• Home » Karimnagar

Karimnagar

డిజిటల్‌ పర్యవేక్షణలో బొగ్గు రవాణా జరుగుతుంది

డిజిటల్‌ పర్యవేక్షణలో బొగ్గు రవాణా జరుగుతుంది

సింగరే ణి బొగ్గు రవాణాలో ఒక్క టన్ను కూడా చౌ ర్యం జరిగే ఆస్కారం లేదని, పూర్తి స్థాయిలో డిజిటల్‌ పర్యవేక్షణలోనే రవాణా జరుగుతుం దని రీజియన్‌ జీఎం సూజయ్‌ మోజుందర్‌, ఆర్జీ-3, ఏపిఏ జీఎంలు మధుసూధన్‌, బండి సత్యనారాయణలు తెలిపారు. సోమవారం ఆర్జీ-3 జీఎం కార్యాలయంలో విలేకరుల సమా వేశాన్ని ఏర్పాటు చేశారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి

వానాకాలం సీజన్‌ను దృష్టి లో ఉంచుకొని రైతులు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖ అధికారులు, జిల్లా సహకార అధికారి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యద ర్శులతో వానాకాలం సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు.

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

వృత్తి నైపుణ్యం, సామర్థ్యాన్ని పోలీస్‌ సిబ్బంది పెం పొందించుకోవాలని రామగుండం సీపీ అం బర్‌ కిశోర్‌ ఝా సిబ్బందికి సూచించారు. సోమవారం రామగుండం పోలీస్‌ కమిషనరే ట్‌లో మూడో పోలీస్‌ డ్యూటీ మీట్‌-2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు చర్యలు

ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వర కు ఒకే ప్రాంగణంలో ఉండేందుకు తెలంగాణ ఫ్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని, వీటిని పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి అధికారుల బృందం సోమవారం వచ్చారు.

కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం

కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధం

కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు శివారులో జరిగిన ఈ ఘటనలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్

ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కరీంనగర్‌లో యోగా దినోత్సవంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

సాగు భూములు ఇచ్చేది లేదు

సాగు భూములు ఇచ్చేది లేదు

ప్రాణాలైనా ఇస్తాం కానీ సాగు భూములు ఇచ్చేది లేదని దర్యాపూర్‌ బాధిత రైతులు పేర్కొన్నారు. శనివారం దర్యాపూర్‌ శివారులో రెవెన్యూ అధికారులు 144, 145 గల సర్వే నెంబర్లలో ఎక్స్‌కవేటర్‌తో ట్రెంచ్‌ పనులు చేయించేందుకు రావడంతో రైతులు అడ్డుకున్నారు.

సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్‌ పార్టీనే

సింగరేణి సంస్థను కాపాడింది కాంగ్రెస్‌ పార్టీనే

సింగ రేణి సంస్థను నాటి నుంచి కాపాడింది కాంగ్రె స్‌ పార్టీనేని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. ఇటీవల జిల్లాలోని సిం గరేణి గనుల ప్రాంతాల్లో పర్యటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కవిత చేసిన పలు ఆరోపణలను, విమర్శలను మంత్రి శ్రీధ ర్‌బాబు పరోక్షంగా తిప్పికొట్టారు.

 రైతులు, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలి

రైతులు, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలి

జిల్లాలో మత్స్యరంగం ద్వారా రైతులు, మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలా శయ విస్తీర్ణంలో కేవలం ఒక శాతం భూభాగాన్ని మాత్రమే ఫిష్‌ కేజీల ఏర్పాటుకు వినియోగించవచ్చని తెలిపారు.

యూరియా సరఫరాలో తెలంగాణ దేశానికే ఆదర్శం

యూరియా సరఫరాలో తెలంగాణ దేశానికే ఆదర్శం

యూరియా సర ఫరాలో యాప్‌ ఆధారిత విధానాన్ని అమలు చేయడం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వవిప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ కొప్పుల వెంకటరెడ్డితో కలిసి యూరియా బుకింగ్‌ యాప్‌ను ఆరంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి