Home » Israel
Khamenei warns US: కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Iran Supreme Leader Khamenei) ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ జలసందిని మూసేసే యోచనలో ఇరాన్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడానికి కారణమైన అణుబాంబు తయారీ’ వ్యవహారంపై అమెరికా ఇంటెలిజెన్స్ సంచలన నివేదిక ఇచ్చింది.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా టెల్అవీవ్ అక్కడి అణు స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం మరింత విస్తరిస్తుండడంతో పశ్చిమాసియాలో చాలా వరకు దేశాలు గగనతలాన్ని మూసివేశాయి.
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా.. ఇజ్రాయెల్లోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడుతోంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి సన్నిహిత సైనిక సలహాదారుడుగా కూడా అలి షాద్మానీ ఉన్నారు. సెంట్రల్ టెహ్రాన్లో షాద్మానీ తలదాచుకున్నట్టు కచ్చితమైన సమాచారంలో దాడులు జరిరినట్టు ఐడీఎఫ్ తెలిపింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు (Iran Israel Conflict) తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ దాడులు న్యూక్లియర్ సదుపాయాలు, సైనిక కేంద్రాలు సహా కీలక మౌలిక వసతులపై జరిగాయి. దీంతో అక్కడి రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించి పోయాయి.
ప్రస్తుతం సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్లో ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ఠ్యా భారతీయులను తరలిస్తున్నట్టు విదేశాంగ తెలిపింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు మంగళవారంతో ఐదోరోజుకు చేరుకున్నాయి. ఇరువైపులా దాడులు ఉద్ధృతం చేస్తున్నాయి. దీంతో టెహ్రాన్లోని తమ దేశ పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశించారు.