• Home » Latest news

Latest news

Key IAS Transfers in Andhra Pradesh: ఆర్టీఐహెచ్‌ సీఈవోగా ధాత్రిరెడ్డి

Key IAS Transfers in Andhra Pradesh: ఆర్టీఐహెచ్‌ సీఈవోగా ధాత్రిరెడ్డి

రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హాబ్‌ (ఆర్టీఐహెచ్‌) సీఈవోగా 2020 బ్యాచ్‌కు చెందిన పి. ధాత్రి రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆమె ఏలూరు జిల్లా..

BREAKING: బండి సంజయ్‌పై కేటీఆర్ పరువునష్టం దావా

BREAKING: బండి సంజయ్‌పై కేటీఆర్ పరువునష్టం దావా

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

PM Kisan 21st Installment: దీపావళికి ముందే పీఎం కిసాన్ నగదు వస్తుందా..రైతులకు లేటెస్ట్ అప్‌డేట్

PM Kisan 21st Installment: దీపావళికి ముందే పీఎం కిసాన్ నగదు వస్తుందా..రైతులకు లేటెస్ట్ అప్‌డేట్

ఈసారి రైతులకు దీపావళి పండుగకు ముందే గుడ్ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత డబ్బులు పండగకు ముందే రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం.

Liquor Scam: చెవిరెడ్డి లీలలు, వెంకటేశ్‌ విన్యాసాలతోనేడు మూడో చార్జిషీటు!

Liquor Scam: చెవిరెడ్డి లీలలు, వెంకటేశ్‌ విన్యాసాలతోనేడు మూడో చార్జిషీటు!

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణంలో మూడో చార్జిషీటు సిద్ధమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం దానిని బెజవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు...

RainFall: మొదలైన నైరుతి నిష్క్రమణ

RainFall: మొదలైన నైరుతి నిష్క్రమణ

ఈ ఏడాది అంచనాలకు మించి వర్షాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి...

Mega DSC Teacher Selection: నేడే మెగా డీఎస్సీ ఎంపిక జాబితాలు

Mega DSC Teacher Selection: నేడే మెగా డీఎస్సీ ఎంపిక జాబితాలు

మెగా డీఎస్సీలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు...

Hyderabad Father Incident:  దారుణం.. మూడేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి

Hyderabad Father Incident: దారుణం.. మూడేళ్ల బాలుడిని హత్య చేసిన తండ్రి

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న మూడేళ్ల కుమారుడిని తండ్రి హత్య చేసి..

ITR Deadline 2025: ఇప్పుడు చేయకపోతే జరిమానా తప్పదు.. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేశారా లేదా

ITR Deadline 2025: ఇప్పుడు చేయకపోతే జరిమానా తప్పదు.. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేశారా లేదా

పన్ను చెల్లింపు దారులకు కీలక సూచన. ఎందుకంటే ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 15, 2025 అంటే, ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఆలస్యం చేస్తే మాత్రం జరిమానాలు తప్పవు.

Aadhaar Card: ఎస్‌ఐఆర్‌లో 12వ ధ్రువ పత్రంగా ఆధార్‌ కార్డు

Aadhaar Card: ఎస్‌ఐఆర్‌లో 12వ ధ్రువ పత్రంగా ఆధార్‌ కార్డు

దేశవ్యాప్తంగా చేపట్టే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌)లో ఓటర్ల ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది...

Regional Ring Railway Project: ఆర్‌ఆర్‌ రైలుకు 6 వేల ఎకరాలు

Regional Ring Railway Project: ఆర్‌ఆర్‌ రైలుకు 6 వేల ఎకరాలు

తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజినల్‌ రింగు రైలు అలైన్‌మెంట్‌ మారింది. రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి