Home » Karimnagar
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపో యని కారణంగానే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్కు మార్ విమర్శించారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రశాంత్నగర్, శ్రీనగర్ కాలనీల్లో పరిశీలించారు.
భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సబ్బితం పంచాయతీ కార్యా లయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి పోర్టల్ ద్వారా ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యా యన్నారు.
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణలో తొలి బ్యాచ్లో 1200 మంది శిక్షణ పొందడం అభినందనీయమని తెలిపారు.
పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్రం ఎంతో కీలకంగా మారింది. ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పాముల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం పంటకు బోనస్ అందించేందుకు కొత్త నిబంధనలను విధించింది.
ఆషాడమాసం బోనాల సంబురాలతో పాటు అతివల చేతిలో గోరింటాకు పండుతుంది. అషాడ మాసంలో అతివలు చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికీ మంచిదిగా భావిస్తారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ - తిరుచానూర్ - నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ప్రతి సంవత్సరం జూలై 15వ తేదిన ఐక్యరాజ్యసమితి వరల్డ్ యూత్ స్కిల్స్ డేను ఘనంగా జరుపుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించి డీఏలు, పెండింగ్ బిల్లులను చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ధర్నా నిర్వహించారు.