• Home » Kerala Assembly Election 2026

Kerala Assembly Election 2026

మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్: ఈసీ

మూడు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్: ఈసీ

అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

కౌంటింగ్ వరకూ స్ట్రాంగ్ రూమ్‌లు తెరవద్దు.. ఈసీ కీలక ఆదేశాలు

కౌంటింగ్ వరకూ స్ట్రాంగ్ రూమ్‌లు తెరవద్దు.. ఈసీ కీలక ఆదేశాలు

కేరళలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ముందువరకూ ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూమ్‌లు తెరవరాదని ఆదేశాలిచ్చింది.

కేరళం ఎగ్జిట్ పోల్స్ 2026: యుడిఎఫ్ (UDF) ముందంజ.. అధికార మార్పు దిశగా 'కేరళం'?

కేరళం ఎగ్జిట్ పోల్స్ 2026: యుడిఎఫ్ (UDF) ముందంజ.. అధికార మార్పు దిశగా 'కేరళం'?

కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది.

ఓట్ల లెక్కింపు రోజుకు ముందు స్ట్రాంగ్  రూమ్‌లను తెర వొద్దు

ఓట్ల లెక్కింపు రోజుకు ముందు స్ట్రాంగ్ రూమ్‌లను తెర వొద్దు

ఓట్ల లెక్కింపు రోజుకు ముందు కౌంటింగ్‌ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లను గానీ సీలు వేయని గదులను గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని కేరళలలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు...

కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం

కౌంటింగ్ వేళ.. సోషల్ మీడియా ప్రొఫైల్ మార్చిన కేరళం సీఎం

కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో మార్పు చేశారు. ఇప్పుడు ఆయన ప్రొఫైల్‌లో 'పొలిట్ బ్యూరో సభ్యుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్స్కిస్ట్)' అని ఉంది.

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. బెంగాల్‌తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.

సీఐసీగా గోయల్‌ ఎంపికపై రాహుల్‌ అసమ్మతి!

సీఐసీగా గోయల్‌ ఎంపికపై రాహుల్‌ అసమ్మతి!

కేంద్ర నూతన ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ)గా రాజ్‌కుమార్‌ గోయల్‌ నియామకాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విభేదించినట్లు ఓ ఆర్టీఐ సమాధానం...

తాజా వార్తలు

మరిన్ని చదవండి