Home » Jammu and Kashmir
లద్దాఖ్కు చెందిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ అరెస్టును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు వాడీవేడిగా వాదనలు సాగాయి. సోనమ్ భార్య ఈ పిటిషన్ను దాఖలు చేశారు. జాతీయ ఐక్యతకు పాటుపడ్డ వ్యక్తిని క్రిమినల్గా చూపించే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
జమ్మూకశ్మీర్లో ఎస్ఓజీతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఎన్కౌంటర్ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని, ఈ విషయం తాను పదేపదే చెబుతూ వచ్చానని బాబ్ బ్లాక్మన్ అన్నారు.
జమ్ముకశ్మీర్ గండర్బల్ జిల్లాలో ఉన్న సోనమార్గ్ లోయ మరోసారి మంచు కప్పుతో ముస్తాబైంది. తాజాగా కురుస్తున్న మంచు వర్షం వల్ల మొత్తం ప్రాంతం శ్వేత వస్త్రధారణలో మెరిసిపోతోంది.
జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో పెద్ద వివాదం చెలరేగింది. ఓ క్రికెటర్ ధరించిన హెల్మెట్ పై పాలస్తీనా జెండా ఉన్న గుర్తు వివాదాస్పదమైంది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జమ్ము పోలీసులు విచారణ చేపట్టారు.
కాశ్మీర్ ప్రజలు గత రెండు నెలలుగా అత్యంత పొడి వాతావరణంతో నరకం చూస్తున్నారు. నీటి వనరులన్నీ గడ్డ కట్టుకుపోయాయి. ఇలాంటి సమయంలో శీతాకాలం మొదలైన తర్వాత మొదటి సారి కాశ్మీర్ లోయలో మంచు వర్షం కురిసింది. ఎముకలు కొరికే పొడి వాతావరణంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట నిచ్చింది.
కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అంశంపై తమ వాదనను ఉధృతం చేస్తూ న్యూఢిల్లీలో ఆదివారంనాడు మెగా ర్యాలీ నిర్వహించింది. ఓటింగ్ ప్రక్రియను తారుమారు చేసేందుకు బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ, ఈసీ ఖండించాయి.
వ్యూహాత్మక ప్రాధాన్యత కల్గిన ఈ ప్రాజెక్టులను రూ.5,000 కోట్ల వ్యయంతో లద్దాఖ్, జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మిజోరాంలలో నిర్మించారు.
లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్ను ఇండియా కూటమి కన్వీనర్గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు.
ఎల్ఓసీ వెంబడి పలు లాంచింగ్ ప్యాడ్లు, ఫార్వార్డ్ లొకేషన్లను ధ్వంసం చేశామని, అయితే కొన్ని యథాతథంగా ఉన్నాయని బీఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ చెప్పారు