• Home » Jagan

Jagan

తప్పులన్నీ చంద్రబాబు చేసి మాపై నిందలు

తప్పులన్నీ చంద్రబాబు చేసి మాపై నిందలు

తప్పులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారని, ఆ నిందలను తమపై మోపుతారని.. ఆయన కుట్రలు చేస్తారని, ఆ తప్పులన్నీ తనపై నెడతారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు....

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

జనం ప్రాణాలతో జగన్‌ చెలగాటం!

ప్రపంచానికి కృత్రిమ మేధ సహా అత్యాధునిక సాంకేతిక మేధో సంపత్తిని అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్లలో ఇరవై లక్షలకు పైనే ఉద్యోగాలిస్తామని ధీమా వ్యక్తం చేశారు.......

లడ్డూపై చర్చ..రచ్చ

లడ్డూపై చర్చ..రచ్చ

తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై లఘు చర్చ సందర్భంగా బుధవారం శాసనమండలిలో పెద్ద రగడ జరిగింది. చైర్మన్‌, మంత్రుల మధ్య సంవాదం చోటుచేసుకుంది.

తిరుమల పవిత్రతను చంద్రబాబు కాలరాశారు

తిరుమల పవిత్రతను చంద్రబాబు కాలరాశారు

తిరుమల ఆలయ పవిత్రతను సీఎం చంద్రబాబు కాలరాశారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

‘మాజీ’ అయినా అవే తిప్పలు

‘మాజీ’ అయినా అవే తిప్పలు

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం విశాఖ నగరంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వాహనచోదకులు....

నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

అసెంబ్లీలో తన గొంతు నొక్కేందుకే ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇవ్వడంలేదని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు.

అలా వచ్చారు.. ఇలా వెళ్లారు!

అలా వచ్చారు.. ఇలా వెళ్లారు!

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మొండికేస్తున్న మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ ఎట్టకేలకు సభకు హాజరయ్యారు....

దేవుడంటే విశ్వాసం లేదు.. జగన్ అండ్ కో పై సీఎం చంద్రబాబు ధ్వజం

దేవుడంటే విశ్వాసం లేదు.. జగన్ అండ్ కో పై సీఎం చంద్రబాబు ధ్వజం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క తిరుపతిలోనే కాదని, అన్ని దేవాలయాల్లోనూ జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.

జగన్‌ అక్రమాస్తుల కేసులో ‘వాన్‌పిక్‌’కు సుప్రీంలో చుక్కెదురు

జగన్‌ అక్రమాస్తుల కేసులో ‘వాన్‌పిక్‌’కు సుప్రీంలో చుక్కెదురు

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కేసులను కొట్టివేయడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

జగన్ పరామర్శ యాత్ర.. ఇద్దరి బలి..

జగన్ పరామర్శ యాత్ర.. ఇద్దరి బలి..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ని పరామర్శించేందుకు విజయవాడ ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి