• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

దాడులు చేసేందుకు పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడిన లష్కరే తొయిబా ఉగ్రవాది, తన బట్టతల చికిత్స కోసం మొత్తం వాయిదా వేశాడు. గత నెలలో అరెస్టైన ఉగ్రవాది శ్రీనగర్‌లో రహస్యంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో బయటపడింది.

కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిస్తూ మ్యాప్.. వివాదంపై భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు..

కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపిస్తూ మ్యాప్.. వివాదంపై భారత్‌కు నేపాల్ ఎయిర్‌లైన్స్ క్షమాపణలు..

మ్యాప్ వివాదంలో చిక్కుకున్న నేపాల్ ఎయిర్‌లైన్స్.. భారత్‌కు క్షమాపణలు చెప్పింది. జమ్మూ, కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో భాగంగా చూపుతూ ఉన్న తన నెట్‌వర్క్ మ్యాప్‌ను నేపాల్ ఎయిర్‌లైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

లద్దాఖ్‌కు కొత్తగా 5 జిల్లాలు.. కేంద్రం నోటిఫికేషన్‌కు ఎల్జీ ఆమోదం

లద్దాఖ్‌కు కొత్తగా 5 జిల్లాలు.. కేంద్రం నోటిఫికేషన్‌కు ఎల్జీ ఆమోదం

కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నట్టు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారంనాడు ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఎల్జీ ఆమోదం తెలిపారు.

పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. భారత్‌కు అంతర్జాతీయ సమాజం బాసట

పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది.. భారత్‌కు అంతర్జాతీయ సమాజం బాసట

పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా భారత్‌లోని వివిధ దేశాల రాయబారులు, అంతర్జాతీయ ప్రతినిధులు దేశ ప్రజలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. మృతులకు నివాళులర్పిస్తూ, ఉగ్రవాద నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి

ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఉగ్రదాడి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగి సరిగ్గా రేపటికి ఏడాది అవుతుంది. మొత్తం 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశంలో తీవ్ర ఆగ్రవేశాలను రేకెత్తించిన విషయం తెలిసిందే..

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం 21 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం 21 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఓ ప్రైవేటు బస్సు కొండ పైనుంచి కిందకు పడిపోవడంతో...

శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ అధికారుల అదుపులో అమెరికన్.. తనిఖీలో శాటిలైట్ ఫోన్

శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ అధికారుల అదుపులో అమెరికన్.. తనిఖీలో శాటిలైట్ ఫోన్

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులను భద్రతాధికారులు ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు. సాధారణ తనిఖీల్లో వీరివద్ద శాటిలైట్ ఫోన్‌ ఉన్నట్టు వెల్లడైంది. పట్టుబడిన వారిలో ఒకరిని అమెరికాలోని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్‌గా గుర్తించారు.

ఇది కదా సక్సెస్ అంటే.. కళ్లు లేకపోయినా టెన్త్‌లో టాప్ ర్యాంక్..

ఇది కదా సక్సెస్ అంటే.. కళ్లు లేకపోయినా టెన్త్‌లో టాప్ ర్యాంక్..

కంటి చూపు సరిగా లేని ఓ బాలిక చదువులో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎంతో మంది బాలబాలికలకు స్పూర్తిగా నిలుస్తోంది. టెన్త్ పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించి దేశ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకుంది.

శ్రీనగర్‌ మసీదులో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌ మసీదులో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌లోని హైదర్‌పొరా ప్రాంతంలో ఉన్న జామియా అరేబియా అష్రాఫుల్ ఉలూమ్‌/దారుల్ ఉలూమ్ సెమినరీలో శుక్రవారంనాడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ మూడో అంతస్తులో ప్రమాదం చోటుచేసుకుని పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.

7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్‌ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు

7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్‌ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు

తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి