• Home » KCR

KCR

MLC Kavitha: కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్‌లో అలజడి.. కేసీఆర్ ఇంటికి క్యూ కట్టిన నేతలు

MLC Kavitha: కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్‌లో అలజడి.. కేసీఆర్ ఇంటికి క్యూ కట్టిన నేతలు

బీఆర్ఎస్‌‌లో ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ అలజడి రేపుతోన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు.

MLC Kavitha: కేసీఆర్ బలిపశువు.. హరీష్‌రావు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: కేసీఆర్ బలిపశువు.. హరీష్‌రావు, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్సీ కవిత

కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇందులో ఆ ఇద్దరిదే కీలకపాత్ర.. కేసీఆర్ బలిపశువును చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Justice PC Ghosh KCR: కేసీఆర్‌ పాపమే

Justice PC Ghosh KCR: కేసీఆర్‌ పాపమే

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల కుంగుబాటుకు, రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలగడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నిర్ణయాలే కారణమని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తేల్చింది.

Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్

Kaleshwaram Report: కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్

ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేసీఆర్, హరీష్ రావు. అయితే, నిన్న విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం అదే బెంచ్‌లో లంచ్ మోషన్‌ పిటిషన్ వేసి విచారణ జరపాలని కోరారు.

Kadiyam Srihari: ఏ ప్రాజెక్టును పట్టించుకోని కేసీఆర్‌ సర్కారు

Kadiyam Srihari: ఏ ప్రాజెక్టును పట్టించుకోని కేసీఆర్‌ సర్కారు

కేసీఆర్‌ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన శ్రద్ధ.. మిగతా ప్రాజెక్టుల మీద పెట్టలేదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.

Uttam Kumar Reddy: కేసీఆర్‌పై చర్యలు  చేపట్టేందుకు సర్కారుకు స్వేచ్ఛ ఉంది

Uttam Kumar Reddy: కేసీఆర్‌పై చర్యలు చేపట్టేందుకు సర్కారుకు స్వేచ్ఛ ఉంది

గత ప్రభుత్వంలో బాధ్యతా రహితంగా నిర్మించిన కాళేశ్వరం తప్పిదాలకు నాటి సీఎం కేసీఆరే బాధ్యులని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Assembly LIVE: హరీష్‌రావు మైక్‌ కట్‌ చేశారంటూ ఆందోళన

Assembly LIVE: హరీష్‌రావు మైక్‌ కట్‌ చేశారంటూ ఆందోళన

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చర్చ జరుపుతోంది. దీనిపై సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..

Kaleshwaram Commission: అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

Kaleshwaram Commission: అసెంబ్లీలో చర్చించినా మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చించినా తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు శనివారం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

KCR: అసెంబ్లీకి ఈసారీ.. కేసీఆర్‌ డుమ్మా!

KCR: అసెంబ్లీకి ఈసారీ.. కేసీఆర్‌ డుమ్మా!

ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ప్రకారం..

Harish Rao: బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌

Harish Rao: బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: హరీశ్‌

వర్షాలు, వరద ముంపు వల్ల నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి