• Home » Kurnool

Kurnool

Special train: గుత్తి మీదుగా కోయంబత్తూరు-మదార్‌ ప్రత్యేక రైలు

Special train: గుత్తి మీదుగా కోయంబత్తూరు-మదార్‌ ప్రత్యేక రైలు

ప్రయాణికుల సౌకర్యార్థం కోయంబత్తూరు-మదార్‌ (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోయంబత్తూరు-మదార్‌ ప్రత్యేక రైలు (నం. 06181) ఈ నెల 13, 20, 27, డిసెంబరు 4 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06182) ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7 తేదీల్లో నడపనున్నట్లు వెల్లడించారు.

శ్రీమఠంలో వైభవంగా స్వర్ణ పల్లకీ ఉత్సవం

శ్రీమఠంలో వైభవంగా స్వర్ణ పల్లకీ ఉత్సవం

వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు.

నాలుగో రోజు హోమాలు

నాలుగో రోజు హోమాలు

పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో 87వ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా హోమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా చిన్నరాముడు ప్రమాణం

బీసీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా చిన్నరాముడు ప్రమాణం

నందవరానికి చెందిన టీడీపీ మండల మాజీ కన్వీనర్‌ దేవళ్ల చిన్నరాముడు సోమవారం విజయవాడలోని ఏపీ బీసీ కార్పోరేషన్‌ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.

Shyamala Police Inquiry: పోలీసుల విచారణకు శ్యామల.. సంధించిన ప్రశ్నలివే

Shyamala Police Inquiry: పోలీసుల విచారణకు శ్యామల.. సంధించిన ప్రశ్నలివే

కర్నూలు డీఎస్పీ ఆఫీసులో రెండు గంటల పాటు శ్యామలను డీఎస్పీ బాబు ప్రసాద్‌ విచారణ జరిపారు. దాదాపు 65 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

శ్రీమఠంలో భక్తుల రక్షణకు ప్రాధాన్యం

శ్రీమఠంలో భక్తుల రక్షణకు ప్రాధాన్యం

రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా, అవాంఛ నీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, ఆహ్లాద కరమైన వాతావరణంలో భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు.

వైభవంగా హోమాలు

వైభవంగా హోమాలు

పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో విశ్వశాంతి మహా యాగంలో భాగంగా ఆదివారం ఉదయం నుంచే యాగశాలలో హోమాలు ప్రారంభమయ్యాయి.

భక్తులకు భద్రత కరువు: వైసీపీ

భక్తులకు భద్రత కరువు: వైసీపీ

కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకే కాదు.. భక్తులకు కూడా భద్రత కరువైందని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి అన్నారు.

మహాయాగంలో ఎమ్మెల్యే బీవీ

మహాయాగంలో ఎమ్మెల్యే బీవీ

పట్టణంలోని వీవర్స్‌ కాలనీ మైదానంలో శ్రీకృష్ణపీఠం పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో విశ్వశాంతి మహాయాగంలో భాగంగా రెండో రోజు మహాగణపతి, సుదర్శన రుద్రహోమాలు, రమాసతి సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజల సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి