Home » Kalyanadurgam
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టు కాలవ రమణ కుటుంబానికి ఎమ్మెల్యే అమి లినేని సురేంద్రబాబు రూ. లక్ష ఆర్థికసాయాన్ని అందించారు. ఆయన మంగళవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద కాలవ రమణ కుటుంబసభ్యులకు ఈ సాయం అందించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగుచూసిన ఈ హైటెక్ మోసం ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా లక్షల కోట్లు తన ఖాతాలో ఉన్నాయని నమ్మించి, కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడిన వైసీపీ నేత వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కూటమి ప్రభుత్వం కృషితోనే కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ ను రెన్యువల్ చేసిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశలు పలు మార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
పశువుల మేత కోసం ని యోజకవర్గంలోని రైతులకు కష్టాలు మొదలయ్యాయి. స్థానికంగా ఎక్క డా పశువుల మేత దొరకకపోవడంతో కర్ణాటక ప్రాంత నుంచి పశుగ్రా సాన్ని తెప్పించుకుని పశువుల ఆకలి తీరుస్తున్నారు.
కంబదూరు మండల కేంద్రంలోని కమల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక గ్రంథాలయ ఆవరణంలో ఉట్ల పరుషను అత్యంత వైభవంగా గ్రామపెద్దల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు, యువకులు, పెద్దలు అనే తారతమ్యం సంబరాల్లో పాల్గొన్నారు.
హంపి పున్నమి ఉత్స వాల్లో భాగంగా కంబదూరు కమల మల్లేశ్వరస్వామి రథోత్సవం మంగళ వారం మండల కేంద్రంలో అశేష భక్త జనం నడుమ కన్నుల పండువ గా సాగింది. ఉదయం ఆలయంలో శివపార్వతులకు విశేష పూజలు చే శారు
క్రైస్తవులు ఆదివారం గుత్తి, గుత్తి ఆర్ఎస్ పట్టణాలలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్ట ణంలోని సీఎస్ఐ చర్చి, బైబుల్ మిషన, రోమన క్యాథిలిక్ చర్చితో పాటు పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
‘మీ ఇంట్లో ఇలానే భోజనం వండుతారా? మరీ ఇంత అధ్వాన్నంగా పిల్లలకు అన్నం పెడితే ఎలా... మెనూ పాటించడం లేదు.
ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కృషితోనే ఆర్డీట్జీట ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ సాధ్య మైందని దివ్యాంగుల సంఘం పట్టణ అధ్యక్షుడు ఉద్దీప్ సింహ అ న్నారు. దివ్యాంగుల సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును పూలమాల లు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.
వేసవి కాలం ప్రారంభం కాకముందే తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామని కళ్యాణదుర్గం శివారు ప్రాంతంలోని కురాకులతోట కాలనీవా సులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మంగళవారం సీపీ ఐ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.