• Home » Kurnool

Kurnool

మెగా సోలార్‌ పార్కుకు 737.66 ఎకరాలు

మెగా సోలార్‌ పార్కుకు 737.66 ఎకరాలు

ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ 1000 మెగా వాట్ల కర్నూలు ఆల్ర్టా మెగా సోలార్‌ పార్కును స్థాపించనుంది.

 కోర్టు ఉద్యోగాల పరీక్ష  రద్దు

కోర్టు ఉద్యోగాల పరీక్ష రద్దు

స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కోర్టు ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

పారిశుధ్యానికి ప్రాధాన్యం : కలెక్టర్‌

పారిశుధ్యానికి ప్రాధాన్యం : కలెక్టర్‌

పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇస్తూ జీరో వేస్ట్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (చెత్త రహిత సంస్థలు) కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

 ఫ్రీజర్‌ బాక్స్‌ విరాళం

ఫ్రీజర్‌ బాక్స్‌ విరాళం

పట్టణంలోని జవ్వాజి సుంకన్న గౌడ్‌ సేవా సమితికి దాతలు సూదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సూదిరెడ్డి రమేష్‌రెడ్డి, శ్రీకాంత్‌, ఆవుల శివశంకర్‌ కలిసి ఫ్రీజర్‌ బాక్స్‌ను విరాళంగా అందజేశారు.

విపత్తు సమయంలో సమన్వయం కీలకం: ఏఎస్పీ

విపత్తు సమయంలో సమన్వయం కీలకం: ఏఎస్పీ

విపత్తు సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ఎంతో కీలకమని, రెస్క్యూ ఆపరేషన్లలో విభాగాల మధ్య సమర్థమంతమైన కోఆర్డినేషన్‌తో ప్రాణనష్టం తగ్గించవచ్చని ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్‌ పేర్కొన్నారు.

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడమే 'ఉడాన్' ఉద్దేశం: కేంద్ర మంత్రి

ఉడాన్ పథకం ద్వారా ఏపీలోని కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.

తుంగభద్రలో మునిగి నలుగురి మృతి

తుంగభద్రలో మునిగి నలుగురి మృతి

ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. మృతులంతా దాయాదులే చెందిన వారు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం: ఏపీటీఎఫ్‌

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం: ఏపీటీఎఫ్‌

ఉపాధ్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్‌ రాజీలేని పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు.

   నిందితుల అరెస్టు

నిందితుల అరెస్టు

డోన పట్టణానికి చెందిన బోరిల్ల విల్సన హత్యకు భార్య రాిశి ఆలియాస్‌ మేరీ కారణమని పోలీసులు విచారణలో తేలింది.

   ముగ్గురి ప్రాణాలను బలిగొన్న లారీలు

ముగ్గురి ప్రాణాలను బలిగొన్న లారీలు

లారీల రూపంలో మృత్యువు దూసుకురావడంతో ముగ్గురు బలయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి