Home » IPL
ముంబై ఇండియన్స్కు హార్దిక్ పాండ్య కెప్టెన్గా ఉండటంపై అభిమానులతో పాటు, క్రికెట్ మాజీలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యకు కెప్టెన్సీ ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.
ఆర్ఆర్ జట్టుకు కెప్టెన్గా రియాన్ పరాగ్ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియాన్ పరాగ్ను కెప్టెన్ చేయడంపై ఆయన ఘాటుగా స్పందించాడు.
ఐపీఎల్ 2026 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే పలువురు విదేశీ క్రికెటర్లు ఇంకా తమ జట్లతో చేరలేదు. దీంతో ఐపీఎల్ను వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై ఐపీఎల్ వర్గాలు స్పందించాయి.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ మ్యాచ్లను రెండు హోమ్ గ్రౌండ్ వేదికల్లో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ.. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే తాజాగా విరాట్ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఐపీఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో 10 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వివాదం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్, టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ‘రోర్ 2026’ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పీఎస్ఎల్ను వీడిన శనక.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై కోహ్లీ స్పందించాడు.