• Home » Kurnool

Kurnool

   ఖైదీలను సమస్యలను పరిష్కరిస్తాం

ఖైదీలను సమస్యలను పరిష్కరిస్తాం

ఖైదీలు తమ సమస్యలను జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ దృష్టికి తీసుకువస్తే తక్షణమే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి అన్నారు.

   ‘కుసుమ్‌’తో  సోలార్‌ వెలుగు

‘కుసుమ్‌’తో సోలార్‌ వెలుగు

పీఎం కుసుమ్‌ పథకంలో భాగంగా మండలంలో నాలుగు గ్రామాలు, పత్తికొండ మండలంలో ఒక గ్రామంలో సోలార్‌ పవర్‌ జనరేషన ప్లాంటు ఏర్పాటు కానున్నట్లు రాయలసీమ సీజీఎం, జిల్లా నోడల్‌ అధికారిణి పద్మ తెలిపారు.

   ప్రముఖులకు అవార్డులు ప్రదానం

ప్రముఖులకు అవార్డులు ప్రదానం

మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల ముగింపులో భాగంగా ఏడో రోజు మంగళవారం రాత్రి యోగీంధ్ర కళా మండపంలోప్రముఖ సినీనటుడు రిషబ్‌శెట్టి, చెన్నైకు చెందిన సెల్వి దామోదర్‌, హెచఎస్‌ రాఘవేంద్రరావు, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం సీఎన అశ్వత నారాయణ రాఘంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేసి అవార్డును స్వీకరించారు.

    జయహో గురు రాఘవేంద్రా

జయహో గురు రాఘవేంద్రా

జయహో గురు రాఘవేంద్రా..... విజయహో......తుంగాతీరా నివాసా....

ఆళ్లగడ్డలో ఉద్యోగాల పేరిట భారీ మోసం: 'వెల్త్ అండ్ హెల్త్' ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఆదేశం

ఆళ్లగడ్డలో ఉద్యోగాల పేరిట భారీ మోసం: 'వెల్త్ అండ్ హెల్త్' ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ఆదేశం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన 'వెల్త్ అండ్ హెల్త్ సొల్యూషన్ స్కీమ్' సంస్థ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ సంస్థకు సంబంధించిన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రైతుల నమ్మకాన్ని నిలబెడతాం

రైతుల నమ్మకాన్ని నిలబెడతాం

ఉమ్మడి జిల్లా నుంచే గాకుండా పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు తమ పంట ఉత్పత్తులను కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకువస్తున్నారనీ, వారి నమ్మకాన్ని నిలబెడతామని కర్నూలు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన గోల్కొండ అజ్మితబీ, వైస్‌ చైర్మన శేషగిరిశెట్టి స్పష్టం చేశారు.

   పాతబస్తిలో వ్యక్తి హత్య

పాతబస్తిలో వ్యక్తి హత్య

నగరంలోని వనటౌన పోలీస్‌ స్టేషన పరిధిలో పాతబస్తీలోని కండేరీ వీదిలో మనోహర్‌(40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ బంపరాఫర్

వైసీపీ నేతలకు మంత్రి టీజీ భరత్ బంపరాఫర్

వైసీపీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని ఎన్నుకుంటే 2029 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. అధ్యక్షుడి స్థానం నుంచి జగన్‌ను మార్చాలనుకునే వైసీపీ నేతలకు తాను ఆర్ధికంగా సహాయం చేస్తానని అన్నారు..

 జీవన తాత్వికను బోధించే రంజాన

జీవన తాత్వికను బోధించే రంజాన

రంజాన్‌ మాసం ఆరంభ సూచికగా బుధవారం సాయంకాం ఆకాశంలో నెలవంక కనిపించింది.

    ముగిసిన కోర్టు ఉద్యోగాల రాత పరీక్ష

ముగిసిన కోర్టు ఉద్యోగాల రాత పరీక్ష

స్థానిక న్యాయ సేవాసదన భవనలో ఖాళీగా ఉన్న ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌, రికార్డు అసిస్టెంట్‌ రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీకి జరిగిన రాత పరీక్ష స్థానిక ప్రసూనా న్యాయ కళాశాలలో బుధవారం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి