Home » Latest News
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్థమైందని విమర్శలు చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలంగా రిలేషన్లో ఉన్న సమంత రాజ్ ఈ ఉదయం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటుంది. అయితే, ఒంటరిగా ప్రయాణించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమయ్యాయి.
విపక్షాల ఆందోళనలతో లోక్సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.
బిహార్ ఓటమి నుంచి ఇంకా బయటకు రాలేదంటూ ప్రతిపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటించారు. ఓటమి బాధ నుంచి బయటకు రావాలంటూ ఇండి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఆయన సూచించారు.
ఎన్ని మతాలు పుట్టినా మనిషి మాత్రం మారలేదు. ఎన్ని శాస్త్రాలు పుట్టినా మనిషి మారలేదు. ఎన్ని కళలు వెలిసిల్లినా మనిషి మారలేదు. మనో నిగ్రహం లేక పోవడమే అందుకు కారణమని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర వాసులను చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి తీవ్రతతో జనం స్వెటర్లు, మంకీ క్యాపులు లేకుండా బయటకు రావడం లేదు.
డిసెంబర్ తొలి వారంలో అంగారకుడు తన సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో కొన్ని రాశులకు రాజయోగం పట్టనుంది. ఇది శక్తివంతమైన రాజయోగం అని జోతిష్య పండితులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెంకు ఆయన హెలికాప్టర్లో చేరుకుంటారు.