Home » Latest News
2025 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర ఆదివారం ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా ఉపాధ్యాయులు పాలుపంచుకున్నారు.
రైల్వే అధికారులపై బ్లేడుతో దాడి చేసిన కేసులో మోడల్, వెబ్సిరీస్ నటి అంతరా బెనర్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 12న ఆరావళి ఎక్స్ప్రెస్లో ఆమె విచక్షణారహితంగా ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించిందని... కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అకస్మాత్తుగా ‘భారత్లో మంచి కాలేజీలు లేవు’ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 8వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సర్మించుకున్నారు.
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.
శ్రావణ మాసంలో వచ్చే తొలి పండగ నాగ పంచమి. ఈ ఏడాది శ్రావణ శుక్ల పంచమి ఆగస్టు 17వ తేదీ వచ్చింది. ఆ రోజు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు పూజిస్తారు.
తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, ఆర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల నవంబర్ కోటా విడుదలకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది.
దేశవ్యాప్తంగా 80వ భారత స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మారుమూల గ్రామం వరకు పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అడిగిన వస్తువు ఏదైనా ఇవ్వకపోతే చాలు.. చిన్నపిల్లలు మంకుపట్టు పడతారు. అలుగుతారు. ఏడుస్తారు. పేచీ పెడతారు. అయితే తన తల్లి చాక్లెట్ లాక్కుందని ఓ బాలుడు అలిగాడు.
విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన కృష్ణలంకకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతై మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.