Home » Kurnool
ఆయన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రధాన అనుచరుడు. మంత్రాలయం వైసీపీ మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచ. ఈ హోదాలు చాలు..
తుంగభద్ర డ్యాం గేట్ల ఏర్పాటులో సరికొత్త రికార్డు నమోదు కానుంది. 70 ఏళ్లకు పైగా సుదీర్ఘ సేవలు అందించిన క్రస్ట్గేట్లకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో నూతన క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు టీబీపీ బోర్డు శ్రీకారం చుట్టింది.
భారత విశ్వ గురువుగా అవతరించడానికి ఎంతో సమయం పట్టడదని, ఆ దిశగా భారతీయులంతా ఒక్కతాటిపై సమష్టిగా ముందుకు సాగాలని రాషీ్ట్రయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎ్సఎస్) అఖిల భారత సహధర్మ జాగరణ ప్రముఖ్ ఏలే శ్యామ్కుమార్ పిలుపునిచ్చారు.
ఓర్వకల్లులో 369.95 ఎకరాలు స్థలంలో డ్రోన హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఐఐసీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు వెల్లడించారు.
ప్రపంచంలోని అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డా. బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు మనమంతా ప్రజాస్వామ్య విధానాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నేటితరం రాజకీయ నాయకులు ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సూచించారు.
కొత్త వైద్య విధానాలు చికిత్సలపై పీజీ వైద్య విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలని కర్నూలు మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, మెడిసిన్ హెచ్వోడీ డా.డి.శ్రీరాములు, హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ఎస్.లక్ష్మీబాయి సూచించారు.
కర్నూలుకు చెందిన కథా రచయిత ఎస్ఎండీ ఇనాయతుల్లా రాసిన ‘నేనూ నా బడి పిల్లలు’ పుస్తకాన్ని ఆదివారం సాయత్రం నగరంలోని ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో ద్విచక్రవాహనాల దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. వారిలో ఒకరు పట్టుపడగా.. మరొకరు తప్పించుకున్నారు. పట్టుపడిన నిందితుడిని కోడుమూరుకు చెందిన బండారు తేజగా గుర్తించి రిమాండ్కు తరలించారు.