• Home » Karimnagar

Karimnagar

ప్రశాంత ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు

ప్రశాంత ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు

రామగుండం కార్పొ రేషన్‌ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రజలు ఓటు హక్కు వినియోగిం చుకునేలా పోలీస్‌ అధికారులు, సిబ్బంది అప్ర మత్తంగా ఉండాలని డీసీపీ రాంరెడ్డి సూచిం చారు.

ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి

మున్సిపల్‌ ఎన్నికలలో జిల్లాలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్‌ మంగళవారం ఉదయం సందర్శించారు.

నేడే మున్పి‘పోల్‌’

నేడే మున్పి‘పోల్‌’

జిల్లాలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సామాగ్రిని సిబ్బంది వెంట తీసుక వెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.

మూగబోయిన మైకులు

మూగబోయిన మైకులు

మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ప్రచార ఘట్టం ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోయాయి.. ఇన్నాళ్లు ప్రచార హోరుతో దద్దరిల్లిన వీధులన్నీ ఒక్కసారి సైలెంట్‌ అయ్యాయి.

నోటికి తాళం.. ఓటుకు బేరం

నోటికి తాళం.. ఓటుకు బేరం

నోటికి తాళం వేశారు.. ఓటుకు నోట్ల బేరం మొదలైంది. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం 48 గంటల ముందు సోమవారం సాయం త్రం 5 గంటలకు ముగిసిపోయింది. గప్‌చుప్‌గా ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నంగా ఓట్లకు నోట్లు, నజరానాలతో ప్రలోభాలకు తెరలేపారు.

 చివరి రోజు...   ప్రచారం జోరు..

చివరి రోజు... ప్రచారం జోరు..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. నిన్న మొన్నటి వరకు గల్లీల్లో వినిపించిన మైకులు మూగబో యాయి. చివరి రోజు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.

ముగిసిన ప్రచార పర్వం

ముగిసిన ప్రచార పర్వం

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఇన్నాళ్లు మోత మోగిన మైక్‌లు సోమవారం సాయంత్రం మూగబోయాయి. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

పోటాపోటీగా ప్రచారం

పోటాపోటీగా ప్రచారం

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచా రానికి సోమవారం చివరి రోజు కావడంతో 13 వార్డుల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు.

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం..

పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను మరింత అభివృద్ధి చేస్తాం..

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా మని, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాలను నంబర్‌ వన్‌ స్థానంలో నిలుపుతామని, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిం చాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పిలుపునిచ్చారు.

నియోజకవర్గంలో నిధులు వరదలా పారిస్తా

నియోజకవర్గంలో నిధులు వరదలా పారిస్తా

సుల్తానాబాద్‌ పట్ట ణాన్ని మరో యాభై కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 15 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతో కలసి పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక అంబేద్కర్‌ విగ్ర హం వద్ద ఎన్నికల సభ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి