Home » IRCTC
భారతీయ రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు. భారీ నెట్ వర్క్ తో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలుస్తోంది భారతీయ రైల్వే ( Indian Railway ). నిరంతరం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ సేవలు అందిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి(sri rama navami) బుధవారం ఏప్రిల్ 17, 2024న జరగనుంది. ఈ క్రమంలో మీరు వైష్ణో దేవి ఆలయాన్ని(MATA VAISHNO DEVI temple) సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఈ IRCTC టూర్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎప్పటికప్పుడు పర్యాటకుల కోసం కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆలయాలైన షిర్డీ సాయి బాబాతో పాటు శని శింగనాపూర్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శించడానికి IRCTC ఇప్పటికే టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్యాకేజీకి ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడు చుద్దాం.
మీరు మీ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని(tour) ఆలోచిస్తున్నారా. అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతీయ రైల్వే ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. వాటిలో భాగంగా సుందర్ సౌరష్ట(sundar saurashtra) కూడా ఒక బెస్ట్ ప్యాకేజీ అని చెప్పవచ్చు. అయితే ఈ టూర్ వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏయే ప్రాంతాలు కవర్ చేస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్ఫోన్ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం లేదా మొబైల్ చూడటం వంటివి చేస్తున్నారా..?
Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా ట్రైన్లో(Indian Railways) జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రైన్లోని(Trains) ప్రయాణికులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఓ మహిళ.. ఒక వ్యక్తిని గల్లా పట్టుకుని కొట్టింది.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగర్ట్(Yogurt)లో ఫంగస్ (Fungus) కనిపించింది.
రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ‘ఎక్స్ప్రెస్ స్పెషల్స్’గా పేరు మార్చిన ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీలను మంగళవారం నుంచి పునరుద్ధరించింది.
దేశంలో రెండో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ( Swiggy).. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రైలు ప్రయాణీకులకూ ఆర్డర్ చేసిన భోజనాన్ని అందించడానికి ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
Viral Video: భూతల స్వర్గం హిమగిరులు అనే విషయం తెలిసిందే. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు హిమాలయలను సందర్శిస్తుంటారు. అసలే చలికాలం.. మంచు వర్షం దట్టంగా కురుస్తోంది. తాజాగా హిమాలయ శిఖరాల్లో మంచు వర్షంలో తడిసి ముద్దై హోయలు పోతున్న రైలు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ షేర్ చేశారు.