Home » Latest News
కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో కూబింగ్ నిర్వహించారు.
వాజ్పేయి జయంతి సందర్భంగా ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ క్రమంలో అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గురువారం వెంకటపాలెం వద్ద నిర్వహించారు.
రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో.. తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి.
తెలంగాణ బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు టీబీజేపీ నేతలు.
అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఏపీ సీఐడీ పోలీసులు చేధించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నిందితుడిని గుర్తించి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్వర్క్ను చేధించారు ఏపీ సీఐడీ అధికారులు.
తెలగు రాష్ట్రాల్లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి వేడుకలు నేడు ఘనం నిర్వహించనున్నారు. అందుకోసం బీజేపీ శ్రేణులు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ నుంచి కొలంబో వెళ్తున్న విమానంలో మహిళ ప్రయాణికురాలు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఆసుపత్రికి తరలించారు.
నైజీరియాలోని మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనత సాధించింది. గుంటూరులో ప్రతి గురువారం ఉదయం 8:30 గంటలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న విషయం తెలిసిందే.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ క్రైస్తవుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.