• Home » Latest News

Latest News

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి  ధ్వజం

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో దళితులపై జరిగిన దాడులు మర్చిపోలేనివని చెప్పుకొచ్చారు.

ఆ బోట్లపై నిఘా పెంచాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆ బోట్లపై నిఘా పెంచాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఏపీ సముద్ర తీర ప్రాంత భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో నిరంతర గస్తీ కోసం పలు శాఖల అధికారులు, స్థానిక‌ మత్స్యకారులతో సీ పెట్రోలింగ్ జాయింట్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.

సైకిల్‌పై వచ్చిన మంత్రి సవిత..

సైకిల్‌పై వచ్చిన మంత్రి సవిత..

ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ మంత్రి సవిత సైకిల్ తొక్కారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని తన ఇంటి నుంచి రైల్వే స్టేషన్‌కు సైకిల్‌పై వెళ్లారు.

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు.

వైసీపీకి షాక్.. 200 కుటుంబాలు టీడీపీ గూటికి..

వైసీపీకి షాక్.. 200 కుటుంబాలు టీడీపీ గూటికి..

విజయనగరం నగర రాజకీయాల్లో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ.. నగరంలోని 4వ డివిజన్‌కు చెందిన సుమారు 200 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కుటుంబాలు అధికారికంగా టీడీపీ గూటికి చేరాయి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.. పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి సూచన

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.. పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి సూచన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి ఆరా తీశారు. ఇటీవల పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బందరులో పీతల హేచరీ ఏర్పాటు: మంత్రి కొల్లు రవీంద్ర

బందరులో పీతల హేచరీ ఏర్పాటు: మంత్రి కొల్లు రవీంద్ర

మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించిన మత్స్యకారుల సేవలో.. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

విమాన ప్రయాణంలో చెవి నొప్పి తగ్గించే చిట్కాలు ఇవే

విమాన ప్రయాణంలో చెవి నొప్పి తగ్గించే చిట్కాలు ఇవే

విమాన ప్రయాణాల్లో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చాలామందికి చెవి నొప్పి రావడం సాధారణ సమస్యగా మారింది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మీ ధర్నాలు చూసి.. మీ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు: సోమిరెడ్డి

మీ ధర్నాలు చూసి.. మీ పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు: సోమిరెడ్డి

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ నేతలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

కొబ్బరి నూనె Vs బాదం నూనె.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిది?

కొబ్బరి నూనె Vs బాదం నూనె.. జుట్టు పెరుగుదలకు ఏది మంచిది?

జుట్టు రాలడం, పలుచబడటం వంటి సమస్యలు ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలకు సహజ పరిష్కారంగా కొబ్బరి నూనె, బాదం నూనెను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, జుట్టు పెరుగుదలకు ఈ రెండింటిలో ఏది మంచిదో మీకు తెలుసా?

తాజా వార్తలు

మరిన్ని చదవండి