Home » International News
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖతార్కు సమీపంలోని ఓ బల్క్ క్యారియర్పై దాడి జరిగింది. ఖతార్ రాజధాని దోహాకు సమీపంలో ఈ ఘటన జరిగింది. పెద్ద మొత్తంలో కంటైనర్లను తీసుకొస్తున్న ఓ నౌకపై డ్రోన్ లేదా క్షిపణితో దాడి చేసినట్టు తెలుస్తోంది.
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి వివియానా అని నామకరణం చేశారు. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. చిన్నారిని ఎత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు.
అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ సమయంలో ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానం ఢీకొని ఓ వ్యక్తి మరణించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
తప్పుడు బిల్లులు సృష్టించి దాదాపు రూ.150 కోట్ల వరకు పన్ను ఎగవేశారన్న అభియోగాలపై పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరాను ఈడీ శనివారం అరెస్టు చేసింది.
గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? అంటే ఇప్పటికీ అస్పష్టమైన సమాధానమే లభిస్తోంది. అయితే తాజాగా పెంటగాన్ విడుదల చేసిన సమాచారం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తోంది.
అమెరికాలోని తమ పిల్లల వద్దకు వచ్చే తెలుగువారు ముదిమి వయసులోనూ సరికొత్త స్నేహగీతాలు లిఖిస్తున్నారు. సాయంకాలంపూట స్థానిక పార్కుల్లో, కమ్యూనిటీ కేంద్రాల్లో కలుసుకుని కబుర్లు చెప్పుకొంటూ సేదతీరుతున్నారు.
భారత్, పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల జరిగిన పరిణామలతో ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి ఆంక్షలు విధించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
అమెరికా సైనిక యుద్ధ విమానం కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ అదృశ్యమైంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి ఆందోళన కలిగిస్తోంది. ఫుజైరాలోని చమురు నిల్వ కేంద్రం, ఇండస్ట్రియల్ జోన్పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది.
ఇరాన్తో యుద్ధం, శాంతి ఒప్పందం విషయాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బెదిరించి దారికి తెచ్చుకొనే’ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.