• Home » IPL 2026

IPL 2026

చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

చెఫ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ సరదా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేవలం బౌలర్లను ఉతికారేయడమే కాదు, కిచెన్‌లో కూడా తన టాలెంట్ చూపించాడు. స్వయంగా పుల్కాలు చేసి, వాటిని కాల్చుతూ మాస్టర్ చెఫ్ వైభవ్‌గా మారిపోయాడు.

వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్

వీరేంద్ర సెహ్వాగ్‌పై మండిపడుతున్న బుమ్రా ఫ్యాన్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ పొరపాటును టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా పేరును తప్పుగా పలికాడు. దీంతో బుమ్రా అభిమానులు మండిపడుతున్నారు.

కోహ్లీ ఒంటిచేత్తో..

కోహ్లీ ఒంటిచేత్తో..

ఛేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ (60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105 నాటౌట్‌) శతకంతో విజృంభించడంతో.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మళ్లీ...

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ఆర్సీబీ.. తొలుత బ్యాటింగ్ ఎవరిదంటే..

ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో ఉత్కంఠ పోరు జరగనుంది. మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఐపీఎల్ 2026లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 82 ప‌రుగుల తేడాతో దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎస్ఆర్‌హెచ్ జట్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక కామెంట్స్ చేశారు.

టైటాన్స్‌ టాప్‌షో

టైటాన్స్‌ టాప్‌షో

పటిష్ఠ ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ అదరగొడుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్స్‌ ముంగిట నిలిచింది. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్లు అదరగొట్టిన వేళ..

అక్షర్‌కు జరిమానా

అక్షర్‌కు జరిమానా

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఢిల్లీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ మ్యాచ్‌ ఫీజులో కోతపడింది. సోమవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో...

లావెండర్ జెర్సీల్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. ఎందుకు ధరించారంటే..

లావెండర్ జెర్సీల్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. ఎందుకు ధరించారంటే..

ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆటగాళ్లు తమ సాధారణ నీలం జెర్సీలకు బదులుగా ప్రత్యేక లావెండర్ జెర్సీలతో బరిలోకి దిగారు.

ఢిల్లీ రేసులోనే..

ఢిల్లీ రేసులోనే..

ప్రతీ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన స్థితిలో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉత్కంఠను అధిగమిస్తూ అద్భుత ఆటతీరును కనబర్చింది. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి ఖాయమనుకున్న దశలో...

నా పోరాటానికి.. ఇదే నిదర్శనం

నా పోరాటానికి.. ఇదే నిదర్శనం

ముంబైతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆల్‌రౌండర్‌ క్రునాల్‌ పాండ్యా (73) అర్ధ శతకంతో జట్టు విజయంలో...

తాజా వార్తలు

మరిన్ని చదవండి