• Home » Latest News

Latest News

నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

నంద్యాల జిల్లాలో లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

 విజయవాడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరి అరెస్టు

విజయవాడలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరి అరెస్టు

విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విజయవాడలో నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

మహబూబ్‌నగర్ జిల్లా వైష్ణవి హత్య కేసు.. నిందితుడి మృతి

మహబూబ్‌నగర్ జిల్లా వైష్ణవి హత్య కేసు.. నిందితుడి మృతి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి అనే యువతిని శనివారం రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. చిన్నారిని ఢీకొట్టి..

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. చిన్నారిని ఢీకొట్టి..

హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్‌ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.

హైదరాబాద్‌‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని బోలక్‌పూర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్‌ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

ఆర్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవడమే నేను చేసిన తప్పు

ఆర్తిని లవ్ మ్యారేజ్ చేసుకోవడమే నేను చేసిన తప్పు

తమిళ స్టార్ హీరో జయం రవి తాజాగా తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. భార్య ఆర్తితో కొనసాగుతున్న వివాహ బంధం, విడాకుల వ్యవహారం గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోల్‌‘కథ’ ఇంకా ఉంది!

కోల్‌‘కథ’ ఇంకా ఉంది!

లీగ్‌ చివరిదశకు చేరుతున్న తరుణంలో ఆట రసవత్తరంగా మారుతోంది. మరో గెలుపుతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలనుకున్న గుజరాత్‌ టైటాన్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్రేక్‌ వేసింది.

తైవాన్‌ కోసం చైనాతో యుద్ధం చేయలేం!

తైవాన్‌ కోసం చైనాతో యుద్ధం చేయలేం!

చైనా-తైవాన్‌ వివాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. తైవాన్‌ కోసం 15 వేల కిలోమీటర్లు వెళ్లి చైనాతో యుద్ధం చేయలేమని పేర్కొన్నారు.

క్యాన్సర్‌ చికిత్స వికేంద్రీకరణ

క్యాన్సర్‌ చికిత్స వికేంద్రీకరణ

రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సను వికేంద్రీకరించి బాధితులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ క్యాన్సర్‌ చికిత్స నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

ఓఆర్‌ఆర్‌ లోపల కనిష్ఠంగా ఎకరం 15 లక్షలు

ఓఆర్‌ఆర్‌ లోపల కనిష్ఠంగా ఎకరం 15 లక్షలు

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి, క్రయవిక్రయాల ఆధారంగా భూముల విలువను సవరించనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు....

తాజా వార్తలు

మరిన్ని చదవండి