Home » International News
లండన్లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల బాలుడు వివక్షను ఎదుర్కొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. తిలకం పెట్టుకుని స్కూల్కు రావడం కారణంగా అతడిపై ఉపాధ్యాయులు వివక్షత చూపారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, అయినా తనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్కు ట్రంప్ ఓ లేఖ రాశారు.
అఫ్గానిస్థాన్ అనగానే మనకు ఉగ్రవాదులు, బీడు భూములు, కనీస స్వేచ్ఛ లేకుండా గడిపే మహిళలు, పేదరికం తాండవించే గ్రామాలు కళ్ల ముందు మెదులుతాయి. అఫ్గాన్లో జీవితం కష్టాలతో కూడినదిగా మనకు కనిపిస్తుంటుంది. అయితే అఫ్గానిస్థాన్ ఒకప్పుడు ఆధునికతకు ప్రతీకగా నిలిచిన దేశం.
పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.
ఇరాన్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న పోరు మారణ హోమానికి కారణమైంది. గత కొన్ని వారాలుగా ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు 5 వేల మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఐదు వేల మందిలో 500 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని రాయిటర్స్ వెల్లడించింది.
వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాడో.. తన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు బహుకరించారు.
ఇరాన్పై సైనిక చర్య విషయంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో దాడి తథ్యమన్న పరిస్థితి నుంచి.. ఇప్పట్లో సైనిక చర్య ఏదీ చేపట్టే అవకాశం లేదనే దశకు వచ్చింది.
కొన్ని రోజులుగా ఎక్స్లో ఇన్బిల్డ్ అయిన గ్రోక్ ఏఐ చేసిన తప్పిదం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మస్క్కు మరో షాక్ తగిలింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆయాదేశాల్లో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ ముఖ్య పాత్ర పోషించిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అభిప్రాయపడింది.
నోబెల్ శాంతి పురస్కారం అందుకోవాలన్న ట్రంప్ కల మొత్తానికి నెవేరింది. గురువారం ఆ పురస్కారాన్ని అందుకున్నాడు.. కాకపోతే అది నోబెట్ కమిటీ వాళ్లు ఇచ్చింది కాదు.. వెనుజువెలా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడో అందజేశారు.