Home » Latest News
రాష్ట్రపతి భవన్లో కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. బహామాస్తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్లతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం భేటీ అయ్యారు.
2026- విద్యా సంవత్సరానికి గాను స్కూల్, కాలేజీ విద్యార్థులకు జాతీయ కవితా ఉత్సవం (National Poetry Festival) నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఏపీ ప్రభుత్వం కోసం లైజన్, స్పెషల్ రిప్రజెంటేటివ్ల నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టారని.. ఆ ప్రాజెక్టు పేరుతో నిధులు మెక్కారని ఎద్దేవా చేశారు.
అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వీహెచ్పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ స్పష్టం చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలపై ట్రస్ట్ విచక్షణకే వదిలేస్తున్నట్లు తెలిపారు.
ఎవరికైనా వయస్సు పెరిగే కొద్దీ శక్తి తగ్గిపోతుంది. సరిగ్గా నడవలేరు. వారి పనులు కూడా సరిగ్గా చేసుకోలేరు. తింటే ఆయాసం.. తినకపోతే నీరసం అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. దీంతో ఏం తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి తింటారు.
ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. పార్లమెంట్ ప్రశ్నల సమాధానాలపై ఆంక్షలు విధించింది.
సహజత్వానికి భిన్నంగా చేసిన పనులే అందరిని ఆకర్షిస్తాయి. అలాంటి వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఆయా వీడియోలకు నెటిజన్లు ఫిదా అవుతారు.
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో నగరంలోని రహదారులు.. కాలువలను తలపిస్తున్నాయి.
పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు.