Home » International News
అమెరికా, ఇరాన్ మధ్య మలివిడత చర్చల కోసం రంగం సిద్ధమైనా.. చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది. కాల్పుల విరమణ గడువు ముగుస్తుండటం, ఇరాన్ నౌకను అమెరికా సేనలు స్వాధీనం చేసుకోవడంతో ......
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు దశకు చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బుధవారంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనుంది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నాయకత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనప్రాయంగా పేర్కొన్నారు.
జర్మనీలోని ఓ గురుద్వారాలో తుపాకులు, కత్తులతో ఇరువర్గాలు దాడి చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మోయర్స్ నగరం డ్యూయిస్బర్గ్ ప్రాంతంలో చెలరేగిన ఈ హింసాత్మక ఘర్షణలో సుమారు 11మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గకపోగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చర్చలపై అయోమయాన్ని సృష్టిస్తున్నాయి..
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలపై సందిగ్ధత కొనసాగతోంది. చర్చల కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో తమ ప్రతినిధులు పాకిస్థాన్కు వెళ్లారని ట్రంప్ సోమవారం తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వసూలు చేసిన సుంకాల తిరిగి చెల్లింపు ప్రకియ్ర ప్రారంభమైంది. ఆయన విధించిన సుంకాలు చెల్లవని, అవి రాజ్యాంగ విరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు..
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయనే వార్తలపై ఇరాన్ స్పందించింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి తెలిపారు.
పాకిస్థాన్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ నౌకాదళం తమ కార్గో షిప్ను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ శాంతి చర్చల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో జరిగిన దారుణ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆరుగురిని హతమార్చాడు. అనంతరం ఒక సూపర్ మార్కెట్లోకి చొరబడి పలువురిని బందీలుగా చేసుకున్నాడు.