Home » Kurnool
ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ మరణించిన, పదవీ విరమణ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలోని వారికే ఉద్యోగాలు ఇవ్వాని ఏఐటీయూసీ నాయకులు యల్లప్ప, విజయేంద్ర, నరసింహారెడ్డి డిమాండ్ చేశారు.
మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
మండలంలోని ఏనుగుబాల, గార్లదిన్నె, కందనాతి, మసీదుపురం, మల్కాపురం తదితర గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి ఇబ్బం దులు తప్పడం లేదు.
కోసిగి మండల అభివృద్ధికి అధికారులు, నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే అభివృద్దికి సాధ్యమవుతుందని తహసీల్దార్ ఎ.వేణుగోపాల్ అన్నారు.
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు.
తుపాను ప్రభావంతో బుధవారం చాగలమర్రి మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిట్ అండ్ రన కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారాన్ని అందజేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి ఆదేశాలు జారీ చేశారు.
కోసిగితో పాటు గౌడుగల్లు, వందగల్లు, పల్లెపాడు, మూగలదొడ్డి, చిర్తనకల్, సజ్జలగుడ్డం, జంపాపురం, ఆర్లబండ తదితర గ్రామాల నుంచి సుమారు 400 కుటుంబాలు కర్ణాటకకు వలసవెళ్లాయి.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, నవంబర్ 1 నుంచీ 7 వరకు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ‘కర్నూలు ఉత్సవ్-2025’ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటుచేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా ప్రయోజనాల సేవల ద్వారా నష్టపోయిన బాధితులకు శాశ్వత లోక్ అదాలతలో సత్వర న్యాయం అందజేస్తున్నట్లు శాశ్వత లోక్ అదాలత చైర్మన ఎం. వెంకట హరినాథ్ తెలిపారు. బుధవారం పరిష్కారమైన ఓ కేసులో ఆయన ఆదేశాలు జారీ చేశారు.