• Home » Kurnool

Kurnool

ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి

ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రైతు సంఘం, సీఐటీయూ వ్యవసాయకార్మిక సంఘం నాయకులు జయరాజు, యోగప్ప, వీరేశ్‌, అనిల్‌కుమార్‌, ప్రాణేశ్‌ డిమాండ్‌ చేశారు.

Cold Wave: వణికిస్తున్న కోల్డ్‌వేవ్.. కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. భయాందోళనలో ప్రజలు

Cold Wave: వణికిస్తున్న కోల్డ్‌వేవ్.. కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. భయాందోళనలో ప్రజలు

కర్నూలు జిల్లా ప్రజలను చలి గజగజ వణికిస్తోంది. రోజు రోజుకూ చలి తీవ్రత ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

Srisailam Temple: శ్రీశైలంలో ఇలాంటివి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు

Srisailam Temple: శ్రీశైలంలో ఇలాంటివి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు

శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రార్థనలు, అసాంఘిక కార్యకలాపాలపై దేవస్థానం ఈవో ఆంక్షలు విధించారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమని.. చర్యలు తప్పవని హెచ్చరించారు.

Health Alert: చలి తీవ్రతతో విజృంభిస్తున్న విష జ్వరాలు

Health Alert: చలి తీవ్రతతో విజృంభిస్తున్న విష జ్వరాలు

వాతావరణంలో మార్పులు, చలి తీవ్రతతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.

Diesel Theft: బాబోయ్.. ఈ దొంగల రూటే వేరు.. విస్తుపోవడం ఖాయం

Diesel Theft: బాబోయ్.. ఈ దొంగల రూటే వేరు.. విస్తుపోవడం ఖాయం

కోడుమూరు పట్టణంలో డీజిల్‌ దొంగలు పడ్డారు. గురువారం అర్థరాత్రి రోడ్డుపై ఉన్న పలు లారీల డీజిల్‌ ట్యాంకులను పగులగొట్టి దొంగలు డీజిల్‌ ఎత్తుకెళ్లారు. నంద్యాలకు చెందిన సత్యరాజ్‌ అనే డ్రైవర్‌ తన లారీలో మొక్కజొన్నను లోడ్‌ చేసుకొని ఆదోనికి వెళ్లారు.

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

అమావాస్య సందర్భంగా శుక్రవారం ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.

మహిళా సంక్షేమానికి సీఎం కృషి

మహిళా సంక్షేమానికి సీఎం కృషి

మహిళా శిశు సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం

భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తాం

మండలంలోని ఐరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం 4.99 ఎకరాల సంబంధించి 16 మంది రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ తెలిపారు.

   అప్పుల బాధతో కౌలురైతు బలవన్మరణం

అప్పుల బాధతో కౌలురైతు బలవన్మరణం

అప్పుల బాధతో ఓ కౌలురైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కొండుపల్లె గ్రామంలో చోటుచేసుకున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ బుచ్చన్న తెలిపారు.

   మల్లన్న సన్నిధిలో ఙ్ఞానేష్‌ కుమార్‌

మల్లన్న సన్నిధిలో ఙ్ఞానేష్‌ కుమార్‌

ద్వాదశ జ్యోతిర్లింగం శక్తిపీఠమైన శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భారత ఎన్నికల ప్రధాన కమిషనరు ఙ్ఞానేష్‌ కుమార్‌, అనురాధ కుమార్‌ దంపతులకు శుక్రవారం ప్రధాన రాజ గోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం మేళతాళాలతో అర్చక వేదపండితులు విభూది తిలక ధారణ చేసి పూలమాలలతో స్వాగతం పలికారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి