Home » Kurnool
లస్కర్లు కాలువలు, ప్రాజెక్టుల నిర్వహణలో పనిచేసే సిబ్బంది.
ఎమ్మిగనూరు, నందవరం, పెద్దకడబూరు మండలాల్లో గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్టు చేసి, నిందితుల నుంచి 5.490 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి మంగళవారం తెలిపారు.
టీడీపీ జిల్లా రథసారథుల కసరత్తు కొలిక్కి వచ్చింది. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని తుది జాబితాను మంగళవారం సిద్ధం చేసింది.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఈరమ్మ, రంగమ్మ, హుస్సెన్బీ, ఎలీషమ్మ డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లాలో కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తే ఎమ్మిగనూరును జిల్లాగా ప్రకటించాలని కుర్ణి కార్పోరేషన్ చైర్మన్ కామర్తి మిన్నప్ప ప్రభుత్వాన్ని కోరారు.
దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి పొట్టి శ్రీరాములే కారణమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. పొట్టి శ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని.. ప్రజలందరి వ్యక్తి అని అన్నారు.
ఆదోని జిల్లా సాధనతోనే పశ్చిమప్రాంత నియోజకవర్గాలు, పల్లెలు సస్యశ్యామలం అవుతాయని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోకానంద రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్, వీరేష్, కోదండ, దస్తగిరినాయుడు అన్నారు.
ద్విచక్ర వాహనాదరులు హెల్మెట్ ధరించాలని తాలుకా సీఐ నల్లప్ప సూచించారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ త్రివిక్రమ్ జోషి అన్నారు.