Home » Latest news
కేంద్ర ప్రభుత్వం 2016లో రద్దు చేసిన రూ.500, రూ.1,000 నోట్లను పెద్దమొత్తంలో మార్పిడి చేస్తున్న ముఠాను హైదరాబాద్ తూర్పుమండలం పోలీసులు అరెస్టు చేశారు.
ఎవరు అడ్డం పడినా.. అడ్డంకులు సృష్టించినా.. కుట్రలు, కుతంత్రాలు చేసినా మూసీ పునురుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు వెనక్కి తగ్గేదిలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు.
ఒకప్పుడు కార్లలో డీజిల్ పోసుకోలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం నేడు వేల కోట్లకు పడగలెత్తిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. అవినీతి సొమ్ముతోనే ఈ స్థాయికి చేరిందని ఆరోపించారు.
గురుకులాలపై హరీశ్రావు రాజకీయాలు చేయడం బాధాకరమని.. పేద దళిత, బీసీ పిల్లలతో రాజకీయాలు చేయొద్దని మంత్రి అడ్లూరి..
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల వారీగా ఈ నెల 2న విడుదల చేసిన తుది ఓటర్ జాబితా ముసాయిదాలో కూడా మళ్లీ అవే తప్పులు దొర్లాయి.
ఆధార్ పౌరసత్వాన్ని ధ్రువీకరించే కార్డు కాదని, అయితే బిహార్లో ఓటర్గా పరిగణించేందుకు దాన్ని కూడా పరిగణనలోకి...
యూదుల పవిత్ర స్థలమైన ఇజ్రాయెల్లోని జెరూసలెంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. 12 మంది గాయపడ్డారు....
ఎర్ర సముద్రం అడుగున ఇంటర్నెట్ కేబుల్స్ కట్ కావడం వల్ల భారత్, ఆసియా సహా ఇతర దేశాలలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి రాగా, ఇది ఉద్దేశపూర్వక చర్య అయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల్లో బీసీ సంక్షేమశాఖ పే ఫోన్లు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 110 గురుకులాల్లో 40వేల మంది విద్యార్థులు చదువుకుంటుండగా...