• Home » Karimnagar

Karimnagar

దారుణం.. మద్యంమత్తులో విద్యార్థులపై రెచ్చిపోయిన హాస్టల్ ఉద్యోగి..

దారుణం.. మద్యంమత్తులో విద్యార్థులపై రెచ్చిపోయిన హాస్టల్ ఉద్యోగి..

జగిత్యాల ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. హాస్టల్ ఉద్యోగి కామాటి శ్రీనివాస్ ప్రతి రోజూ మద్యంమత్తులో విధులకు హాజరవుతూ విద్యార్థులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తాగిన మత్తులో బాలురను తిడుతూ ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు.

1న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

1న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను విరమించుకోవాలని ఏప్రిల్‌ 1న కలెక్టరేట్‌ ఎదుట చేపట్టే ధర్నాకు తరలిరావాలని ఐఎఫ్‌టీయూ నాయకులు పేర్కొ న్నారు. ఆదివారం జిల్లా కార్మిక సంఘాల సమావేశం ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నరేష్‌ అధ్యక్షతన జరిగింది.

మహిళలకు అక్షరాసత్యపై శిక్షణ

మహిళలకు అక్షరాసత్యపై శిక్షణ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అక్షర ఉల్లాస్‌ (అండర్‌ స్టాండింగ్‌ లాంగ్‌ లైవ్‌ ఆల్‌ సొసైటీ) కార్యక్రమంలో ద్వారా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో చదువురాని మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

గౌడ జన హక్కుల కోసం పోరాడాలి

గౌడ జన హక్కుల కోసం పోరాడాలి

సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు, జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఆదివారం రాఘవపూర్‌ రెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో గెలుపొందిన సుమారు 206 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లకు, 56 మంది జర్నలిస్టులను సన్మానించారు.

ప్రతిభావంతులను ప్రోత్సహించడం ప్రశంసనీయం

ప్రతిభావంతులను ప్రోత్సహించడం ప్రశంసనీయం

కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో పలు రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహిస్తున్న తారా ఆర్ట్స్‌ అకాడమీ సేవలను పలువురు ప్రశంసించారు. హైదరాబాద్‌ తారా ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గోదావరిఖనిలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ఉగాది కళోత్సవాలలో నల్లవజ్రం, ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.

బల్దియా తొలి సమావేశానికి సన్నద్ధం

బల్దియా తొలి సమావేశానికి సన్నద్ధం

నగరపాలక సంస్థ పాలకవర్గం తొలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 16న పాలకవర్గం కొలువుతీరింది. నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా 46 మంది కార్పొరేటర్లు కొత్తగా ఎన్నికై బల్దియాలో అడుగుపెట్టారు.

డీసీసీ కార్యవర్గాన్ని నియమించేదెన్నడో..?

డీసీసీ కార్యవర్గాన్ని నియమించేదెన్నడో..?

అధికార కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యవర్గం, కమిటీల నియామకంలో జాప్యం చేస్తుండడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల మళ్లీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో వేగం పెంచింది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను నియమించిన పార్టీ, తాజాగా కొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను ప్రకటించింది.

మూడు నెలల రేషన్‌ ఒకేసారి..

మూడు నెలల రేషన్‌ ఒకేసారి..

వేసవి ప్రతాపం మార్చిలోనే మొదలైంది. భగ్గుమంటున్న ఎండల్లో ప్రజలు ఇబ్బందులు పడవద్దని ఉద్దేశంతో రేషన్‌ లబ్ధిదారులకు మూడు నెలల బియ్యం అందించడానికి పౌరసరఫరాల శాఖలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా మొదలైంది.

జిల్లాలో ఉచిత ఇసుకకు చెల్లు

జిల్లాలో ఉచిత ఇసుకకు చెల్లు

జిల్లాలో రెండేళ్లుగా స్థానిక నదులు, వాగుల ద్వారా ఉచితంగా తీసుక వెళుతున్న ఇసుక రవాణాకు చెక్‌ పడింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుక వచ్చిన ఇసుక పాలసీని రాష్ట్ర మంతటా ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఇక నుంచి జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకున్న వారికే సరఫరా చేస్తారు. ఇసుక కోసం బుకింగ్‌ చేసుకున్న వాళ్లకే ఆయా వాగులు, నదుల నుంచి అనుమతించాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక డిప్యూటీ చైర్మన్‌ తోడేటి శంకర్‌ గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బొడ్డు రవీందర్‌ ఆరోపిం చారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి