమోదు

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా గతంలో పని చేసిన వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని అతడికి సంబంధించిన 8 ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేసి తనిఖీలు చేపట్టారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు

దేశంలో వివిధ రాష్ట్రాల్లోని పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొంది.

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి లోకేశ్ కౌంటర్

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి లోకేశ్ కౌంటర్

డీలిమిటేషన్‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం రియాక్షన్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు..

అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్

అయ్యో.. వరదలో కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో బస్సు దిగుతుండగా ఓ మహిళ ఉధృతమైన వరద నీటిలో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

జుట్టుకు పెరుగు రాయడం మంచిదేనా?

జుట్టుకు పెరుగు రాయడం మంచిదేనా?

మారుతున్న జీవనశైలి, కాలుష్యం, రసాయన ఉత్పత్తుల అధిక వినియోగం వల్ల చాలా మంది జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారు. అయితే, ఖరీదైన ట్రీట్‌మెంట్‌లకు బదులుగా ఇంట్లోనే లభించే పెరుగును జుట్టుకు రాయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అర్ధరాత్రి యువకుల హల్‌చల్.. పోలీసుల కేసు నమోదు

అర్ధరాత్రి యువకుల హల్‌చల్.. పోలీసుల కేసు నమోదు

విజయవాడ నగరంలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకులు రెచ్చిపోయారు. స్థానిక హై టెన్షన్ లైన్ రహదారిపై రెండు వర్గాలకు చెందిన యువకులు తమ కార్లతో ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్

జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటనలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

నిలకడగా బంగారం, వెండి ధరలు..

నిలకడగా బంగారం, వెండి ధరలు..

ప్రపంచంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ప్రతీ రోజు వీటి ధరలు మారుతున్నాయి.

దేశంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలి: హరీశ్‌రావు

దేశంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావాలి: హరీశ్‌రావు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. పంజాబ్‌ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి తెలంగాణ రికార్డులు సృష్టించిందని పేర్కొన్నారు.

కాళేశ్వరంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం..

కాళేశ్వరంలో గవర్నర్ దంపతుల పుష్కర స్నానం..

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి