• Home » Kishan Reddy G

Kishan Reddy G

Kishan Reddy Vs KTR: కేటీఆర్‌పై కిషన్‌రెడ్డి సీరియస్

Kishan Reddy Vs KTR: కేటీఆర్‌పై కిషన్‌రెడ్డి సీరియస్

Kishan Reddy Vs KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ట్విట్టర్ మాజీ మంత్రి ఎక్కడ ఉన్నా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు వినాలన్నారు.

Jagga Reddy: గుల్జార్‌హౌజ్‌ ప్రమాదంపై  నిమిషాల్లోనే సీఎం రేవంత్‌ స్పందించారు

Jagga Reddy: గుల్జార్‌హౌజ్‌ ప్రమాదంపై నిమిషాల్లోనే సీఎం రేవంత్‌ స్పందించారు

గుల్జార్‌ హౌజ్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్‌రెడ్డి అలర్ట్‌ అయి.. జీహెచ్‌ఎంసీ అధికారులను అలర్ట్‌ చేశారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు.

Railway Stations: ఎయిర్‌పోర్టుల్లా రైల్వే స్టేషన్లు

Railway Stations: ఎయిర్‌పోర్టుల్లా రైల్వే స్టేషన్లు

రాష్ట్రంలో విమానాశ్రయాలను తలపించేలా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. అధునాతన సౌకర్యాలు, కళ్లు చెదిరే ఎలివేషన్లతో చేపట్టిన నిర్మాణాలు ఆవిష్కరణకు అడుగు దూరంలో ఉన్నాయి.

Operation Sindoor: పాక్‌ అబద్ధాలకు రాహుల్‌ ప్రచారం:కిషన్‌రెడ్డి

Operation Sindoor: పాక్‌ అబద్ధాలకు రాహుల్‌ ప్రచారం:కిషన్‌రెడ్డి

ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని అభినందించాల్సింది పోయి రాహుల్‌ గాంధీ పాకిస్థాన్‌ చెబుతున్న అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: దేశాభివృద్ధికే వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌

Kishan Reddy: దేశాభివృద్ధికే వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌

దేశాభివృద్ధికి ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌) కీలకమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మేధావులు, రాజకీయ పార్టీలు, ప్రజలంతా చర్చించి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా

గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. అగ్నిమాపక శాఖ వద్ద అత్యాధునిక పరికరాలు లేవని వ్యాఖ్యానించడం బాధాకరం.

Tiranga Rally: ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ..

Tiranga Rally: ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ..

హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై తిరంగా ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు సహా కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభా 33 శాతానికి చేరిందని అన్నారు. నగరానికి ఎంతోమంది జీవనోపాధి కోసం వస్తుంటారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

Kishan Reddy: పాకిస్థాన్‌ అంటే ఉగ్రవాద ఫ్యాక్టరీ

Kishan Reddy: పాకిస్థాన్‌ అంటే ఉగ్రవాద ఫ్యాక్టరీ

పాకిస్థాన్‌ అంటే ఉగ్రవాదాన్ని తయారుచేసే ఫ్యాక్టరీగా ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి చెప్పారు.

Kishan Reddy: దాడి చేస్తే బ్రహ్మోస్‌ ప్రయోగిస్తాం

Kishan Reddy: దాడి చేస్తే బ్రహ్మోస్‌ ప్రయోగిస్తాం

పాకిస్థాన్‌ ఇకమీదట భారత్‌పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్‌ వెలిగిస్తూ ఊరుకోదని, బ్రహ్మోస్‌ ప్రయోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి