• Home » Kerala

Kerala

Beggar Accident -Cash Recovery: రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి! అతడి డబ్బా‌‌ను చెక్ చేస్తే.. భారీ షాక్

Beggar Accident -Cash Recovery: రోడ్డు ప్రమాదంలో యాచకుడి మృతి! అతడి డబ్బా‌‌ను చెక్ చేస్తే.. భారీ షాక్

కేరళలో ఇటీవల మరణించిన ఓ యాచకుడి వద్ద రూ.4.5 లక్షల నగదు లభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. అతడి డబ్బాలో ఈ డబ్బును పోలీసులు గుర్తించారు. అలప్పుళ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

AICC: అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

AICC: అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

అస్సాం, కేరళ, రాజస్థాన్, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌కు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.

Fire Erupts at Thrissur RS: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం

Fire Erupts at Thrissur RS: త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. వందలాది బైకులు దగ్ధం

కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వందలాది బైకులు కాలి బూడిదయ్యాయి.

Drug Racket: విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా.. డాక్టర్‌తో సహా 7 మంది అరెస్ట్

Drug Racket: విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా.. డాక్టర్‌తో సహా 7 మంది అరెస్ట్

విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. కేరళలోని తిరువనంతపురంలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వైద్యుడితో సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీగా...

Ernakulam Express Accident: అందుకే బోగీల్లో మంటలు చెలరేగాయి:  ఎస్పీ తుహీన్ సిన్హా

Ernakulam Express Accident: అందుకే బోగీల్లో మంటలు చెలరేగాయి: ఎస్పీ తుహీన్ సిన్హా

టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (18189) రైలులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గుర్తించిన లోకో పైలట్లు గుర్తించి ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ప్రాణ భయంతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. ఈ లోపు లోకో పైలట్ బోగీలను రైలు నుంచి వేరు చేశారు.. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Ayyappa Swamy 18 steps: అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు..ప్రతి మెట్టుకు ఒక్కో ప్రత్యేకత..

Ayyappa Swamy 18 steps: అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు..ప్రతి మెట్టుకు ఒక్కో ప్రత్యేకత..

కార్తీక మాసం మొదలైందంటే చాలు లక్షలాదిమంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలు ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో నవంబర్ నుంచి జనవరి వరకు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తుంటారు. అయ్యప్ప మాల అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.. 41 రోజుల పాటు కఠిన నియమ, నిష్టలతో స్వామియే శరణం అయ్యప్ప అంటూ మండల దీక్ష చేపడతారు.

Kerala Roadside Surgical Procedure: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు.. రహదారి పక్కనే బాధితుడికి ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్!

Kerala Roadside Surgical Procedure: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు.. రహదారి పక్కనే బాధితుడికి ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్!

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి డాక్టర్లు రోడ్డు పక్కనే శస్త్రచికిత్సను నిర్వహించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. మొబైల్ ఫ్లాష్‌లైట్ సాయంతో ప్లాస్టిక్, పేపర్ స్ట్రాలను వినియోగించిన వైద్యులు ఎమర్జెన్సీ సర్జికల్ ప్రొసీజర్‌ను నిర్వహించారు.

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల ఓట్ల తొలగింపు

కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్‌గఢ్‌లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

Kerala Local Body Elections: యూడీఎఫ్, ఎన్డీయేకు కలిసొచ్చిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు

కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మెజారిటీ గ్రామ పంచాయతీలను సొంతం చేసుకుని విజేతగా నిలిచింది.

PM Modi Reacts on Kerala Polls: కామ్రేడ్ల కంచుకోటలో కాషాయ జెండా.. మోదీ సంచలన ట్వీట్..

PM Modi Reacts on Kerala Polls: కామ్రేడ్ల కంచుకోటలో కాషాయ జెండా.. మోదీ సంచలన ట్వీట్..

కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. దీంతో సుమారు 40ఏళ్ల తర్వాత అక్కడ కాషాయ జెండా ఎగిరింది. ఈ విషయమై ప్రధాని మోదీ సంచలన ట్వీట్ చేశారు. ఏమన్నారంటే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి