• Home » Kakinada

Kakinada

Pawan Kalyan :  కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan : కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు.

కాకినాడలో సినీనటి అనుపమ పరమేశ్వరన్‌ సందడి

కాకినాడలో సినీనటి అనుపమ పరమేశ్వరన్‌ సందడి

కార్పొరేషన్‌ (కాకినాడ), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కాకినాడలో సోమవారం సినీనటి అనుపమ పరమేశ్వరన్‌ సందడి చేశారు. పరదా చిత్రం ప్రచారం నిమిత్తం వచ్చిన ఆమె కాకినాడ నగరంలోని సుబ్బయ్య హోటల్‌లో భోజనం చేశారు. దీంతో ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు హోటల్‌కి తరలివచ్చారు

ముందడుగు!

ముందడుగు!

మద్యం బార్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలసీకి రూపకల్పన చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో 2022-25 మధ్య అమలైన మద్యం బార్‌ల పాలసీ గడువు ఆగస్టు 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం బార్‌ల పాలసీ అమలుకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ముందస్తుగా ఈ పాలసీ అమలుకు రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ఆ ఉపసంఘం ఇచ్చిన అధ్యయన నివేదిక ఆధారంగా కొత్త బార్ల పాలసీ అమలుకు శ్రీకారం చుట్టనుంది.ఈ పాలసీలో భాగంగా గీత కార్మికులకు 10 శాతం షాపులు కేటాయించనున్నారు.

లెక్క తప్పింది!

లెక్క తప్పింది!

కార్పొరేషన్‌ (కాకినాడ), ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అవినీతి చేయాలనే ఆలోచనకు ఆడిటర్లు సహకరిస్తే వచ్చే కిక్కే వేరు.. ఇలాంటి వాటికి కాకినాడ నగరపాలక సంస్థ సరిగ్గా సరిపోతుందనిపిస్తుంది. 2008-09 నుంచి 2018-19 వరకు జరిగిన ఆడిట్‌ వివరాలే ఇందుకు సాక్ష్యం. తప్పు అని చెప్పి ఆ తర్వాత కాదు అని తేల్చడం ఆడిట్‌ అధికారులకే చెల్లుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా ఆడిట్‌ జరిగితే కొన్ని లోపాలు పట్టుకుంటారు. అలా అభ్యంతరాలు చెప్పినప్పుడు

శ్రీలంక సముద్ర జలాల్లో  పట్టుబడిన కాకి నాడ ఫైబర్‌ బోటు

శ్రీలంక సముద్ర జలాల్లో పట్టుబడిన కాకి నాడ ఫైబర్‌ బోటు

కాకినాడ సిటీ/ కె.గంగవరం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడకు చెందిన ఫైబర్‌ బోటును శ్రీలంక సముద్ర జలాల్లో సోమవారం రాత్రి గస్తీ సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక జగ న్నాధపురం పరదేశమ్మపేటకు చెందిన పం తాడి బ్రహ్మానందం కేరళలో రూ.40 లక్షలు పెట్టి ఫైబర్‌ బోటు కొనుగోలు చేసి కాకినాడ తీసు

Kakinada: కాకినాడలో దారుణం.. భార్యభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు

Kakinada: కాకినాడలో దారుణం.. భార్యభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు

కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. కొన్నేళ్ళుగా సహజీవనం చేసిన మహిళ తిరిగి తన భర్తను చేరుకోవడంతో..

Fishermen Houses Damaged: ఉప్పాడలో ఉప్పొంగిన సముద్రం

Fishermen Houses Damaged: ఉప్పాడలో ఉప్పొంగిన సముద్రం

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగడంతో రాకాసి అలలు

ప్రిపరేషన్‌!

ప్రిపరేషన్‌!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. గత వైసీపీ హయాంలో కొత్త కార్డుల జారీ లేక పోవడంతో వేలాది మంది పేదలు ఈసురోమ న్నారు. రకరకాల కారణాలతో ఉన్న కార్డులను సైతం భారీగా అప్పట్లో ఏరేశారు. దీంతో ప్రభు త్వం మారాక కార్డుల జారీకి నిర్ణయించడంతో ఇప్పటి వరకు 1.53 లక్షల మంది అర్జీలు అం దించారు. ఇందులో ఏకంగా 1.10 లక్షల మంది తమకు ఉన్న కార్డుల్లో అదనపు సభ్యులను చేర్చా

సముద్రపు కోతకు త్వరలో శాశ్వత పరిష్కారం

సముద్రపు కోతకు త్వరలో శాశ్వత పరిష్కారం

పిఠాపురం, జూలై 18 (ఆంధ్ర జ్యోతి): దీర్ఘకాలం గా ఉన్న సముద్ర కోత సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనున్నదని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో ఈ కోత నివారణకు కోస్టల్‌ ప్రొటెక్షన్‌ స్ట్రక్చర్స్‌ నిర్మాణానికి రూ.323 కో

అన్నవరంలో ఉప ప్రధాన అర్చకుడు, పరిచారకుడు సస్పెండ్‌

అన్నవరంలో ఉప ప్రధాన అర్చకుడు, పరిచారకుడు సస్పెండ్‌

అన్నవరం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో నెయ్యి డబ్బాలను దొంగిలిస్తూ పట్టుబడిన ఉప ప్రధాన అర్చకుడు హరగోపాల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆల య ఈవో సుబ్బారావు ఉత్తర్వులు జారీ చేశారు. సత్యదేవుడి తొలిపావంచా వద్ద కనకదుర్గ ఆల యంలో ఉప ప్రధాన అర్చక హోదా కలిగిన చి ట్టెం హరిగోపాల్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయం లో హోమాలు, దీపారధన తదితర వాటికి వినియోగించాల్సిన 3 డబ్బాల నెయ్యిని శుక్రవా

తాజా వార్తలు

మరిన్ని చదవండి