Home » International News
నేటి టెక్ యుగంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పోస్టులు, వారు చెప్పే అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగానే రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ తగ్గించుకుంటోందా రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షల ప్రభావంతో...
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసం ఒకరికొకరు సర్దుబాటవ్వక గొడవలు పడటం చూస్తుంటాం. కానీ, విమాన ప్రయాణాల్లో అలాంటివి సాధారణంగా కనిపించవు. అయితే అలాంటి ఘటనే ఇటీవల ఒకటి జరిగింది. చికాగో నుంచి జర్మనీకి వెళ్లే విమానంలో ఓ విద్యార్థి చేసిన ఆకస్మిక దాడికి పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని మెలిస్సా నగరంలో నిర్మించిన శ్రీ ఎన్.వి.ఎల్ స్మారక తెలుగు గ్రంథాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నలజల నాగరాజు తన తండ్రి నలజల వెంకటేశ్వర్లు స్మారకార్థంగా
మలేషియా రాజధాని కౌలాలంపుర్ లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కౌలాలంపుర్లో భేటీ అయ్యారు.
యూనస్ బంగ్లా తాత్కాలిక పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పాక్కు చేరువవుతూ చైనాకు వంతపాడుతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్పర్సన్ జనరల్ సాహిర్ షంపాద్ మీర్జా ఇటీవల బంగ్లాలో పర్యటించారు.
భారత్ నుంచి చైనా వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ ఫ్లైట్ 176 మంది ప్రయాణికులతో ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్లింది.
ప్రత్యేకమైన అణుశక్తితో నడిచే 'బ్యూరెవెస్టినిక్' క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రకటించారు. ఈ క్షపణి పరిధి చాలా ఎక్కువగా ఉండడం విశేషం.
అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాయేతర పౌరులు ఆమెరికాను వీడినా, దేశంలోకి వచ్చినా.....