• Home » Kurnool

Kurnool

   అంతరపంటగా గంజాయి

అంతరపంటగా గంజాయి

ఎకరాలకు ఎకరాల్లో గంజాయి సాగు.. ట్రాక్టర్ల కొద్ది తరలింపు.. చూసిన ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా ఓ రైతు ఏకంగా గంజాయి పంటను సాగు చేశాడు. కంది, మిరప అంతర పంటలుగా గంజాయి సాగు చేశాడు.

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

Srisailam Temple Reels: శ్రీశైలంలో రీల్స్‌పై యువతి క్షమాపణలు

శ్రీశైలం దేవస్థానంలో రీల్స్ చేయడంపై యువతి క్షమాపణలు చెప్పింది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న రీల్స్ తనవే అని... శ్రీశైలం దేవస్థానంలో డ్యాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది.

అక్రమ కేసులు కొట్టేయాలి

అక్రమ కేసులు కొట్టేయాలి

కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టారని, వీటిని కొట్టివేయాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో కన్వీనర్‌ కాశీంవలి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

మంత్రాలయంలో భక్తుల రద్దీ

మంత్రాలయంలో భక్తుల రద్దీ

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మున్సిపల్‌ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

మున్సిపల్‌ కార్మికుల హక్కుల కోసం ఉద్యమిద్దాం

మున్సిపల్‌ కార్మికుల కోసం ఉద్యమిద్దామని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప పిలుపునిచ్చారు.

Srisailam Temple: భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

Srisailam Temple: భక్తులకు అలర్ట్.. ఇకపై ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన 14 రకాల సేవలను ఆన్‌లైన్‌లో పొంది వీలు కల్పించింది ప్రభుత్వం. ఈ సేవలను 9552300009 నెంబర్‌కు హాయ్ అని పంపించి సేవలు బుక్ చేసుకోవచ్చిన ఈవో శ్రీనివాస్ రావు వెల్లడించారు.

 బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ

ఆరోగ్యం బాగా లేకపోయి సొంత డబ్బులతో చికిత్సలు చేయించుకున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి అన్నారు.

ఆదోనికి జిల్లాగా ప్రకటించాలి

ఆదోనికి జిల్లాగా ప్రకటించాలి

పశ్చిమ ప్రాంతాలు అభివృద్ది చేందాలంటే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌చార్జి రాజీవ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎమ్మిగనూరును జిల్లా చేయాలి

ఎమ్మిగనూరును జిల్లా చేయాలి

ఆదోనిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తూ ఎమ్మిగనూరును జిల్లా చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ తాలుకా అధ్యక్షుడు నాగరాజు, మండల అధ్యక్షుడు రమేశ్‌ నాయుడు కోరారు.

   జిల్లా సారథి ధర్మవరం సుబ్బారెడ్డి!

జిల్లా సారథి ధర్మవరం సుబ్బారెడ్డి!

జిల్లాలో గత కొన్ని నెలలుగా టీడీపీ అధ్యక్ష పీఠంపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. సామాజికవర్గాలు, రాజకీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని టీడీపీ హైకమాండ్‌ మంగళవారం తుది జాబితాను సిద్ధం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి