• Home » Kurnool

Kurnool

పెరిగిన తెల్ల బంగారం ధర

పెరిగిన తెల్ల బంగారం ధర

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు భారీగా పెరిగాయి. పదిహేను రోజుల్లో పత్తిధర క్వింటాకు రూ.800 పైగా ధర పెరిగింది.

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలధార - జలహారతి: మంత్రి బీసీ జనార్దన్

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలధార - జలహారతి: మంత్రి బీసీ జనార్దన్

భూగర్భ జలాలు పెరిగితే రైతులంతా తమ బోర్ల ద్వారా పంటలను సాగు చేసుకునే వీలుంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. 23 కిలోమీటర్ల కాల్వ పొడవున జంగిల్ క్లియరెన్స్ పనులతో పాటు ఐదు చెరువుల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

   బైటపడ్డ హత్య మిస్టరీ

బైటపడ్డ హత్య మిస్టరీ

హొళగుందకు చెందిన జాపుల్లా హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాపు చేసిన పోలీసులు 8 మందిపై కేసులు నమోదు చేశారు.

   ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌లో ప్రవే శానికై గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకునేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా సెక్రెటరీ సమీకృత గిరిజ నాభివృద్ధి సంస్థ, ప్రాజెక్టు అధికారి పీవీఎస్‌ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

    హోరాహోరీగా పొట్టేళ్ల పందెం

హోరాహోరీగా పొట్టేళ్ల పందెం

మండలంలోని ముడుమలగుర్తిలో పొట్టేళ్ల పందెం హోరాహోరీగా జరిగింది. నవరత్నాల నరసింహస్వామి తిరునాళ్లు సందర్భంగా శనివారం పొట్టేళ్ల పందెం నిర్వహించారు.

   పనిమనిషే దొంగ

పనిమనిషే దొంగ

నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన పరిధిలో వివేక్‌నగర్‌లో ఉంటున్న సత్యమూర్తి నాగేంద్ర అనే ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు.

   చెరువులో పడి న తల్లీ కూతుళ్లు

చెరువులో పడి న తల్లీ కూతుళ్లు

ఎమ్మిగనూరు మండల పరిధిలోని శనివారం గుడికల్లు చెరువులో తల్లీ కూతుళ్లు కాలుజారి పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది.

సీసీఐ రామకృష్ణ తల్లికి తుది వీడ్కోలు

సీసీఐ రామకృష్ణ తల్లికి తుది వీడ్కోలు

ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో శనివారం సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మకు తుది వీడ్కోలు పలికారు.

సీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతిపై ప్రముఖుల సంతాపం

సీపీఐ నేత రామకృష్ణ మాతృమూర్తి మృతిపై ప్రముఖుల సంతాపం

రామకృష్ణ మాతృమూర్తి గౌరమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సంతాపం తెలిపారు. రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. మే డే సెలవుదినం కావటంతో దక్షిణాది రాష్ర్టాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి