• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 11 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఆకస్మిక వరదలు.. 11 మంది మృతి

జమ్మూకశ్మీర్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. ఈ వరదల ధాటికి కనీసం 11 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు.. నలుగురి మృతి, ఐదుగురి గల్లంతు..

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాలకు ఈరోజు (ఆదివారం) వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు గల్లంతయ్యారు.

జమ్మూకశ్మీర్ సీఎంపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ నోటీసులు

జమ్మూకశ్మీర్ సీఎంపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ నోటీసులు

రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు భారతీయ జనతా పార్టీ లీగల్ నోటీసు పంపింది.

జమ్మూకశ్మీర్‌‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదు..

జమ్మూకశ్మీర్‌‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.6గా నమోదు..

జమ్మూకశ్మీర్‌లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం వచ్చింది. భూకంపం కారణంగా బారాముల్లా జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు.. 'ఐదు సంకల్పాలు' స్వీకరించాలని పిలుపు

జమ్మూ కశ్మీర్‌లో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులందరూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంప్‌ల నుంచి బయలుదేరిన  మొదటి బ్యాచ్ అమర్‌నాథ్ యాత్రికులు

బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంప్‌ల నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్ అమర్‌నాథ్ యాత్రికులు

హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్‌లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్‌ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

మొదలైన అమర్‌నాథ్ యాత్ర.. తొలి బృందానికి చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం!

మొదలైన అమర్‌నాథ్ యాత్ర.. తొలి బృందానికి చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం!

పవిత్ర హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న హిమలింగ దర్శనం కోసం అమర్ నాథ్ యాత్ర షురూ అయింది. జమ్మూ- కశ్మీర్ లోని బల్తాల్ మార్గం ద్వారా ప్రయాణిస్తున్న అమర్‌నాథ్ యాత్రికుల మొదటి బృందానికి ఈ ఉదయం ఘన స్వాగతం లభించింది.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్!

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్!

జమ్మూకశ్మీర్‌లో తాజాగా మరోసారి భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

భారత్-పాక్ సరిహద్దుల్లో మరో పాక్ వ్యక్తి అరెస్ట్

భారత్-పాక్ సరిహద్దుల్లో మరో పాక్ వ్యక్తి అరెస్ట్

భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి పాక్ వ్యక్తి పట్టుబడ్డాడు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసింది.

ఎల్ఓసీ సమీపంలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులకు గాయాలు

ఎల్ఓసీ సమీపంలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులకు గాయాలు

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరే సెక్టార్ పరిధిలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి