Home » IRCTC
భారతీయ రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో మరో కీలక మార్పు చేసింది. ఫేక్ బుకింగ్లు, టికెట్ దళారులను అరికట్టడానికి IRCTC కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ట్రైన్ టికెట్లు బుక్..
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్లో గుజరాత్లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
రైల్వేలకు రూ.90,000 కోట్ల లాభం చేకూర్చిన వ్యక్తి లాలూ అని, ప్రతి బడ్జెట్లోని రైల్వే టిక్కెట్ ధరలను తగ్గించారని, రైల్వే మంత్రిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని తేజస్వి యాదవ్ అన్నారు.
దేశంలో దీపావళి, ఛట్ పూజ పండుగల సీజన్ సమీపిస్తోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణీకులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ గుడ్ న్యూస్ తెలిపింది.
మీరు ఎప్పటినుంచో జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని చూస్తున్నారా. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే ఓ అద్భుతమైన యాత్రను ప్రకటించింది. ట్రైన్ ద్వారా 7 జ్యోతిర్లింగాల యాత్రను తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం 18 వేలలో అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్కు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను లేట్ చేయకుండా తెలుసుకుందాం..
అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైలు టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ, రద్దు చేసే ముందు ప్రతిఒక్కరూ రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకుంటే మంచిది. ఏసీ, స్లీపర్, తత్కాల్ ఇలా ఒక్కో రకం టికెట్ పై ఒక్కో విధంగా క్యానిలేషన్ ఛార్జీలు, రీఫండ్ లభిస్తాయి.
Indian Railways Round Trip Package: పండగల వేళ రైల్వే శాఖ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకునే ఒక్కో ప్రయాణికులకు టికెట్ పై 20 శాతం తగ్గింపు లభిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. రైల్వేల కొత్త నియమం ప్రకారం, ఇకపై ఎవరూ టికెట్ బుకింగ్ కాలేదని చింతించాల్సిన పనిలేదు. ఇకపై ప్రయాణికులు రైల్వే స్టేషన్ చేరుకోవడానికి 15 నిమిషాల ముందే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
భారతీయ రైల్వే ప్రయాణికులకు కేవలం 45 పైసలకే రూ. 10 లక్షల బీమాను అందిస్తుంది. చాలా మంది ప్రయాణికులకు ఈ బీమా గురించి తెలియదు. IRCTC లో ఇ-టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు సరసమైన ధరకే ఈ ప్రయోజనాన్ని ఎలా అందుకోవాలో ఈ కథనంలో చూద్దాం..