Home » Jammu and Kashmir
లద్దాక్ ఏర్పాటుపై ప్రజలు ఇప్పుడు చాలా అసంతృప్తితో ఉన్నారని, జమ్మూకశ్మీర్లో తిరిగి కలవాలని కోరుకుంటున్నవారు అంతకంతకూ పెరుగుతున్నారని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.
భారత్- పాక్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తలు పెరిగాయి. జమ్మూ బార్డర్లో పాకిస్థాన్ డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో భారత్ సైన్యం అలర్ట్ అయ్యింది.
జమ్మూలోని కథువా జిల్లాలో మంగళవారం నాడు భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించిన తర్వాత ఎన్ కౌంటర్ జరిగింది. బిల్లావర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్న విషయం తెలిసి భద్రతా దళాలు చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి.
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కొన్ని డ్రోన్లు ముఖ్యంలో నౌషెరా-రాజౌరీ సెక్టార్లో సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే భారత సైనిక విభాగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. మీడియం, లైట్ మిషన్గన్లతో కాల్పులు జరిపాయి.
లద్దాఖ్కు చెందిన పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ అరెస్టును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు వాడీవేడిగా వాదనలు సాగాయి. సోనమ్ భార్య ఈ పిటిషన్ను దాఖలు చేశారు. జాతీయ ఐక్యతకు పాటుపడ్డ వ్యక్తిని క్రిమినల్గా చూపించే ప్రయత్నం జరుగుతోందని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
జమ్మూకశ్మీర్లో ఎస్ఓజీతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఎన్కౌంటర్ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
జమ్మూకశ్మీర్లోని ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకోవడం, పీఓకే ప్రాంతంలో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని, ఈ విషయం తాను పదేపదే చెబుతూ వచ్చానని బాబ్ బ్లాక్మన్ అన్నారు.
జమ్ముకశ్మీర్ గండర్బల్ జిల్లాలో ఉన్న సోనమార్గ్ లోయ మరోసారి మంచు కప్పుతో ముస్తాబైంది. తాజాగా కురుస్తున్న మంచు వర్షం వల్ల మొత్తం ప్రాంతం శ్వేత వస్త్రధారణలో మెరిసిపోతోంది.
జమ్ము కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో పెద్ద వివాదం చెలరేగింది. ఓ క్రికెటర్ ధరించిన హెల్మెట్ పై పాలస్తీనా జెండా ఉన్న గుర్తు వివాదాస్పదమైంది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జమ్ము పోలీసులు విచారణ చేపట్టారు.
కాశ్మీర్ ప్రజలు గత రెండు నెలలుగా అత్యంత పొడి వాతావరణంతో నరకం చూస్తున్నారు. నీటి వనరులన్నీ గడ్డ కట్టుకుపోయాయి. ఇలాంటి సమయంలో శీతాకాలం మొదలైన తర్వాత మొదటి సారి కాశ్మీర్ లోయలో మంచు వర్షం కురిసింది. ఎముకలు కొరికే పొడి వాతావరణంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట నిచ్చింది.