• Home » Latest News

Latest News

ఇంట్లోనే ఆధార్ లింక్‌‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోండి.. అదెలాగంటే..

ఇంట్లోనే ఆధార్ లింక్‌‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోండి.. అదెలాగంటే..

మీ ఆధార్‌కు వేరే వాళ్ల మొబైల్ నంబర్ లింక్ చేసి ఉందా? మీ ఆధార్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ చేయాలని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండి మీ ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. మంత్రి సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. మంత్రి సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల ప్రారంభంలో మంత్రుల మధ్య జరిగిన సరదా సంభాషణ ఆసక్తికరంగా మారింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ గురించి మంత్రి నారా లోకేశ్ సరదాగా చమత్కరించారు.

మంత్రులు కమీషన్లు అడుగుతున్నారు.. నా వద్ద ఆడియోలు ఉన్నాయి: అన్నామలై..

మంత్రులు కమీషన్లు అడుగుతున్నారు.. నా వద్ద ఆడియోలు ఉన్నాయి: అన్నామలై..

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వంపై మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్ల నుంచి కొందరు మంత్రులు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో మత్స్యకారుల గల్లంతు.. కుటుంబ సభ్యుల ఆందోళన

ఏపీలో మత్స్యకారుల గల్లంతు.. కుటుంబ సభ్యుల ఆందోళన

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. తమ వారి ఆచూకీ కోసం అల్లవరం మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

అశోక్ ధామ్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

అశోక్ ధామ్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..

బిహార్‌ లఖిసరాయ్‌లోని అశోక్ ధామ్ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రమాదం గురించి తెలుసుకుని మోదీ దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రకటన..

ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రకటన..

డీఎస్సీ నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నాడు అసెంబ్లీ వేదికగా ప్రసంగించిన మంత్రి లోకేశ్.. ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. డీఎస్సీని తమ బాధ్యతగా భావించామని..

రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు

రాజమహేంద్రవరం గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు

రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కం రైలు వంతెనపై నుంచి ఓ కుటుంబం గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు తన కారును వంతెనపై వదిలి గోదావరిలోకి దూకారు.

22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి

22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి

సామాన్యులను 22-A పేరుతో ఇబ్బంది పెడితే సహించేది లేదని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, ఆయా సమస్యల్లో జాప్యం చేస్తే ఇకపై సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు.

మీ ఎల్పీజీ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉందా? ఇలా చెక్ చేయండి..!

మీ ఎల్పీజీ సిలిండర్‌లో గ్యాస్ తక్కువగా ఉందా? ఇలా చెక్ చేయండి..!

మీరు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్.. ఉండాల్సినంతే ఉందా? లేక తక్కువ గ్యాస్ వస్తోందా? అసలు ఈ గ్యాస్ బరువు తూకం ఎలా వేయాలి.. వినియోగదారులు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి.. పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి