Home » Jammu and Kashmir
ఆన్లైన్లో ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్కు చెందిన ఓ యువకుడు భారత భూభాగంలోకి చొరబడ్డాడు. వెను వెంటనే భద్రతా దళాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి.
జమ్మూకశ్మీర్లోని రాజౌరి జిల్లా డొరిమల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య శనివారంనాడు ఎదురెదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం పోలీసుల సంయుక్త బృందం వలలో ఇద్దరు నుంచి ముగ్గురు పాక్ ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.
దాడులు చేసేందుకు పాకిస్థాన్ నుంచి భారత్లోకి చొరబడిన లష్కరే తొయిబా ఉగ్రవాది, తన బట్టతల చికిత్స కోసం మొత్తం వాయిదా వేశాడు. గత నెలలో అరెస్టైన ఉగ్రవాది శ్రీనగర్లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో బయటపడింది.
మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్లైన్స్.. భారత్కు క్షమాపణలు చెప్పింది. జమ్మూ, కశ్మీర్ను పాకిస్థాన్లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్వర్క్ మ్యాప్ను నేపాల్ ఎయిర్లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నట్టు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్కు ఎల్జీ ఆమోదం తెలిపారు.
పహల్గామ్లో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత్లోని వివిధ దేశాల రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులు దేశ ప్రజలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మృతులకు నివాళులర్పిస్తూ, ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి సరిగ్గా రేపటికి ఏడాది అవుతుంది. మొత్తం 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశంలో తీవ్ర ఆగ్రవేశాలను రేకెత్తించిన విషయం తెలిసిందే..
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఓ ప్రైవేటు బస్సు కొండ పైనుంచి కిందకు పడిపోవడంతో...
శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను భద్రతాధికారులు ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో వీరివద్ద శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన వారిలో ఒకరిని అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్గా గుర్తించారు.
కంటి చూపు సరిగా లేని ఓ బాలిక చదువులో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎంతో మంది బాలబాలికలకు స్పూర్తిగా నిలుస్తోంది. టెన్త్ పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించి దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంది.