• Home » Karnataka

Karnataka

Siddaramaiah: మాతృభాషను బలహీన పరుస్తున్న హిందీ, ఇంగ్లీష్... సీఎం కీలక వ్యాఖ్యలు

Siddaramaiah: మాతృభాషను బలహీన పరుస్తున్న హిందీ, ఇంగ్లీష్... సీఎం కీలక వ్యాఖ్యలు

అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృ భాషలోనే దేశ ఆలోచనా విధానం, లెర్నింగ్, డ్రీమ్స్‌ ఉంటాయని, ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నమని సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

DCM Shivakumar: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. ఎంపీ తేజస్వీ సూర్య.. ఓ వేస్ట్‌ మెటీరియల్‌

DCM Shivakumar: డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. ఎంపీ తేజస్వీ సూర్య.. ఓ వేస్ట్‌ మెటీరియల్‌

ఎంపీ తేజస్వీ సూర్య ఇంకా చిన్నపిల్లోడని, అనుభవం లేదని, అతను ఓ వేస్ల్‌ మెటీరియల్‌ అంటూ డీసీఎం డీకే శివకుమార్‌ మండిపడ్డారు. శుక్రవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో సొరంగ మార్గం నిర్మించరాదనేందుకు తేజస్వీ ఎవరని ప్రశ్నించారు.

Bengaluru News: దేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. వివాహానికి ముందురోజు..

Bengaluru News: దేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. వివాహానికి ముందురోజు..

వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది.

MLA: చేతులు ఎత్తితే సభాపతి కావచ్చు.. ఎమ్మెల్యే కాలేరు

MLA: చేతులు ఎత్తితే సభాపతి కావచ్చు.. ఎమ్మెల్యే కాలేరు

రాజకీయాలలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే కానీ ఇటీవల అన్ని విషయాలలోను కాంగ్రెస్‏కు చెందిన వారు హాట్‌టాపిక్‌ గా మారుతున్నారు. అటువంటి వారిలో చిక్కబళ్ళాపుర ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ కూడా ఒకరు.

Bengaluru News: బాంబు పేల్చిన ఎమ్మెల్యే.. కాబోయే సీఎం మల్లికార్జున ఖర్గే

Bengaluru News: బాంబు పేల్చిన ఎమ్మెల్యే.. కాబోయే సీఎం మల్లికార్జున ఖర్గే

రాష్ట్రంలో నవంబరు క్రాంతి జరుగుతుందని, లాబీ చేసేవారికి పదవి లభించదని, మల్లికార్జునఖర్గే ముఖ్యమంత్రి అవుతారని విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ అన్నారు. గురువారం బెళగావిలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‏లో సీఎం పదవికోసం కుస్తీ ప్రారంభమైందన్నారు.

DK Shivakumar: సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

DK Shivakumar: సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ

టన్నెల్ ప్రాజెక్టు రాజధాని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని డీకే చెబుతుండగా, ఆ ప్రాజెక్టును రద్దు చేసి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను తేజస్వి సూర్య డిప్యూటీ సీఎం ముందుంచారు. డీకేను స్వయంగా ఆయన కలిశారు.

 CM Siddaramaiah: కొత్త టోపీలు సూచించింది నేనే..

CM Siddaramaiah: కొత్త టోపీలు సూచించింది నేనే..

రాష్ట్రంలో పోలీసులు వాడుతున్న క్యాప్‌ను మార్చాలని నేనే సూచించానని సీఎం సిద్దరామయ్య అన్నారు. విధానసౌధలో కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లకు కొత్త టోపీల పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. పీక్‌ క్యాప్‌ను కానిస్టేబుళ్లకు ధరింపచేసి ఎలా ఉన్నాయంటూ అడిగి తెలుసుకున్నారు.

Deputy CM Shivakumar: తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...

Deputy CM Shivakumar: తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...

కొంతకాలంగా సొరంగ మార్గంతోపాటు పలు అంశాలపై విమర్శలు చేసుకున్న డీసీఎం డీకే శివకుమార్‌, ఎంపీ తేజస్విసూర్య భేటీ అయ్యారు. డీసీఎం నివాసానికి వచ్చిన ఎంపీ పలు అంశాలపై చర్చలు జరిపారు.

Bengaluru News: ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య

Bengaluru News: ఇద్దరు పిల్లలను హతమార్చి.. తల్లి ఆత్మహత్య

కొప్పళ జిల్లాలో ఇద్దరు పిల్లలను హతమార్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం కుకనూరు పోలీస్‏స్టేషన్‌ పరిధిలో బెణకల్‌ గ్రామంలో లక్ష్మి భజంత్రి (30), పిల్లలు రమేశ్‌ (3), జానవి(2)లను హతమార్చి తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

Elephant: పులుల కట్టడికి గజరాజు..

Elephant: పులుల కట్టడికి గజరాజు..

మైసూరు, చామరాజనగర జిల్లాల్లో పులుల దాడుల్లో ఆదివారం ఒకే రోజున ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటనలతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవలి కొంతకాలంగా రెండు జిల్లాల పరిధిలో పలు గ్రామాల్లో పులుల దాడితో పశువులు, గొర్రెలను రైతులు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి