Home » Kurnool
బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు కేసీఆర్. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కర్నూలుకు సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభంచింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మొత్తం 20 మందికిపైగా సజీవదహనమయ్యారు అయితే..
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీ కావారే ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు కర్నూలుకు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
కర్నూలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఉలిందకొండ సమీపంలో బైకును ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 12 మంది కిందకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఏపీ మోడల్ స్కూల్లో, జూనియర్ కాలేజీలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎస్.సలీం బాషా, జీసీడీవో స్నేహలత అన్నారు.
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకణ చేయడం తక్షణమే ఆపాలని వైసీపీ ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్టా రేణుక డిమాండ్ చేశారు.