Home » Kalvakuntla kavitha
కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన(TRS)గా ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి మునీరాబాద్ వేదికగా పార్టీ జెండాను, పేరును వెల్లడించారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్లో...
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పైరయ్యారు. ముఖ్యంగా జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం సభలు పెట్టాయంటూ కవిత మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టికథలు చెబితే.. ప్రభుత్వం పిట్టకథలు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు.
పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. పాదయాత్ర చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఎందుకు అంటున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి ఆయన ఎందుకు ప్రజల్లోకి పోలేదని నిలదీశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సోషలిజం వర్థిల్లాలన్న అంబేడ్కర్ ఆకాంక్ష దురదృష్టవశాత్తు తెలంగాణలో అమలు కావడంలేదని, ప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడిచినా ఎటువంటి పురోగతి సాధించలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దుర్మార్గమైన పరిపాలన చేశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తన సోదరి కవిత కొత్త పార్టీ పెట్టే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు అయిన వారిలో ఎంతోమంది జైలుకు వెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకరిద్దరు జైలుకు వెళ్లొచ్చి సీఎంలు అయినంత మాత్రాన... మళ్లీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటని చెప్పారు.