• Home » Kalvakuntla kavitha

Kalvakuntla kavitha

K Kavitha: మహిళల భద్రతను గాలికి వదిలిన రేవంత్‌

K Kavitha: మహిళల భద్రతను గాలికి వదిలిన రేవంత్‌

తెలంగాణ పాలిట కాంగ్రెస్‌ పార్టీ శనిలా దాపురించిందని, కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

Raghunandan Rao: బీసీలపై కవితది మొసలి కన్నీరు

Raghunandan Rao: బీసీలపై కవితది మొసలి కన్నీరు

బీసీలపై కల్వకుంట కవిత మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు హితవు పలికారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన ఆదివారం సంఘీభావం తెలిపారు.

Kavitha: భయపడే రక్తం మాది కాదు భయపెట్టే రక్తం మాది

Kavitha: భయపడే రక్తం మాది కాదు భయపెట్టే రక్తం మాది

‘బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై, కేటీఆర్‌పై కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయి.

Aadi Srinivas: బీసీలతో కవితకు ఏం సంబంధం?

Aadi Srinivas: బీసీలతో కవితకు ఏం సంబంధం?

బీసీ రిజర్వేషన్లపై హడావుడి చేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు అసలు బీసీలతో ఏం సంబంధమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

Kavitha: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలిబీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలి

Kavitha: బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలిబీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే.. స్థానికం నిర్వహించాలి

‘‘కాంగ్రెస్‌ ఇచ్చిన హమీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలి. ఈ హామీని పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం

బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం

కామారెడ్డి డిక్లరేషన్‌ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

BRS: రేవంత్‌ పాలనలో కక్షలు తప్ప రక్షణ లేదు:కవిత

BRS: రేవంత్‌ పాలనలో కక్షలు తప్ప రక్షణ లేదు:కవిత

‘‘ప్రజాసమస్యలు పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టిలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న ధ్యాసలేదు.. రేవంత్‌రెడ్డి పాలనలో కేవలం కక్షలు, వేధింపులు, కేసులు, అరెస్టులు తప్ప రక్షణ లేదు.

MLC Kavitha: ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..

MLC Kavitha: ఆ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం..

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లి రైతుల భూములు వేలం వేయడాన్ని ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులు.. వాటిని చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందంటూ కవిత మండిపడ్డారు.

K Kavitha: రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దెబ్బతీస్తోంది

K Kavitha: రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దెబ్బతీస్తోంది

తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఈ చర్యలను తెలంగాణ సమాజం సమష్టిగా అడ్డుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోంది: కవిత

ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోంది: కవిత

భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి