• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ.. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ.. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశమని, అయితే ఈ ప్రక్రియకు కేంద్ర కట్టుబడి ఉందని చెప్పారు.

పాయింట్ బ్లాంక్‌లో గన్ను పెట్టి పోలీసులపై కాల్పులు.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..

పాయింట్ బ్లాంక్‌లో గన్ను పెట్టి పోలీసులపై కాల్పులు.. సీసీటీవీలో రికార్డైన భయానక దృశ్యాలు..

జువెనైల్ హోమ్‌లో ఖైదీ ఘాతుకానికి ఒడిగట్టాడు. నాటు తుపాకితో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. మరో ఇద్దరు ఖైదీలతో కలిసి జువెనైల్ హోమ్ నుంచి పారిపోయాడు.

మంచు తుఫానులో చిక్కుకున్న గర్భిణిని రక్షించిన భారత సైన్యం..

మంచు తుఫానులో చిక్కుకున్న గర్భిణిని రక్షించిన భారత సైన్యం..

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంచు తుఫానుల వల్ల దారిపొడవునా గడ్డకట్టే చలి, భారీగా పేరుకుపోయిన మంచు ఉన్నప్పటికీ, ప్రాణాలకు తెగించి గర్భిణిని కాపాడారు భారత సైన్యం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన భారత సైన్యం పట్ల మరింత నమ్మకాన్ని పెంచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు జైషే ఉగ్రవాదుల హతం..

ఉదంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం నాడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మమ్మద్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. ప్రాథమిక సమాచారం మేరకు భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైంది.

సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. ఆర్మీ హెచ్చరిక కాల్పులు

సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు.. ఆర్మీ హెచ్చరిక కాల్పులు

ఎల్ఓసీ వెంబడి గగనతంలో పాక్ డ్రోన్‌లు కనిపించడంతో ఇండియన్ ఆర్మీ 06 రాష్ట్రీయ రైఫిల్స్ సిబ్బంది వెంటనే వార్నింగ్ షాట్స్ పేల్చారు. దీంతో డ్రోన్‌లన్నీ వెనక్కి వెళ్లిపోయినట్టు అధికారులు చెప్పారు.

కిష్త్వార్‌ను ముంచెత్తిన హిమపాతం.. భయానక దృశ్యాలు.. వీడియో వైరల్

కిష్త్వార్‌ను ముంచెత్తిన హిమపాతం.. భయానక దృశ్యాలు.. వీడియో వైరల్

జమ్ము కశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిష్త్వార్ జిల్లాలోని వార్వాన్ లోయలో భారీగా మంచు చరియలు విరిగిపడి ఉప్పెనలా దూసుకొచ్చిన భయానక దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాశ్మీర్‌లో ఉప్పెనలా విరుచుకుపడ్డ మంచు చరియలు.. వీడియో వైరల్

కాశ్మీర్‌లో ఉప్పెనలా విరుచుకుపడ్డ మంచు చరియలు.. వీడియో వైరల్

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోనామార్గ్‌లో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న టూరిస్ట్ రిసార్ట్స్ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంపీ ఇంజినీర్ రషీద్‌కు కస్టడీ పెరోల్

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. ఎంపీ ఇంజినీర్ రషీద్‌కు కస్టడీ పెరోల్

పార్లమెంటు సమావేశాల్లో హాజరయ్యేందుకు తాత్కాలిక బెయిల్ కానీ, కస్టడీ పెరోల్ కానీ ఇవ్వాలని రషీద్ ఇటీవల కోరారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ఎన్ఐఏకు గతవారం ప్రత్యేక ఎన్ఐఏ జడ్జి ప్రశాంత్ శర్మ నోటీసులు జారీచేశారు.

లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి

లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ వాహనం అదుపుతప్పి ఓ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి