• Home » Kurnool

Kurnool

   కంది రైతు విలవిల

కంది రైతు విలవిల

ప్రస్తుతం సాగు చేసిన కంది పంట ఆశాజనకంగా కనిపించినా అధిక వర్షాలతో పంటకు కాయ ఈగ, శనగపచ్చ పురుగు, మారుకా మచ్చపురుగు సోకింది.

   రాఘవేంద్రుడి సేవలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే

రాఘవేంద్రుడి సేవలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ దర్శించుకున్నారు.

AP News: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

AP News: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శ్రీశైలం-దోర్నాల ఘాట్‌రోడ్డులో మండల ఫరిదిలోని చిన్నారుట్ల సమీపంలో మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక జరిగింది.

Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

Karthika Masotsavam: శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు

కార్తీకమాసం ప్రారంభం‌కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

రోడ్డు వేయాలి: సీపీఐ

రోడ్డు వేయాలి: సీపీఐ

కంబళదిన్నె- ఎమ్మిగనూరు రోడ్డును వేయాలని సీపీఐ నాయకులు భాస్కర్‌యాదవ్‌, మండల కార్యదర్శి వీరేష్‌, చంద్ర, తిక్కన్న డిమాండ్‌ చేశారు.

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలి

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలి

బాణసంచా దుకాణదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి సూచించారు.

CM Chandrababu on PM Modi AP Visit :ప్రధాని మోదీ పర్యటన సక్సెస్.. అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu on PM Modi AP Visit :ప్రధాని మోదీ పర్యటన సక్సెస్.. అధికారులకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.

Chandrababu On GST Meeting: ప్రధాని మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు: సీఎం చంద్రబాబు

Chandrababu On GST Meeting: ప్రధాని మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు: సీఎం చంద్రబాబు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

PM Modi On Super GST Meeting: 2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది: మోదీ

PM Modi On Super GST Meeting: 2047 నాటికి మన దేశం వికసిత్‌ భారత్‌గా మారుతుంది: మోదీ

ఏపీ ఆత్మగౌరవం.. సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.

YSRCP Fake Campaign: ప్రధాని మోదీ పర్యటన.. వైసీపీ ఫేక్ ప్రచారం

YSRCP Fake Campaign: ప్రధాని మోదీ పర్యటన.. వైసీపీ ఫేక్ ప్రచారం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను సైతం వైసీపీ నేతలు ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి