Home » IRCTC
అడ్వాన్స్గా రైలు టిక్కెట్స్ బుక్ చేసుకునేవారికి ఓ కీలక అప్డేట్. ఏఆర్పీ తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకూ ఆధార్ వెరిఫైడ్ యూజర్లు టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తక్కువ ఖర్చుతో తిరుపతి – శ్రీకాళహస్తి దర్శన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ద్వారా భక్తులు సులభంగా, సౌకర్యంగా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
లాలూ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ హాజరుకాగా, సీబీఐ తరఫున సీనియర్ అడ్వకేట్ డీపీ సింగ్ హాజరయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ పని చేసిన సమంయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణకు కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది.
రైలు టికెట్లు దొరకాలంటే, ప్రస్తుతం ఎంత భారంగా మారిందో మనందరికీ తెలుసు. బుకింగ్ స్టార్ట్ అయిన సెకన్లలో టికెట్లు అయిపోతున్నాయి. తత్కాల్ బుకింగ్స్ విషయానికొస్తే ఆ టైమ్ లో అసలు యాప్ ఓపెన్ కాని పరిస్థితులు ఉన్నాయి.
భారతీయ రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో మరో కీలక మార్పు చేసింది. ఫేక్ బుకింగ్లు, టికెట్ దళారులను అరికట్టడానికి IRCTC కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ట్రైన్ టికెట్లు బుక్..
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్లో గుజరాత్లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం చేకూర్చిన వ్యక్తి లాలూ అని, ప్రతి బడ్జెట్లోని రైల్వే టిక్కెట్ ధరలను తగ్గించారని, రైల్వే మంత్రిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని తేజస్వి యాదవ్ అన్నారు.
దేశంలో దీపావళి, ఛట్ పూజ పండుగల సీజన్ సమీపిస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణీకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ గుడ్ న్యూస్ తెలిపింది.
మీరు ఎప్పటినుంచో జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చూస్తున్నారా. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే ఓ అద్భుతమైన యాత్రను ప్రకటించింది. ట్రైన్ ద్వారా 7 జ్యోతిర్లింగాల యాత్రను తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం 18 వేలలో అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్కు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను లేట్ చేయకుండా తెలుసుకుందాం..