Home » Kurnool
జిల్లాలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ అధికారులను ఆదేశించారు.
విద్యుదాఘాతంతో మృతి చెందిన హార్వెస్టర్ డ్రైవర్ కుటంబానికి ఎమ్మెల్యే జయసూర్య రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేశారు.
శ్రీశైలం దేవస్థానం దత్తత ఆలయమైన కొలను భారతి క్షేత్రంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అనుమతులు లేకుండా హోమాలు నిర్వహించడంతో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందని.. రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్లాంట్ను సీఎం ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నారు.
సీఎం చంద్ర బాబు నాయుడు ఈనెల 24న జియో మైసూరు గోల్డ్ మైన్స్ కంపెనీ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలులోని త్రీటౌన్ పోలీ్సస్టేషన్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బైక్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను త్రీటౌన్, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేసిందని కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్దన్రెడ్డి అన్నారు.
గ్రామాల్లో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే కాకుండా ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.