• Home » Kurnool

Kurnool

కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇవ్వాలి

కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇవ్వాలి

ఎమ్మిగనూరు పురపాలక సంఘంలో పనిచేస్తూ మరణించిన, పదవీ విరమణ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలోని వారికే ఉద్యోగాలు ఇవ్వాని ఏఐటీయూసీ నాయకులు యల్లప్ప, విజయేంద్ర, నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

శ్రీమఠంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీమఠంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు

మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు.

తాగునీటికి కటకట

తాగునీటికి కటకట

మండలంలోని ఏనుగుబాల, గార్లదిన్నె, కందనాతి, మసీదుపురం, మల్కాపురం తదితర గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి ఇబ్బం దులు తప్పడం లేదు.

అభివృద్ధికి కృషి చేయాలి

అభివృద్ధికి కృషి చేయాలి

కోసిగి మండల అభివృద్ధికి అధికారులు, నాయకులు అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే అభివృద్దికి సాధ్యమవుతుందని తహసీల్దార్‌ ఎ.వేణుగోపాల్‌ అన్నారు.

   శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు శ్రీశైలానికి పోటెత్తారు.

    నిండా ముంచిన తుపాను

నిండా ముంచిన తుపాను

తుపాను ప్రభావంతో బుధవారం చాగలమర్రి మండలంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది.

పరిహారం చెల్లించండి

పరిహారం చెల్లించండి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిట్‌ అండ్‌ రన కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారాన్ని అందజేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి ఆదేశాలు జారీ చేశారు.

   400 కుటుంబాలు వలస

400 కుటుంబాలు వలస

కోసిగితో పాటు గౌడుగల్లు, వందగల్లు, పల్లెపాడు, మూగలదొడ్డి, చిర్తనకల్‌, సజ్జలగుడ్డం, జంపాపురం, ఆర్లబండ తదితర గ్రామాల నుంచి సుమారు 400 కుటుంబాలు కర్ణాటకకు వలసవెళ్లాయి.

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, నవంబర్‌ 1 నుంచీ 7 వరకు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ‘కర్నూలు ఉత్సవ్‌-2025’ కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటుచేసినట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

శాశ్వత లోక్‌ అదాలతతో సత్వర న్యాయం

శాశ్వత లోక్‌ అదాలతతో సత్వర న్యాయం

ప్రజా ప్రయోజనాల సేవల ద్వారా నష్టపోయిన బాధితులకు శాశ్వత లోక్‌ అదాలతలో సత్వర న్యాయం అందజేస్తున్నట్లు శాశ్వత లోక్‌ అదాలత చైర్మన ఎం. వెంకట హరినాథ్‌ తెలిపారు. బుధవారం పరిష్కారమైన ఓ కేసులో ఆయన ఆదేశాలు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి