• Home » Jagan

Jagan

వైసీపీతో జాగ్రత్త..!

వైసీపీతో జాగ్రత్త..!

జగన్‌ మానసిక రుగ్మత(సైకిక్‌ డిజార్డర్‌)తో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన వారినల్లా లేపేస్తే ఇక అడిగే వారే ఉండరన్నది ఆయన ఉద్దేశంగా ఉందన్నారు.

రాధాకృష్ణను నువ్వేం చేస్తావు?

రాధాకృష్ణను నువ్వేం చేస్తావు?

బీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణను బెదిరించాలనుకుంటే అది నీ పిచ్చితనమే అవుతుంది. రాధాకృష్ణను బెదిరించడం మీ తండ్రి(వైఎస్‌) వల్లే కాలేదు....

ఇదీ జగ‘నిజం’!

ఇదీ జగ‘నిజం’!

వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంలో ఏకైక లబ్ధిదారుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వైఎస్‌ మరణం వెనుక జగన్‌ హస్తం ఉందని వాళ్ల పార్టీలో ముఖ్యనేత బొత్స.....

విధ్వంసం చేసేదెవరిని? రాష్ట్రాన్నా? ప్రజలనా?

విధ్వంసం చేసేదెవరిని? రాష్ట్రాన్నా? ప్రజలనా?

2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నాం.. అని విజయవాడలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? ప్రజలనా?’’ అని రాష్ట్ర హైకోర్టు మండిపడింది.

వైసీపీ అంటేనే విధ్వంసం!

వైసీపీ అంటేనే విధ్వంసం!

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని అమరావతిని నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉంటే విధ్వంసం...

‘మావిగన్’ అంటే అర్థం ఇదేనా? జగన్: మంత్రి లోకేశ్

‘మావిగన్’ అంటే అర్థం ఇదేనా? జగన్: మంత్రి లోకేశ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ రాజధాని ప్రతిపాద ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి లోకేశ్ మావిగన్ అర్థం ఇదేనా జగన్ అంటూ ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న

మావిగన్‌పై అంత ప్రేముంటే.. సీఆర్డీఏను ఎందుకు రద్దు చేయాలనుకున్నారు జగన్: పట్టాభి ప్రశ్న

మావిగన్ పేరు ప్రతిపాదనతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కామెడీ పీస్‌గా మారిపోయారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ వ్యంగంగా అన్నారు.

జగన్ వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం..

జగన్ వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం..

జాతీయ మీడియా సంస్థలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

అమరావతికి జై

అమరావతికి జై

జగన్‌ ఐదేళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్‌ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు .....

జగన్‌ రచ్చ ‘రాజ్యాంగం’!

జగన్‌ రచ్చ ‘రాజ్యాంగం’!

రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడుంది?’... ఇలాంటి ఒక సందేహాన్ని లేవనెత్తే వారు ఒకరొస్తారని రాజ్యాంగ నిర్మాతలు, నిపుణులు, మేధావులు ఊహించి ఉండరు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి