Home » Jagan
అమరావతి పనులు త్వరలో ప్రారంభమవుతాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. జగన్ సభకు హాజరై ఉంటే రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యేవారని పేర్కొన్నారు
ప్రధాని మోదీ అమరావతికి రావడానికి ముందు మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసి, జగన్ మోదీ సభకు హాజరుకాని విధానంపై చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో రెడ్బుక్ పాలన కొనసాగుతోందని, చంద్రబాబు పాలనతో పోలిస్తే తేడా స్పష్టమని జగన్ వ్యాఖ్యానించారు. స్కాముల పాలనలో ప్రజలు బాధపడుతున్నారని, అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పూర్తిస్థాయి మద్దతిస్తానని చెప్పారు
అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 14 మంది ప్రముఖులతో ప్రధాని పర్యటన రెండు గంటల 30 నిమిషాలు కొనసాగనుంది
సింహాచల గోడకూలిన విషాదంపై నేతల నుంచి తీవ్ర స్పందనలు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్న స్పష్టత; జగన్పై అధికార పార్టీ ప్రతికారాత్మక విమర్శలు
సింహాచల గోడ కూలిన విషాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ విమర్శ. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్.
గన్నవరం టీడీపీ కార్యాలయ దాడి కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయస్థానం మే 2న నిర్ణయం వెల్లడించనుంది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. తనపై కుట్ర జరుగుతోందని, మద్యం వ్యాపారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు
మద్యం కుంభకోణం కేసులో పరారీలో ఉన్న కసిరెడ్డి రాజ్ను విచారణకు తీసుకురావాలని ఆయన తండ్రి ఉపేందర్రెడ్డిని సిట్ అధికారులు కోరారు. రాజ్ ఎక్కడున్నాడో తెలియదని ఉపేందర్ సమాధానమిచ్చారు
మద్యం కుంభకోణంలో తనపై అకారణంగా కేసు పెట్టారని ఐటీ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు,