• Home » Latest News

Latest News

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

అసెంబ్లీకి రాకుండా పారిపోతున్న జగన్: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పరీక్షల వ్యవస్థపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు అవగాహన లేదని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ గురువారం కౌంటర్ ఇచ్చారు.

జకార్తా ఇంటర్నేషనల్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్స్.. సిల్వర్‌తో మెరిసిన 'నారాయణ' విద్యార్థి

జకార్తా ఇంటర్నేషనల్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్స్.. సిల్వర్‌తో మెరిసిన 'నారాయణ' విద్యార్థి

నారాయణ స్కూల్స్‌కు చెందిన చిన్నారి, స్కేటింగ్ చిచ్చర పిడుగు ఖుషి రాజేష్ అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ఎస్ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అంతర్జాతీయ ఛాంపియన్‌‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి రజత పతకం కైవసం చేసుకుంది.

ఉతకని బట్టలు వేసుకునే అలవాటు ఉందా?  ఈ విషయాలు తెలుసుకోండి!

ఉతకని బట్టలు వేసుకునే అలవాటు ఉందా? ఈ విషయాలు తెలుసుకోండి!

మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే వాస్తు శాస్త్రం, సాంప్రదాయ నమ్మకాల ప్రకారం మురికి లేదా ఉతకని బట్టలను ధరించడం మంచిది కాదని చెబుతారు.

జెన్‌ జీ పేరుతో బెదిరింపులా? వైరల్‌ వీడియోపై వీకే సింగ్‌ కీలక వ్యాఖ్యలు

జెన్‌ జీ పేరుతో బెదిరింపులా? వైరల్‌ వీడియోపై వీకే సింగ్‌ కీలక వ్యాఖ్యలు

లద్దాఖ్‌లోని మినామార్గ్‌ చెక్‌పోస్టు వద్ద ఓ పర్యాటకురాలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ స్పందిస్తూ, సైనికులపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి: సీఎం చంద్రబాబు

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి: సీఎం చంద్రబాబు

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది ప్రాంతం కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలనీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

గుండెకు రక్షణ కవచంలా పనిచేసే పండ్లు ఇవే.!

గుండెకు రక్షణ కవచంలా పనిచేసే పండ్లు ఇవే.!

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆపిల్‌ గుండెకు మంచిదని చాలామందికి తెలుసు. అయితే కొన్ని పండ్లలో ఆపిల్‌ కంటే ఎక్కువ ఫ్లేవనాల్స్‌ ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏసీబీ వలలో ఎమ్మార్వో.. 15 బృందాలతో సోదాలు

ఏసీబీ వలలో ఎమ్మార్వో.. 15 బృందాలతో సోదాలు

ఏసీబీ అధికారుల వలలో మరో ఉన్నతాధికారి చిక్కారు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.

'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా

'వందేమాతరం'పై కాంగ్రెస్ నిర్ణయం దేశాన్ని అవమానించడమే: అమిత్‌షా

‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా స్పందించారు. జాతీయ గేయంలోని రెండు చరణాలను మాత్రమే పాడాలన్న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ నిర్ణయం దేశాన్ని అవమానించడమేనని విమర్శించారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. అగ్రనేతల ఘన నివాళి..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. అగ్రనేతల ఘన నివాళి..

భారతదేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఘన నివాళులు అర్పించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు ఆయనకు అంజలి ఘటించారు.

హైదరాబాద్‌లో తిరుమల తరహా కల్తీ నెయ్యి..

హైదరాబాద్‌లో తిరుమల తరహా కల్తీ నెయ్యి..

హైదరాబాద్‌లో తిరుమల తరహాలో జరుగుతున్న భారీ కల్తీ నెయ్యి దందాను ఏబీఎన్ ఫోకస్ బట్టబయలు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి