Home » International News
ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
ఇస్లాం ఆవిర్భావం కంటే వందల సంవత్సరాల ముందే ఇరాన్, భారతదేశం మధ్య పటిష్టమైన బంధం ఏర్పడిందని ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భారత ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకిమ్ ఇలాహీ పేర్కొన్నారు. ఆ బంధం భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. జార్జియా రాష్ట్రంలో లారెన్స్ విల్లే సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ పౌరుడు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తోంది. ఈ మంచు తుఫాను కారణంగా అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది కష్టాలు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంచు, వర్షం కురుస్తున్నాయి. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
అమెరికా ఒత్తిడి వల్లే ఇరాన్ నాయకులు వెనక్కి తగ్గారని, 800 మంది ఉరిశిక్షలను రద్దు చేశారని కొద్ది రోజులుగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్కు చెందిన ప్రముఖ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ మొవాహెది స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు వల్ల భవిష్యత్తులో ఆ దేశమే ఎక్కువగా నష్టపోతుందని జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్ రాజధాని దావోస్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ ఉద్యక్షుడు జెలెన్స్కీతో గురువారంనాడు సమావేశమయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి బోర్డును ప్రారంభించారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు-2025 వేదికగా దీనిని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు.
గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. గ్రీన్లాండ్కి మద్దతు ఇచ్చే దేశాలపై సుంకాల విషయంలో వెనక్కి తగ్గారు. వివరాల్లోకి వెళితే..
స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారంనాడు ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. భారత్-పాక్ మధ్య గత ఏడాది జరిగిన ఘర్షణలతో సహా 8 యుద్ధాలను తాను అడ్డుకున్నానని మరోసారి ఆయన తెలిపారు.