• Home » Latest News

Latest News

డ్యాన్స్ చేసిన అంకుల్, ఆంటీ.. వీడియో వైరల్

డ్యాన్స్ చేసిన అంకుల్, ఆంటీ.. వీడియో వైరల్

పాటకు అంకుల్, ఆంటీ డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది. వీరి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

వారెవ్వా... మీ డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయి..  కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ సెటైర్లు

వారెవ్వా... మీ డ్రామాలు బిగ్‌బాస్ షోను తలపిస్తున్నాయి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై బండి సంజయ్ సెటైర్లు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సెటైర్లు గుప్పించారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతోపాటు అవినీతి, అక్రమాలపైనా చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు.

వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల భద్రత కోసం ఆ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.

ఈ విషయాలను యవ్వనంలోనే తెలుసుకోవాలి

ఈ విషయాలను యవ్వనంలోనే తెలుసుకోవాలి

యవ్వనంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి అలవాట్లను చిన్న వయసులోనే అలవరచుకుంటే జీవితంలో విజయం సాధించడం సులభమవుతుందని వివరించారు.

ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురి అరెస్ట్

ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురి అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి కుట్రను స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల

మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల

తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది.

నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్

నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్

తన యువగళం పాదయాత్రలో వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోనని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను లోకేశ్ ఆశీర్వదించారు.

మురుగు కాలువలో పడిపోయిన వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

మురుగు కాలువలో పడిపోయిన వ్యక్తి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి కాలువలో పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు

వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు

వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని పేర్కొన్నారు.

మారీచుడిలా జగన్ వేషాలు మార్చారు.. మంత్రి డీబీవీ స్వామి ఎద్దేవా

మారీచుడిలా జగన్ వేషాలు మార్చారు.. మంత్రి డీబీవీ స్వామి ఎద్దేవా

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం పాకులాడుతూ జగన్ కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి