• Home » Latest news

Latest news

సిమెంట్‌ స్కామ్‌లో ‘భారతి’

సిమెంట్‌ స్కామ్‌లో ‘భారతి’

పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్‌ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌కు అర్హతకు మించి ఆర్డర్లు ఇచ్చిన వైనం ఇప్పుడు బయటపడింది....

నేనే రాజు.. నేనే మంత్రి

నేనే రాజు.. నేనే మంత్రి

రాజకీయాల్లోనైనా, వ్యక్తిత్వంలోనైనా ‘నేనే రాజు... నేనే మంత్రి’. నేనెవరితో పోల్చుకోను. నాకెవరూ పోటీ లేరు. నాకు నేనే పోటీ. నేను మొనగాణ్ని’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.....

టార్గెట్‌ 2029.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం..

టార్గెట్‌ 2029.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం..

కూటమి ఐక్యత పదిలంగా ఉండాలి. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి. అప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యం’... అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారు..

అహంకారం వల్లే అధికారం కోల్పోయారు

అహంకారం వల్లే అధికారం కోల్పోయారు

అప్పట్లో కేసీఆర్‌ హయాంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయని, అహంకార ధోరణితో వ్యవహరించడం, సహనశీలత లేకపోవడం వల్లే బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.

అంబటికి మళ్లీ రిమాండ్.. సెంట్రల్ జైలుకు తరలింపు

అంబటికి మళ్లీ రిమాండ్.. సెంట్రల్ జైలుకు తరలింపు

సంక్రాంతి పండగ వేళ లక్కీ డ్రా కేసులో బలవంతంగా టికెట్లు విక్రయించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.

మోదీ కళ్లలో భయం!

మోదీ కళ్లలో భయం!

ప్రధాని మోదీ అమెరికాకు పూర్తి లొంగిపోయారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారత-అమెరికా వర్తక ఒప్పందం ద్వారా 140 కోట్ల భారతీయ ప్రజల భవిష్యత్తును ఆయన తాకట్టు పెట్టారని విమర్శించారు.

కలిసికట్టుగా కూటమి

కలిసికట్టుగా కూటమి

రాష్ట్రంలో మరో 15 ఏళ్లపాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ ఇరవై నెలల్లో మూడు పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని చెప్పారు.

హస్తం హవా!

హస్తం హవా!

రాష్ట్రంలో మునిసిపాలిటీలపైనా కాంగ్రెస్‌ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ..

మార్చిలో పరిషత్‌ వార్‌!

మార్చిలో పరిషత్‌ వార్‌!

రాష్ట్రం లో పరిషత్‌ ఎన్నికలను మార్చిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఫలితాలు తమ అంచనాల మేరకు ఉంటే..

బీఆర్‌ఎస్‌ లేవదు..బీజేపీ చాలదు

బీఆర్‌ఎస్‌ లేవదు..బీజేపీ చాలదు

తెలంగాణలో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి