Home » International News
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో అమెరికా రిటైల్ దిగ్గజ సంస్థ వాల్మార్ట్.. ఉద్యోగ నియామకాల అంశంలో కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీలంకలో మున్సిపల్ ఛైర్మన్ దారుణ హత్యకు గురయ్యారు. వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్ లసంత విక్రమశేఖర (38) బుధవారం తన కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ఇద్దరు దుండగులు ఆఫీస్లోకి చొచ్చుకు వెళ్లారు. క్షణం ఆలస్యం చేయకుండా తమ వద్ద ఉన్న గన్తో విక్రమశేఖర పై పలు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 63మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కంపాలలో ఓ రోడ్డుపై పలు వాహనాలు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుందని అధికారులు పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి చమురు కోనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై అమెరికా టారిఫ్ వార్ ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రతీకార సుంకాల పేరుతో 25 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుతో అమెరికా ఉద్యోగ కలలు కల్లలవుతున్నాయన్న నిరాశలో కూరుకుపోయిన భారత విద్యార్థులకు భారీ ఉపశమనం లభించింది....
జపాన్కు తొలి మహిళా ప్రధానిగా అధికార పార్టీ ఎల్డీపీ నేత సనే తకైచి ఎన్నికయ్యారు. మంగళవారం పార్లమెంట్ దిగువసభలో.....
ఇంట్లో పిల్లలో.. పెద్దలో అలవికాని కోరికల చిట్టా విప్పితే ‘డబ్బు ఏమైనా చెట్లకు....
ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ కు మరోసారి నల్లుల బెడద తలెత్తింది. అయితే అదేదో గూగుల్ సంస్థకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో అనుకుంటే పొరపాటే. న్యూయార్క్ నగరంలోని గూగుల్ ఆఫీసుకు ఈ సమస్య ఎదురైంది. దీంతో ఉద్యోగులకు ముఖ్య సమాచారాన్ని గూగుల్ ఈ మెయిల్ పంపించింది.
ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం నార్త్ రన్వేపై దిగింది. ఈ నేపథ్యంలో విమానం అదుపుతప్పి.. ఆగకుండా ముందుకు దూసుకెళ్లి ఓ వాహనాన్ని ఢీట్టింది.
చైనాపై టారిఫ్ల విషయంలో కాస్త వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మాత్రం అదే దూకుడు కొనసాగిస్తున్నారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ఆపకపోతే భారత్ సుంకాలు చెల్లిస్తూనే ఉండాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.