Home » Kurnool
గోనెగండ్లలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన గోనెగండ్ల 2 ఎంపీటీసీ రమణికుమారి తన పదవికి రాజీనామా చేశారు.
జిల్లాలో 16 బీఈడీ కళాశాలలకు సొంత బిల్డింగ్లు లేకపోయినా అనుమతులిప్పించడంలో ఆర్యూలో పనిచేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి అన్నీ తానై వ్యవహరించాడు.
కల్తీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని నగర మేయర్ బీవై రామయ్య ఆరోపించారు.
ఆ ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు ఎనలేని అభిమానం.. అతడు పాఠాలు చెబితే వారంతా శ్రద్ధగా వింటారు.
రాయలసీమకు హంద్రీనీవా ప్రాజెక్టు గుండెకాయ అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఓర్వకల్లు ఇండస్ట్రి యల్ నోడ్కు రూ.2,786 కోట్లతో అభివృద్ధి పనులకు.. అలాగే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ కు అభివృద్ధి కోసం రూ.2,136 కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో కూటమి నాయకులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
మండలంలోని గోరంట్లలో అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
హార్ట్ ఆపరేషన కోసమని వచ్చిన ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతిచెందాడు.
ఆ దంపతులది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. సొంతిల్లు కూడా లేదు.