Home » International News
గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయకులు చనిపోయారు. దీంతో భారత్ లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది భారత సైన్యం.
అమెరికాలోకి వలసలను నియంత్రించేందుకు ట్రంప్ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సంక్రాంతి వేడుకలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వేడుకలు నిర్వహించుకుంటున్న ఇళ్లకు వెళ్లి సౌండ్ బాక్సులను...
థాయ్లాండ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే వంతెన నిర్మాణంలో ఉపయోగిస్తున్న భారీ క్రేన్..
ఇరాన్లో ఇస్లామిక్ మతపెద్ద పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న తీవ్రమైన ప్రజా తిరుగుబాటులో మాజీ యువరాజు రెజాపహ్లవి కేంద్ర బిందువుగా మారుతున్నారు.
ఇరాన్లో ఆందోళనలు ఉధృతమవడం, అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో.. వెంటనే వెనక్కి వచ్చేయాలని భారత్ సహా పలుదేశాలు ఇరాన్లోని తమ పౌరులను హెచ్చరించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్లాండ్ విలీనం కోసం నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రీన్లాండ్.. అమెరికాలో చేరడానికి నిరాకరిస్తోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. గ్రీన్లాండ్ నిర్ణయం పెద్ద సమస్య సృష్టిస్తోందంటూ పరోక్ష వార్నింగ్ ఇచ్చారు.
థాయ్లాండ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలుపై క్రేన్ కూలి పడటంతో అది పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా 30 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు.
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, అవినీతికి వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనల కారులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరు మారణ హోమానికి కారణమైంది.
ఇరాన్లో ఊచకోత కొనసాగుతోంది. ఆందోళనలను అణచివేసేందుకు ఖమేనీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దారుణ మారణహోమానికి దారితీశాయి. ఇప్పటికే వేలాది మంది నిరసనకారులు, భద్రతా బలగాల సిబ్బంది మృతిచెందారు.