• Home » KADAPA

KADAPA

Gandikota: గండికోట ఉత్సవాలు 2026 ఘనంగా ప్రారంభం.. శోభాయాత్రతో సరికొత్త వైభవం!

Gandikota: గండికోట ఉత్సవాలు 2026 ఘనంగా ప్రారంభం.. శోభాయాత్రతో సరికొత్త వైభవం!

కడప జిల్లా గండికోట ఉత్సవాలు ఈ సాయంత్రం శోభాయాత్రతో ప్రారంభమయ్యాయి. గండికోట సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ఈ శోభాయాత్ర ప్రతిబింబించింది. పురాతన రాచరిక సంస్కృతిని గుర్తుచేసే వేషధారణలు, సంప్రదాయ కళారూపాలు, జానపద నృత్యాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Sankranti Festival: రాయలసీమ చరిత్ర చాటేలా గండికోట ఉత్సవాలు..

Sankranti Festival: రాయలసీమ చరిత్ర చాటేలా గండికోట ఉత్సవాలు..

కడప జిల్లాకే కాకుండా ఏపీలోనే చారిత్రకంగా ఆ కోటకు ఘన చరిత్ర ఉంది. ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు గండికోట ఉత్సవాల పేరుతో సంబరాలు జరగనున్నాయి..

TDP: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..

TDP: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..

దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి.. అక్కడ మాట్లాడండి.. అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.

Annamayya District Headquarters: అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై హైకోర్టులో పిల్

Annamayya District Headquarters: అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై హైకోర్టులో పిల్

అన్నమయ్య జిల్లా పరిపాలనా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ మార్పు ప్రజలకు అసౌకర్యంగా ఉందని న్యాయవాది బి. వెంకటనారాయణ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

AP News: అబ్రకదబ్ర... పరిహారం అక్రమార్కుల పరం

AP News: అబ్రకదబ్ర... పరిహారం అక్రమార్కుల పరం

తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులకు సంబంధించి పరిహారం అక్రమార్కుల పరం అవుతోందనే విమర్శలొస్తున్నాయి. కలివికోడి ప్రాజెక్టు, తెలుగుగంగ కాల్వ పనులకు సంబంధించి వైసీపీ నాయకులు పరిహారం పోగేసుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.

Illicit Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

Illicit Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం

నకిలీ మద్యం కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఎక్సైజ్‌ పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.

Yogi Vemana University: విద్యార్థులకు అలర్ట్.. నేడే చివరి అవకాశం

Yogi Vemana University: విద్యార్థులకు అలర్ట్.. నేడే చివరి అవకాశం

యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్‌సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ డాక్టర్‌ టి.లక్ష్మీప్రసాద్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Illegal Sand Mining: బయటపడ్డ వైసీపీ మరో స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు..!

Illegal Sand Mining: బయటపడ్డ వైసీపీ మరో స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు..!

ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది.

Fake Currency Notes Scam: SBI బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!

Fake Currency Notes Scam: SBI బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!

నకిలీ నోట్లు మార్చేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని బ్యాంకులోనే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు లక్కిరెడ్డిపల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ నగదు విత్‌డ్రా చేసుకోవడానికి మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంకుకు వెళ్లాడు.

First Telugu inscription: తొలి తెలుగు శాసనానికి అరుదైన గౌరవం

First Telugu inscription: తొలి తెలుగు శాసనానికి అరుదైన గౌరవం

దేశబాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడిన తెలుగు భాష అతి ప్రాచీనమైనది. దీనికి సంబంధించిన తొలి తెలుగు శాసనం ఎర్రగుంట్ల మండలంలోని కలమల్ల గ్రామం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండటం గర్వకారణం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి