• Home » IPL

IPL

ఆర్సీబీకి అందేనా మళ్లీ!

ఆర్సీబీకి అందేనా మళ్లీ!

ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) పేపర్‌పై బలంగా, సమతుల్యంగా కనిపిస్తోంది. కానీ, వాస్తవంలో ఆ టీమ్‌ పరిస్థితి మరోలా ఉంది. గాయాలు, పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్లేయర్లతో...

సచిన్ సహాచరుడిపై ఫైర్ అయిన యువరాజ్ సింగ్ తండ్రి! ఎందుకంటే..

సచిన్ సహాచరుడిపై ఫైర్ అయిన యువరాజ్ సింగ్ తండ్రి! ఎందుకంటే..

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ మరోసారి వార్తల్లోకెక్కాడు. దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సహచరుడు, భారత స్పిన్‌ కింగ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను టార్గెట్‌ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ఇటీవల ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌కు (CoE) వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అతనికి గాయమైందేమోనని అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

కావ్య పాపకు పోటీగా ఆర్సీబీ నుంచి అందాల తార!

కావ్య పాపకు పోటీగా ఆర్సీబీ నుంచి అందాల తార!

ఐపీఎల్‌లో స‌న్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కావ్యమారన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎస్ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌లో ఆమె సందడి చేస్తుంటుంది. ఇలాంటి అదనపు గ్లామర్ త్వరలో ఆర్సీబీకి కూడా రానుంది. ఆర్సీబీ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ అనన్య బిర్లా స్టాండ్స్‌లో ఉండి జట్టును ఉత్సాహపరచనున్నట్లు సమాచారం.

పంత్ ఆట తీరు మారాలి.. లేకుంటే కష్టమే: ఆకాశ్ చోప్రా

పంత్ ఆట తీరు మారాలి.. లేకుంటే కష్టమే: ఆకాశ్ చోప్రా

టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సారథ్యంలో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ గతేడాది పద్నాలుగింట ఆరు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. ఫామ్‌లేమితో సతమతమవుతున్నా రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించిన తీరుపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డకెట్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్

డకెట్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 2026 నుంచి ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ తప్పుకున్న సంగతి తెలిసిందే. నిన్న ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. డకెట్‌ వైదొలగడంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ఇవాళ తొలిసారి స్పందించింది.

ఆర్సీబీ విలువలో 0.5శాతం మా దేశ క్రికెట్‌కు ఇచ్చినా చాలు: నెదర్లాండ్స్ క్రికెటర్

ఆర్సీబీ విలువలో 0.5శాతం మా దేశ క్రికెట్‌కు ఇచ్చినా చాలు: నెదర్లాండ్స్ క్రికెటర్

ఐపీఎల్‌లో వేల కోట్ల రూపాయిల డీల్స్ జరుగుతున్న వేళ అసోసియేట్ దేశాల క్రికెట్ పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీమిండియా కంటే ఐపీఎల్‌కు జట్టును తయారుచేయడమే చాలా కష్టం: గంగూలీ

టీమిండియా కంటే ఐపీఎల్‌కు జట్టును తయారుచేయడమే చాలా కష్టం: గంగూలీ

ఐపీఎల్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఆడే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

18 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాయల్స్‌తో డీల్‌..  ఇప్పుడు షేన్ వార్న్‌ వాటా విలువ ఎంతో తెలుసా?

18 ఏళ్ల క్రితం రాజస్థాన్ రాయల్స్‌తో డీల్‌.. ఇప్పుడు షేన్ వార్న్‌ వాటా విలువ ఎంతో తెలుసా?

రాజస్థాన్ రాయల్స్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది.

ఐపీఎల్ అభివృద్ధిని చూస్తే ఆశ్చర్యమేస్తోంది: సౌరభ్ గంగూలీ

ఐపీఎల్ అభివృద్ధిని చూస్తే ఆశ్చర్యమేస్తోంది: సౌరభ్ గంగూలీ

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌ జట్లు భారీ ధరకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి