Home » Jammu and Kashmir
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిస్థితులపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు.
జమ్మూ కశ్మీర్ లడఖ్లోని లేహ్లో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఈ ప్రకంపనలు రావడంతో.. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
జమ్మూకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రదాడి చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం కెల్లామ్ ఏరియాలో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు డైవర్స్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. భార్య పాయల్ అబ్దుల్లాతో అన్ని వివాదాలను పరిష్కరించుకున్నట్టు సీఎం కోర్టుకు తెలపడంతో ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన గ్రెనేడియర్ ఉదయ్మాన్ సింగ్ గదిని ఆయన తల్లి గుడిలా మార్చేశారు. కొడుకు జ్ఞాపకాలను ఆ గదిలో భద్రపరిచారు. 27 ఏళ్లుగా ఆ జ్ఞాపకాలలోనే దూరమైన కొడుకును చూసుకుంటున్నారు.
కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు అతడు సౌదీ అరేబియాలో 28 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. అక్కడ సంపాదించిన డబ్బులతో స్వదేశానికి తిరిగి వచ్చి అందమైన ఇల్లు కట్టుకున్నాడు. స్థానికులు ఆ ఇంటిని 'తాజ్మహల్' అని పిలిచేవారు.
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో చోటుచేసుకున్న ఉగ్రదాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకశ్మీర్లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి.