Home » Latest News
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.
విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి అనే యువతిని శనివారం రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
హైదరాబాద్లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.
హైదరాబాద్లోని బోలక్పూర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
తమిళ స్టార్ హీరో జయం రవి తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భార్య ఆర్తితో కొనసాగుతున్న వివాహ బంధం, విడాకుల వ్యవహారం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
లీగ్ చివరిదశకు చేరుతున్న తరుణంలో ఆట రసవత్తరంగా మారుతోంది. మరో గెలుపుతో ప్లేఆఫ్స్లో అడుగుపెట్టాలనుకున్న గుజరాత్ టైటాన్స్కు కోల్కతా నైట్రైడర్స్ బ్రేక్ వేసింది.
చైనా-తైవాన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తైవాన్ కోసం 15 వేల కిలోమీటర్లు వెళ్లి చైనాతో యుద్ధం చేయలేమని పేర్కొన్నారు.
రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సను వికేంద్రీకరించి బాధితులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ క్యాన్సర్ చికిత్స నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, క్రయవిక్రయాల ఆధారంగా భూముల విలువను సవరించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్రోడ్డు....