Home » International News
ఇరాన్తో నెలలుగా కొనసాగుతున్న యుద్ధం అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వర్చువల్గా పాల్గొననున్న కార్యక్రమంపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ కార్యక్రమం నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
అమెరికాతో దాదాపు ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం సృష్టించింది. అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ రోజులను నెట్టుకొస్తున్నారు.
ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరుచుకునే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సాధారణంగా 18 ఏళ్ల వయసులో ఎవరైనా ఉన్నత విద్యలో అడుగుపెడుతుంటారు. కానీ అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ మాత్రం 18 ఏళ్ల వయసులో కళాశాల ప్రొఫెసర్గా మారి చరిత్ర సృష్టించాడు.
భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని పేర్కొన్నారు.
పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయ్యిబాకు చెందిన కీలక సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించాడు. రిజ్వాన్కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇరాన్పై దాడులకు తాత్కాలిక విరామం ఇచ్చి చర్చలు సాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సౌదీ అరేబియా ఒత్తిడి కూడా పని చేసినట్టు సమాచారం.