• Home » Israel

Israel

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఐదోరోజూ ఇజ్రాయెల్, ఇరాన్ హోరాహోరీ దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఐదోరోజూ ఇజ్రాయెల్, ఇరాన్ హోరాహోరీ దాడులు

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య యుద్ధం ఐదోరోజైన బుధవారంనాడు మరింత తీవ్రమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత్తలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది.

గ్రేట్ ఫ్రెండ్ మోదీకి ధన్యవాదాలు చెప్పా: నెతన్యాహు

గ్రేట్ ఫ్రెండ్ మోదీకి ధన్యవాదాలు చెప్పా: నెతన్యాహు

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ దాడిలో ధ్వంసం అయిన సినగాగ్ దగ్గరకు సోమవారం వెళ్లారు. భారీ భద్రత మధ్య అక్కడ పర్యటించారు.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మా టార్గెట్.. వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మా టార్గెట్.. వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరైనా.. అతడు తమ నెక్స్ట్ టార్గెట్ అని తేల్చి చెప్పారు.

ఇరాన్ యుద్ధం.. పాకిస్థాన్‌పై ఇండియా, ఇజ్రాయెల్ కుట్ర: ఆసిఫ్ ఖవాజా

ఇరాన్ యుద్ధం.. పాకిస్థాన్‌పై ఇండియా, ఇజ్రాయెల్ కుట్ర: ఆసిఫ్ ఖవాజా

ఇరాన్ భూ భాగంపై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు పాకిస్థాన్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌తో పాకిస్థాన్ 900 కి.మీ.లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశంపై దాడులను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా తీవ్రంగా ఖండించారు.

మోదీ పర్యటన తర్వాత ఇరాన్‌పై దాడులు.. ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..

మోదీ పర్యటన తర్వాత ఇరాన్‌పై దాడులు.. ఇజ్రాయెల్ రాయబారి ఏమన్నారంటే..

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడానికి రెండు రోజుల ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు మోదీ పర్యటన సాగింది.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ఖమేనీ కుమారుడు మొజ్తాబా..

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ఖమేనీ కుమారుడు మొజ్తాబా..

దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు.

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించాయి. దాదాపు నాలుగు రోజుల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది. వివరాల్లోకి వెళితే..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా?

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా?

ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. పలు నివేదికల ప్రకారం.. యుద్ధం ప్రారంభం అయిన మొదటి 24 గంటల్లో అమెరికా ఏకంగా 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి

ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. సోమవారం రాత్రి పక్కా ఇంలెటిజెన్స్ సమాచారంతో టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పలు కీలక ప్రాంగణాలపై దాడులు జరిపామని, అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనంపై బాంబులు జారవిడిచామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు మృతి

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు మృతి

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం ధ్రువీకరించింది. గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతే తమకు ముఖ్యమని కేంద్ర స్పష్టం చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి