Home » Kurnool
మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని డీఈవో సుధాకర్ సూచించారు.
పత్తికొండ పట్టణంలో శనివారం గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు రూ. 7వేల కోట్లు విడుదలకు ఆమోదం తెలపడంపై ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఆదోని తాలూకా అధ్యక్షురాలు ఉషారాణి, ప్రధాన కార్యదర్శి జి బజారి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
పుస్తకాలు చేత పట్టి బడికెళ్లాల్సిన బాల్యం గాడి తప్పింది. పసిప్రాయంలోనే చాకచక్యంతో ఆ పిల్లలు చేసే చోరీలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురికాకతప్పదు.
జల్సాలకు అలవాటు పడ్డ ఓ యువకుడు చోరీలకు పాల్పడుతున్నాడు. నంద్యాల పోలీసులు చాకచక్యంగా శుక్రవారం అతడిని అరెస్టు చేసి బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేశారు.
ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన మహ్మద్ కాశీం (52) శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్టుతో క్యాజువాల్టీలో మృతి చెందారు.
బిడ్డా.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయా వా.. ఇప్పుడే వస్తానని, చెప్పి ఎక్కడికి వెళ్లావు నాన్నా..
నగర, మున్సిపాలిటీల పరంగా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వాటాలో డివిజనలు, వార్డులు పెంపునకు శ్రీకారం చుట్టింది.
ఆంధ్రప్రదేశ శాశ్వత రాజధానిగా అమరాతే ఉంటుందని ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా లంచావతారుల్లో మార్పు రావడం లేదు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి దందా సాగుతోంది.