Home » Kandula Durgesh
తిరుపతి ఎస్ఐహెచ్ఎం సిబ్బంది వేతన కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టేసింది. మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో రూ.84 లక్షల బకాయిలు విడుదలయ్యాయి.
ముంబైలో జరిగిన ఐఏఏపీఐ ఎక్స్పోలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అమ్యూజ్మెంట్, థీమ్ పార్క్లు, వాటర్ పార్క్లు, అడ్వెంచర్ జోన్ల ఏర్పాటుకు ఇన్వెస్టర్లను మంత్రి ఆహ్వానించారు.
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై సభలో ఎమ్మెల్యే ప్రశ్నించగా.. మంత్రి కందుల దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ - వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడమే లక్ష్యమని పవన్ చెప్పారు.
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. బాధితులను కాపాడేందుకు 'ఫోబి ఫిజల్' అనే ప్రత్యేక ఔషధాన్ని అత్యవసరంగా తెప్పించింది.
విశాఖను అడ్వెంచర్, యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ఏపీ శాసనసభలో విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే సీహెచ్ వంశీ కృష్ణ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో పర్యాటక రంగం ఎంతగానో నష్టపోయిందని ధ్వజమెత్తారు.
ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశమైంది.
ఏపీ మంత్రి కందుల దుర్గేష్కు వచ్చిన మావోయిస్టు బెదిరింపు లేఖపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఈ లేఖపై కందుల దుర్గేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.