• Home » Israel

Israel

మోదీ పర్యటన తర్వాత ఇరాన్‌పై దాడులు.. ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..

మోదీ పర్యటన తర్వాత ఇరాన్‌పై దాడులు.. ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి రెండు రోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు మోదీ పర్యటన సాగింది.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ఖమేనీ కుమారుడు మొజ్తాబా..

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ఖమేనీ కుమారుడు మొజ్తాబా..

దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు.

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాయి. దాదాపు నాలుగు రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా?

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా?

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. పలు నివేదికల ప్రకారం.. యుద్ధం ప్రారంభం అయిన మొదటి 24 గంటల్లో అమెరికా ఏకంగా 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. సోమవారం రాత్రి పక్కా ఇంలెటిజెన్స్ సమాచారంతో టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పలు కీలక ప్రాంగణాలపై దాడులు జరిపామని, అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై బాంబులు జారవిడిచామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు మృతి

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు మృతి

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతే తమకు ముఖ్యమని కేంద్ర స్పష్టం చేసింది.

ఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారు.. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం

ఇరాన్‌పై యుద్ధాన్ని బలవంతంగా రుద్దారు.. పాక్ రక్షణ శాఖ మంత్రి ఆగ్రహం

చర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉన్నా బలవంతంగా యుద్ధాన్ని రుద్దారని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. దీని వెనుక జియోనిస్టు కుట్ర ఉందని చెప్పారు.

ఇంధన ధరలు పెరుగుతాయా? ప్రభుత్వం ఏం చెబుతోందంటే..

ఇంధన ధరలు పెరుగుతాయా? ప్రభుత్వం ఏం చెబుతోందంటే..

ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సహా మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ అనేక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. దీంతో ఈ యుద్ధ ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉంటుందని నిపుణలు..

ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్‌కు సిద్ధం!

ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్‌కు సిద్ధం!

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌పై ట్రంప్ తీసుకున్న సైనిక చర్యలపై అమెరికా కాంగ్రెస్ ఓటింగ్‌కు సిద్ధమైందని సమాచారం.

సురక్షితంగా భారత్ చేరుకున్న పీవీ సింధు

సురక్షితంగా భారత్ చేరుకున్న పీవీ సింధు

పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సురక్షితంగా భారత్ చేరుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి