Home » Kishan Reddy G
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై మాజీ సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకునే దమ్ముందా..? అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తమను విమర్శించే ముందు సీఎం రేవంత్రెడ్డి ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు.
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్, రాహుల్ (ఆర్ఆర్) ట్యాక్స్ వసూలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు.
బీఆర్ఎస్ భవన్ దగ్గరకు కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలకు చెందిన కెమెరా జర్నలిస్ట్ పవన్పై బీఆర్ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఆయన తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని కీర్తించారు.
నైనీ కోల్ టెండర్ల వివాదంపై కేంద్ర బృందం విచారణ ప్రారంభమైంది. సింగరేణి భవనానికి చేరుకున్న బృందం... సీఎస్ఆర్ నిధుల వినియోగం, టెండర్ నిబంధనలు వంటి అంశాలపై ఆరా తీస్తోంది.
సింగరేణిలో 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టెండర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3.70 కోట్ల నిధులు విడుదల చేసింది.
నైని కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్ రద్దు చేయడానికి గల కారణాలపై విచారించేందుకు ఇద్దరు కేంద్ర బొగ్గు శాఖ అధికారులతో కమిటీని వేసింది. ఈ ఇద్దరు అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది.