• Home » Karnataka

Karnataka

Sacrifice Ritual For Wealth: నిధి కోసం తల్లిదండ్రుల దారుణం.. 8 నెలల బిడ్డను బలి ఇచ్చేందుకు..

Sacrifice Ritual For Wealth: నిధి కోసం తల్లిదండ్రుల దారుణం.. 8 నెలల బిడ్డను బలి ఇచ్చేందుకు..

ఓ భార్యాభర్తల జంట నిధి కోసం 8 నెలల చంటి బిడ్డను బలివ్వడానికి సిద్ధమైంది. చివరి నిమిషంలో వారికి ఊహించని షాక్ తగిలింది. పోలీసుల ఎంట్రీతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇద్దరూ అరెస్ట్ అయ్యారు.

Shashi Tharoor: కూల్చివేతల డ్రైవ్‌ సరైనదే.. కర్ణాటక సర్కార్‌ను సమర్ధించిన శశిథరూర్

Shashi Tharoor: కూల్చివేతల డ్రైవ్‌ సరైనదే.. కర్ణాటక సర్కార్‌ను సమర్ధించిన శశిథరూర్

కూల్చివేతలతో పేద ప్రజలకు అన్యాయం జరుగుతోందంటూ వస్తున్న విమర్శలను శశిథరూర్ తోసిపుచ్చారు. ఇందులో రాజకీయ ఉద్దేశాలేమీ లేవన్నారు. పేదరికం కోణం నుంచి ఈ అంశాన్ని చూడకూడదని పేర్కొన్నారు.

Bengaluru News: గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు..

Bengaluru News: గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారు..

కాంగ్రెస్ నేతలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షుడు బీఎస్‌ విజయేంద్ర ధ్వజమెత్తారు. గూండాగిరితో బెదిరించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా.. బళ్లారిలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి దారితీసింది.

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

గాలి జనార్దన్‌ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగేంద్ర ధ్వజమెత్తారు. కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు దిగారంటూ ఆయన ఆరోపించారు. కాగా.. బళ్లారిలో నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

Bengaluru News: విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారు..

విగ్రహ ప్రతిష్ఠను రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రులు శ్రీరాములు, గాలి జనార్దన్‌ రెడ్డి అన్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ... యువకుడి మరణానికి కారణమైన బుల్లెట్‌ ఎవరి గన్‌ నుంంచి వచ్చిందో పోలీసుల విచారణలో తేలిపోతుందని అన్నారు.

Karnataka Survey On EVMs: నిగ్గుతేల్చిన సర్వే.. ఈవీఎంల విశ్వసనీయతకు కర్ణాటక ప్రజలు పట్టం

Karnataka Survey On EVMs: నిగ్గుతేల్చిన సర్వే.. ఈవీఎంల విశ్వసనీయతకు కర్ణాటక ప్రజలు పట్టం

సర్వేలో భాగంగా 1023 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 5,100 మంది అభిప్రాయాలను కేఎంఈఏ సేకరించింది. ఇండియాలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని 91.31 శాతం విశ్వసించినట్టు సర్వే పేర్కొంది.

Harassing Engaged Woman: ఇన్‌స్టాలో అమ్మాయికి మెసేజ్‌లు.. వదన్నా వినకపోవటంతో..

Harassing Engaged Woman: ఇన్‌స్టాలో అమ్మాయికి మెసేజ్‌లు.. వదన్నా వినకపోవటంతో..

కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో చాటింగ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వద్దన్నా వినకుండా మెసేజ్‌లు చేయటంతో దారుణంగా హత్యకు గురయ్యాడు.

Church Street Pub: బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో ఘర్షణ.. కొట్టుకున్న మందుబాబులు

Church Street Pub: బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో ఘర్షణ.. కొట్టుకున్న మందుబాబులు

న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరుపుకుంటున్న సందర్భంగా ఒక పబ్‌లో చెలరేగిన గొడవ తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది. పోలీసు‌లు ఎంట్రీ ఇచ్చి ఏం చేశారంటే..

Karnataka: మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి

Karnataka: మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి

కొత్త సంవత్సరం వేడుకల్లో తాగిన మత్తులో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి