Home » KTR
కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనిపై వారం రోజులుగా కేసీఆర్తో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప..
కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై రేపు(ఆదివారం) కూడా కేసీఆర్ ఫామ్హౌస్లో సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్సీ కవిత నేరెళ్ల కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నేరెళ్ల బాధితుల కేసు తెరపైకి వచ్చింది.
గతంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత అన్నారు. అప్పుడు ఆ వాఖ్య సంచలనంగా మారింది. ఆ దయ్యాల్లో కేటీఆర్ కూడా ఉన్నారని కొన్ని పత్రికలు రాశాయి.
బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, సంతోష్రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్కు సీబీఐ మరక అంటిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతి డబ్బుతోనే హరీశ్రావు 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు సొమ్ములు ఇచ్చారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలకు మాజీ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు..
కేసీఆర్పై ఆరోపణలు చేస్తే.. తలదించుకోవాల్సింది సీఎం రేవంతే అని జగదీష్ రెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రవల్లి ఫామ్హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తదననంతర పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బీఆర్ఎస్లో సునామీ సృష్టించిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.