Home » Kurnool
శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు చెక్క రథంపై విహరించారు.
టిడ్కో గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించి వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ, పట్టణ కార్యదర్శి గోవిందు కోరారు.
మంత్రాలయం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1990-91 పదో తరగతి చదువుకున్న విద్యార్థులు 35 ఏళ్ల తర్వాత కలిశారు.
గోనెగండ్లతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వరి రైతులు తమ వ్యవసాయ పొలాల దగ్గర వరినాట్లు వేస్తున్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై విహరించారు.
ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహించే మార్చ్ టు పార్లమెంటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివన్న పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ద్వారా పేదలు పని హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని డీసీసీ అధ్యక్షుడు గార్లపాటి మద్దిలేటి ఆరోపించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ఉపాధ్యక్షుడు అన్సర్బాషా తెలిపారు.
పట్టణంలోని బనగానపల్లె రోడ్డులో ఉన్న జయరామిరెడ్డి ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి శనివారం తెలిపారు.