• Home » Karnataka

Karnataka

కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీ ఏఐసీసీ నేతల కీలక భేటీ

కర్ణాటక సీఎం మార్పుపై ఢిల్లీ ఏఐసీసీ నేతల కీలక భేటీ

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు, నాయకత్వ అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ (AICC) అగ్రనేతలు అత్యవసరంగా కీలక సమావేశం నిర్వహించారు.

కర్ణాటకలో ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పడవ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. మృతులలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఖర్గే, దేవెగౌడ

కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఖర్గే, దేవెగౌడ

కర్ణాటకతో సహా 10 రాష్ట్రాల నుంచి ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయ వేడి ఊపందుకుంటోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జేడీ(ఎస్) సుప్రీం హెచ్‌డీ దేవెగౌడను రెండోసారి రాజ్యసభకు పంపే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

శరవేగంగా తుంగభద్ర పనులు..

శరవేగంగా తుంగభద్ర పనులు..

ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణా మూడు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్ర జలాశయం(టీబీడీ)కు క్రస్ట్‌ గేట్ల అమరిక పనులు చకచకా సాగుతున్నాయి.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

 ఏనుగుల బీభత్సం.. మహిళ మృతి

ఏనుగుల బీభత్సం.. మహిళ మృతి

కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోరులో ఓ మహిళ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్‌.. ఆరుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి పడిన ట్రాక్టర్‌.. ఆరుగురి మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునీరాబాద్ సమీపంలో బ్రిడ్జిపై వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి కిందపడటంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

పాఠశాలల్లో హిజాబ్‌పై ఆంక్షలు ఎత్తేసిన కర్ణాటక ప్రభుత్వం

పాఠశాలల్లో హిజాబ్‌పై ఆంక్షలు ఎత్తేసిన కర్ణాటక ప్రభుత్వం

పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ గత బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 2022 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తూ నేడు(బుధవారం) నూతన ఉత్తర్వులను జారీ చేసింది.

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

హైదరాబాద్‌-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు

హైదరబాద్‌- బెళగావి(కర్ణాటక) మార్గంలో ఆరు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

కర్ణాటకలోని బీదర్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్‌ను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి.. బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి