Home » Latest news
రతన్ టాటా ఇన్నోవేషన్ హాబ్ (ఆర్టీఐహెచ్) సీఈవోగా 2020 బ్యాచ్కు చెందిన పి. ధాత్రి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె ఏలూరు జిల్లా..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ఈసారి రైతులకు దీపావళి పండుగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులు పండగకు ముందే రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం.
జగన్ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో మూడో చార్జిషీటు సిద్ధమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం దానిని బెజవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు...
ఈ ఏడాది అంచనాలకు మించి వర్షాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి...
మెగా డీఎస్సీలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు...
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న మూడేళ్ల కుమారుడిని తండ్రి హత్య చేసి..
పన్ను చెల్లింపు దారులకు కీలక సూచన. ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 15, 2025 అంటే, ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఆలస్యం చేస్తే మాత్రం జరిమానాలు తప్పవు.
దేశవ్యాప్తంగా చేపట్టే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)లో ఓటర్ల ఆధార్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది...
తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజినల్ రింగు రైలు అలైన్మెంట్ మారింది. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ..