Home » Jagan
Nara Lokesh Comments Jagan : జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మంది బడి పిల్లల భవిష్యత్తు నిర్వీర్యమైందని అసెంబ్లీ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా జగన్ పై సెటైరికల్ కామెంట్లు చేశారు.
వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శాసనసభలో ఎస్సీ ఎమ్మెల్యేలు విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి కోసం 27 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టగా..
గత ఐదేళ్లలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకొన్న జగన్... పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్టుగా ప్రచారం చేసుకున్నారు.
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో జగన్ పిటిషన్పై విచారణ జరిగింది. షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఏలూరు జిల్లాలో జనసైనికులు ఆందోళన చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డుల ప్రదర్శన చేశారు.
ఏం చెప్పాలనుకుంటారో... ఏం చెబుతారో తెలియదు! సీఎంగా ఉన్నప్పుడు ఒకటి చెప్పి... అధికారం పోగానే ఇంకోటి చెప్పి... చివరికి, తాను చెప్పింది తానే ఖండించుకుంటారు! అంతా... అయోమయం!
ప్రతిపక్ష నేతగా గుర్తించాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి విన్నపాన్ని పరిశీలించడం సాధ్యపడదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.
అహంకారానికి ప్యాంటు, షర్టు వేస్తే జగన్రెడ్డిలా ఉంటుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. జగన్ బాగా ఫ్రస్ర్టేషన్లో ఉన్నారని, అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతితో అడ్డగోలుగా వ్యవహరించి, ప్రతిపక్షంలోకి రాగానే నీతులు, విలువల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం జగన్ పొంతనలేని మాటలు మాట్లాడారు. ఇంతమంది ఉంటేనే ప్రతిపక్ష నేతగా గుర్తించాలనే రూల్ ఎక్కడా లేదన్న ఆయన.. పది మంది ఎమ్మెల్యేలను లాక్కోకుండా..
'ఆ మనిషి కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ' అంటూ పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు.