Home » IPL
ఐపీఎల్ 2026కి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2026 మార్చి కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు డియాజియో పీఎల్సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)కి లేఖ రాసింది.
ఐపీఎల్ 2026 సమీపిస్తోంది. ప్రస్తుతం అందరిలో ఒకటే ప్రశ్న.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడి కేకేఆర్లో చేరనున్నాడా?. అయితే ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
ఐపీఎల్ ద్వారా కోట్ల బిజినెస్ జరుగుతోంది. దీని ద్వారా బీసీసీఐకి ఏటా కోట్ల రూపాయాలు లాభం వస్తుంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఓ బిగ్ షాక్ తగిలింది.
ఐపీఎల్ 2026 వేలం ముంబైలో జరగనున్నట్లు సమాచారం. అయితే దీని గురించి ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఐపీఎల్ 2026 వేలం జరగనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈసారి చెన్నై సూపర్ కింగ్ పలువురు ఆటగాళ్లను వదులుకోనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఐపీఎల్ మ్యాచుల ప్రారంభం కంటే ముందు జరిగే ఆటగాళ్ల వేలం పై అందరిలో ఆసక్తి ఉంటుంది. ఏటా ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ ప్లేయర్ ఏ జట్టులోకి వెళ్తాడు అనే ఇంట్రెస్ట్ క్రికెట్ అభిమానుల్లో ఉంటుంది. అందుకే..
ఐపీఎల్లో అభిమానులను ఉర్రూతలూగించే జట్టుగా గుర్తింపు పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓనర్ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మద్యం సంస్థ డియాజియో, RCB యాజమాన్యంలో తన వాటాను విక్రయించేందుకు ప్రాథమిక ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వెనుకున్న మాస్టర్ మైండ్ లలిత్ మోదీ. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ను ప్రారంభించి, దానిని విజయవంతం చేయడం వెనుక లలిత్ మోదీ కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటూ చాలా కాలం నుంచి లండన్లోనే నివసిస్తున్నారు.
221 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అశ్విన్ 187 వికెట్లు తీశాడు. ఆయన చెన్నై, పంజాబ్, దిల్లీ, రాజస్థాన్, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఐపీఎల్ చర్చలు మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత T20I ఓపెనర్ సంజు సామ్సన్ గురించి జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. వచ్చే సీజన్కు ముందు సంజు మరో ఫ్రాంచైజీకి మారనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో లలిత్ మోదీ 2023 డిసెంబర్ 19న ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తనను బీసీసీఐ ఉపాధ్యక్షుడుగా నియమించారని, ఆ సమయంలో తాను ఐపీఎల్ చైర్మన్గా కూడా ఉన్నానని తన పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.