• Home » Kurnool

Kurnool

   ప్రకృతిని నాశనం చేస్తూ... ప్రజల ప్రాణాలను తీస్తూ...

ప్రకృతిని నాశనం చేస్తూ... ప్రజల ప్రాణాలను తీస్తూ...

ప్రకృతిని నాశనం చేస్తూ... ప్రజల ప్రాణాలను తీస్తూ...

   విషగుళికలు మింగి వ్యక్తి బలవన్మరణం

విషగుళికలు మింగి వ్యక్తి బలవన్మరణం

విషగుళికలు మింగి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల కేంద్రమైన కొలిమిగుండ్లలోని జగనన్న కాలనీలో చోటుచేసుకున్నట్లు సీఐ రమేష్‌బాబు తెలిపారు.

    రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మండలంలోని అలేబాదు గ్రామం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి ఆటో బోల్తా పడింది.

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

Kurnool News: ఆ విధానానికి స్వస్తి.. పరీక్షలకు ఇక బుక్‌లెట్‌

విద్యా శాఖ ఓ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. విడి పేపర్లపై పరీక్షలు రాసే విధానానికి స్వస్తి పలికారు. సబ్జెక్టుల వారీగా అన్ని పరీక్షలకు కలిపి వేర్వేరు బుక్‌లెట్లను అందించి పరీక్షలు రాయిస్తున్నారు. ఈ విధానం ఎలా అమలవుతుందన్న దానిపై ఓ ప్రత్యేక కథనం.

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

జాయింట్‌ కలెక్టర్‌ కారును అడ్డుకున్న రైతులు

పాతికేళ్లుగా తమ ఆయకట్టు పొలాలు నీటి మునిగిపోతున్నాయని, తమ గోడు ఎవరికీ పట్టదా? అని ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, గోనెగండ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

వాల్మీకినగర్‌లో పర్యటించిన అధికారులు

కోసిగిలోని 3వ వార్డు వాల్మీకి నగర్‌లో ‘ప్రబలిన విష జ్వరాలు’ అనే శీర్షికతో గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి గురువారం అధికారులు స్పందించారు.

భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి

భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థి దశ నుంచే భూసార పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అశోక్‌వర్ధన్‌ రెడ్డి, ఏవోటీ లావణ్య, కిరణ్‌ కూమార్‌ సూచించారు.

పంట మార్పిడితో అధిక దిగుబడి : కలెక్టర్‌

పంట మార్పిడితో అధిక దిగుబడి : కలెక్టర్‌

పంట మార్పిడితో అధిక దిగుబడి సాధ్యమని కలెక్టర్‌ సిరి తెలిపారు.

మార్చి లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

మార్చి లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం ద్వారా గృహాలను పొందిన లబ్ధిదారులు ఈ ఏడాది మార్చిలోపు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్‌ పీడీ చిరంజీవి సూచించారు.

  రైతులకు అండగా ప్రభుత్వం

రైతులకు అండగా ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రైతులుగా అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి