Home » International News
ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. స్వీడన్కు చెందిన స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత రక్షణ ఖర్చులు గతేడాది గణనీయంగా పెరిగాయి.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేతికి కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేరింది. ఇజ్రాయెల్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 'ఐరన్ డోమ్' యూఏఈకి అందినట్టు వార్తలు వస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్న పాకిస్థాన్కు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. పాకిస్థాన్ను పూర్తిగా నమ్మలేమని ఇటీవల అమెరికా నాయకులు, మాజీ ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ కాబోతున్నారు. సోమవారం మాస్కోలో ఈ సమావేశం జరగనున్నట్లు రష్యా ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్హౌస్ కరస్పాండెంట్ల విందులో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్లో శ్వేతసౌధం సమీపంలోని హిల్టన్ హోటల్లో ఏటా ఈ విందు ఏర్పాటు చేస్తారు.
తిరుగుబాటు దళాల దాడుల్లో మాలి దేశ రక్షణ శాఖ మంత్రి సాడియో కామారా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బొమాకో సమీపంలోని కిటా ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసంపై కారు బాంబుతో దాడి చేసి హతమార్చారు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్తో కొనసాగుతున్న శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని, దానిని తాము తిరస్కరించామని ట్రంప్ తెలిపారు.
ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యుద్ధంలో అమెరికాను ధైర్యంగానే నిలువరిస్తున్నా, అంతర్గతంగా మాత్రం దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ ప్రభావం, అంతర్గత పాలనా లోపాలు కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ తొలి దాడి చేసిన ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్ను పూర్తిగా దిగ్బంధించింది.
అమెరికా- ఇరాన్ మధ్య రెండోదఫా చర్చలపై పీటముడి వీడటం లేదు. ఆదివారం చర్చలు ఉంటాయని అంతా భావిస్తున్న సమయంలో ...